Screenshot_20231127_161826 Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…

శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో స్వయంభువుకి కవచ థారణ, తిరుమల శ్రీవారి పాదుకల ప్రతిష్ట సందర్భంగా శివకేశవ ఆరాధనతో చేపట్టిన 8 వారాల అన్నసమారాధనను రెండవ సోమవారం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన జరగడం లోక కల్యాణకారకమన్నారు. […]

జనసేన జయహో అంబేద్కర్‌ బాట

అసమానతలు లేని భారతదేశ రూపకల్పనకు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ సారధ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. 26 నవంబరున రాజ్యాంగాన్ని అప్పటి భారత ప్రభుత్వం ఆమోదించడంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామని జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్‌ అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన జై భీమ్‌ యాత్ర 30వ రోజుకు చేరడంతో స్థానిక నాయకులతో కలిసి కాకినాడ రేచర్లపేటలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ […]

IMG-20231126-WA0022 Political

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్… -వామపక్షాల నిరసన-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు […]

IMG-20231126-WA0002 National

పశ్చిమ గోదావరి జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్ గారు టిమ్ )ముఖ్య అతిధిగా పాలుగోన్నారు. ముందుగా శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ… అంబేద్కర్ గారు పేద బడుగు వర్గాల కోసం ఎంతగానో శ్రమించారన్నారు. తన జీవితాన్ని దారపోశారన్నారు. అయన జీవిత చరిత్ర ప్రతి […]

WhatsApp Image 2023-11-26 at 11.51.58 AM Political

మోడీ నుండి దేశాన్ని కాపాడుకోవాలి… -సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు-

రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీలు కుప్పించిన మోడీ ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా తిరుపతి ఎలా వస్తారని అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మోడీ తిరుపతి రావడాన్ని వ్యతిరేకిస్తూ సీ.పీ.ఐ […]

IMG-20231126-WA0007 Exclusive

27 న స్పందన, డయల్ యువర్ కమిషనర్… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు వెల్లడి-

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. స్థానిక సమస్యలను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 08842357800 కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చనీ ఆయన అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ […]

IMG-20231126-WA0008 Exclusive

ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్…

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని అంబేద్కర్ పార్లమెంటు సమర్పించారన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు.రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న అంబేద్కర్ జ్ఞాపకార్థం రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే వారన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు 2. సంవత్సరాల,11 నెలల18 రోజులు పట్టిందన్నారు. 1979 నుండి […]

ప్రత్తిపాడు వైఎస్‌ఆర్‌సీ పార్టీకి భారీ షాక్‌

అవినీతి అక్రమాలకు అడ్రస్ గా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నియంతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఏకపక్ష వైఖరికి మద్దతుగా వైకాపా అధిష్టానం ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏలేశ్వరం ఎం.పి.పి గొల్లపల్లి బుజ్జి,, రౌతులపూడి ఎం.పి.పి గంటిమల్లి రాజ్యలక్ష్మి ,బద్రవరం ఎం పి.టి సి కొప్పుల బాబ్జి, లక్ష్మీపురం సర్పంచ్ డాక్టర్ నాగభార్గవి లు పార్టీకి ముకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ 2014, 2019 ఎన్నికల్లో […]

కాకినాడ ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు..!

కాకినాడ నగరంలో ప్రజలు క్షణక్షణం భయాందోళనలతో బ్రతకాల్సి వస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక నూకాలమ్మ మన్యం డోర్ నెంబర్ 17-2-59- 95/A2 కు సంబంధించిన స్థలంలో రెడ్డి భాగ్యశ్రీ పేరున 2017 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ల పట్టా అందిస్తే దానిని నేడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేసి కబ్జాకు పాల్పడితే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని. […]