Cyclonic circulation has formed

Indian Meteorological Department (IMD) intimated that a cyclonic circulation has formed over south Andaman Sea and extends up to mid-tropospheric levels titling south-westwards with height. Under its influence, a low pressure area is likely to form over southeast Bay of Bengal during next 24 hours. It is likely to move west-north-westwards and intensify into a […]

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి….

అంబేడ్కర్ కోనసీమ జిల్లా యానాం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్సర్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఇటుకల లోడు తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టారు. వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే… మృతులు తాళ్లరేవు మండలం రచ్చ వారి పేట కు చెందిన వారాని తెలుస్తుంది. ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్లంక గ్రామం రామాలయం పేట కు చెందిన పాలేపు […]

IMG-20231111-WA0005 Education / Career

చదువుతోపాటు క్రీడల్లోనూ రానించాలి

విద్యార్ధినీ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం అని నారాయణ పాఠశాలల ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో రామారావు పేట నారాయణ ఇ-టెక్నోస్కూల్ పాఠశాల క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ఏజీఎం రాఘవేంద్రరావు ప్రారంభించారు. విద్యార్ధినీ విద్యార్ధులు క్రీడాస్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడాస్ఫూర్తి ప్రదానం అన్నారు. ప్రిన్సిపాల్ షర్మిల మాట్లాడుతూ… బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్ధినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం […]

మంత్రి వేణుగోపాలకృష్ణ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండగ ప్రతి ఇంట శుభాలు జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దీపావళి పండుగ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించే విధంగా ఉండాలని, బాణసంచా కాల్చే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

IMG-20231111-WA0004 Hyderabad

నటుడు చంద్రమోహన్ మృతి

టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

images (13) Andhra Pradesh

రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం…

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మత్తు పనులు నిర్వహించిన నేపథ్యంలో పలు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుండి వాహనాల రాకపోకలను ఈ బ్రిడ్జిపై నుండి అధికారులు ప్రారంభించారు. సాధారణ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఈ రాకపోకలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

సామర్లకోట 31 వ వార్డులో మంచి నీటికి కటకట

https://youtu.be/3yOWD2TrXYE సామర్లకోట మున్సిపాలిటీలోని 31 వ వార్డులో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. కుళాయిల ద్వారా అందించే రక్షిత మంచినీరు సరిపడకపోవడంతో వార్డులో ఉన్న బోరు ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తన్నారు. ఈ క్రమంలో బోర్ ఆపరేటర్ గా నియమించబడ్డ వీరబాబు ను అధికారులు వేరొక విధుల్లో మళ్లించడంతో బోరు నిర్వహణకు సంబంధించి అవగాహన లేనివారిని అక్కడ నియమించారు. దానితో తాజాగా బోరు ఎలక్ట్రికల్ మోటార్ స్విచ్ కి సంబంధించి ఫీజులు బోర్డు కాలిపోవడంతో వార్డు ప్రజలు త్రాగునీరు […]

IMG-20231110-WA0008 Crime

కాకినాడలో విద్యార్థిని వదిలిపెట్టిన ఆగంతకులు… -కాకినాడలో విద్యార్థి ప్రత్యక్షం –

కిడ్నాప్ అయిన విద్యార్థి దుర్గా నాని రాత్రి 7 గంటల ప్రాంతంలో కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. విద్యార్థి కిడ్నాప్ ఉదాంతంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తం కావడంతో కిడ్నాపర్లు విద్యార్ధిని కాకినాడ జే.ఎన్.టీ.యూ. వద్ద వదిలిపెట్టారు. అంతటితో ఆగక విద్యార్థి దుర్గా నాని ని సామర్లకోట మఠం సెంటర్లో దింపాలని “ర్యాపిడో” సంస్థకు చెందిన టూవీలర్ డ్రాపింగ్ ఒక ద్విచక్ర వాహనాన్ని మాట్లాడి అతనికి డబ్బులు చెల్లించి జే.ఎన్.టీ.యూ. వద్దకు పంపించారు. […]

images (13) Crime

సామర్లకోటలో విద్యార్థి కిడ్నాప్… -తరగతి గది నుండే కిడ్నాప్-

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గా నాని (9) కిడ్నాప్ గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుండే ఆగంతకులు విద్యార్థి బంధువులు అని చెప్పి దుర్గా నానిని కిడ్నాప్ చేశారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఆగంతకులు ఫోన్ చేసి నాలుగు లక్షలు డిమాండ్ చేస్తూ ఆ సొమ్ము ఇవ్వకపోతే మీ అబ్బాయిని చంపివేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కి గురైన విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, మరియలు అందించిన వివరాలు ప్రకారం వారి […]

IMG-20231109-WA0035 Education / Career

సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం…

సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం అని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి. నాగమణి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ కాకినాడ మరియు బ్లడ్ క్రాస్ సోమయాటి సంయుక్త ఆధ్వర్యం లో స్థానిక ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు రెండు రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైనది. ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర […]