Nara-Lokesh-50-days-Yuva-Galam-Padayatra Political

తాళ్లరేవు మండలంలో యువగళం పాదయాత్ర…

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చేరుకుంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ ను చూసేందుకు టీ.డీ.పీ అభిమానులు, ప్రజలు భారి ఎత్తున తరలి వచ్చారు. జనం భారి ఎత్తున రావడంతో రోడ్డు పై రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు పలు ఇబ్బంలకు గురయ్యారు.

Gujarat-Massive-Fire-Broke-Out-at-Car-Showroom-in-Surat-Video Exclusive

కరపలో ఘోర అగ్నిప్రమాదం…

కలప మండలంలో పెనుగుదురు పీ.హెచ్.సీ. లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పీ.హెచ్.సీ అధికారుల సమాచారంతో జగన్నాధపురం అగ్ని మాపక అధికారులు ఘలనా స్తలానికి చేరుకొని ఆ మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ అవడంతో పీ.హెచ్.సీ. లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అధికారికి తెలిపారు.

WhatsApp Image 2023-11-30 at 11.15.44 AM Exclusive

రాజానగరంలో రూ.38 కోట్లతో చేపట్టనున్న ఇరిగేషన్ పనులు…

దాదాపు రూ. 38 కోట్ల రూపాయిలతో రాజానగరం నియోజరవర్గంలో ఇరిగేషన్ పనులకు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరంగపట్నం బురద కాలువకు, కోలి గ్రమం వద్ద నిర్మాణాలకు రూ. 38 కోట్ల రూపాయిలు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమతులు ఇప్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యాక్రమంలో రాజానగరం నియోజరవర్గం ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, వై.ఎస్.ఆర్. […]

OIP National

వికాసిత్ భారత్ యాత్రకు కలిగిన ఆటంకం…

పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు పెట్టింది. గిరిజనులు, ఆటవీప్రాంతాలు, మారుమూల పల్లెలు తొలి ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది. యానాం లో మొదలు పెట్టిన ఈ సంకల్ప యాత్ర నిలిచిపోయింది. యానాం పూర్తిగా అర్బన్ నియోజక వర్గంలోనికి రావడంతో ఈ యాత్రను నిలిపివేశినట్టు తెలిపారు.

WhatsApp Image 2023-11-29 at 5.36.37 PM Exclusive

కొత్త ఓటర్ నమోదుకు యువత సిద్ధంకావాలి… -జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు-

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ లో భాగంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో యువత ఓటు నమోదు చేసుకొనుట కొరకు స్పెషల్ క్యాంపైన్ డేస్ నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణలోని పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు […]

WhatsApp Image 2023-11-29 at 5.35.17 PM Exclusive

పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బాటలు… -కృతికా శుక్లా-

కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కాకినాడలో ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) కింద 14.76 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి […]

WhatsApp Image 2023-11-29 at 5.33.37 PM Sport

డిసెంబర్ 5,6,7 న రాజమహేంద్రవరంలో జరగనున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్…

రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్ నిర్వ హిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆయా విభాగపు అధిపతులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమానికి 33 పాలిటెక్నిక్ సంస్థల నుండి […]

WhatsApp Image 2023-11-29 at 5.31.20 PM Movies

ప్రజలలో చైతన్యం నింపే దిశగా సినిమా నిర్మాణం… -దర్శకుడు పీ. సత్యారెడ్డి-

జనం ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో విలేకరులతో సత్యారెడ్డి మాట్లాడారు. సీ.ఎం. జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం అడుగుతున్నా వందలాది మంది పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రయివేటికరణకే మొగ్గు చూపుతోందని చెప్పారు. గత వేయి రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నా ప్రయివేటీకరణకు ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. ఈ సినిమాలో […]

WhatsApp Image 2023-11-29 at 5.30.57 PM Exclusive

వరి విత్తనాలు కొనుగోలుకు రైతులు సన్నద్ధం కావాలని… -కలెక్టర్ హిమాన్షు శుక్ల-

జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు జల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి.ఆర్.ఓ. సీ.హెచ్. సత్తిబాబు, రాష్ట్ర రైతు విభాగపు జోనల్ ఇన్చార్జి కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఓలేటి దాసు, డ్రైనేజీ ఈ.ఈ. కే. ఏడుకొండలు తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో […]

WhatsApp Image 2023-11-29 at 5.30.27 PM Exclusive

కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి ని సన్మానించిన జిల్లా కలెక్టర్…

సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సంస్థ ప్రెసిడెంట్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు నిధుల సమకూర్చటంలో ప్రతిభ కనపరిచిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ముక్కంటి నీ కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటుకు […]