అర్హులందరికీఓటు హక్కు కల్పించాలి… -సి.హెచ్. నాగ నరసింహారావు-
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పై బి.ఎల్.ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగ నరసింహారావు మాట్లాడుతూ… ఫారం 6,7,8 ద్వారా వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా […]









