R Andhra Pradesh

నీటి నాణ్యత పరీక్షలు కోసం ప్రత్యేక కమిటీలు….

గ్రామాల్లో సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు ఎర్పాటు చేయనుందని తెలియచేసింది. నీటిలో హానికర లోహాలు, బ్యాక్టీరియాలు పరిమితికి మించి ఉన్నాయా అనే దాన్ని పరిక్షించేందుకు నీటి నాణ్యతను పరిక్షించడానికి ప్రభుత్వం ఆర్.డబ్ల్యు.ఎస్. ద్వారా ప్రతీ గ్రమానికి ప్రత్యేక కిట్లను పంపిణీ చేసింది. ఒక్కో కిట్ తో 100 వరకు నీటి నాణ్యతను పరిక్షించవచ్చని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,781 గ్రామాల్లో పరిక్షల […]

IMG-20231130-WA0040 Trending News

చతుర్ధిగణపతికి అఖండహారతి…

గణాధిప సంకష్ఠ హర చతుర్ధి సందర్భంగా భోగిగణపతిపీఠంలో సోమవారం ఉదయం సహస్ర నామ పారాయణ లక్ష వత్తులతో అఖండ హారతి నిర్వహించారు. విఘ్నేశ్వర విగ్రహకవచ రూపశిల్పి విశ్వకర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మాఘ మాసం నుండి ప్రతినెల సంకష్టహర చతుర్ధి రోజున రాత్రి వేళలో జరిగే అఖండ హారతి అనంతరం చతుర్ధి ఉపవాసకులకు అల్పాహార ఏర్పాటుతో బాటుగా గణపతికి ధారణ చేసిన పట్టుశేష వస్త్రాలు మహిళలకు సిద్ది […]

OIP (3) Political

మండపేట లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం…

మండపేట నియోజకవర్గ లో 10వ వార్డ్ సచివాలయం లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విచ్చాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలో అర్హులయిన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దుర్గారాణి, కోప్షన్ సభ్యులు రెడ్డ రాజబాబు, వై.సీ.పీ. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

congress-leader-revanth-reddy-addresses-a-press-755234 Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని చెప్పారు. ఇప్పటివరకూ కేసీఆర్ అధికారమే శాశ్వతమని నమ్మారని, కాని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న […]

WhatsApp Image 2023-11-30 at 9.45.57 PM Exclusive

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చర్యలు తప్పవు… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధిత చట్టం(పీ.సీ.పీ.ఎన్.డీ.టీ యాక్ట్), సహాయ పునరుత్పత్తి సాంకేతిక చట్టం (అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్), సరోగసి చట్టంల మీద జిల్లా మరియు ఉప జిల్లా స్థాయి […]

WhatsApp Image 2023-11-30 at 4.38.51 PM Exclusive

ఆయుష్మాన్ నమోదు పై ఏఎన్ఎం లకు శిక్షణ… -కమిషనర్ నాగ నరసింహారావు ఆదేశం-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ( పి.ఎమ్.జె.ఏ.వై. )లో భాగంగా అర్హులైన వారందరినీ ఆయుష్మాన్ హెల్త్ కార్డులో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఈ అంశంపై ఏ.ఎన్.ఎం. లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి యాప్ లో నమోదు చేయాలని […]

OIP (2) Culture

కాకినాడ జిల్లాలో జరగనున్న స్విమ్మింగ్ పోటీలు…

కాకినాడ జిల్లాలో డిసెంబర్ 3 న కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయని కాకినాడ జిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. స్విమ్మింగ్ జట్టు ఎంపికలు కాకినాడ సమీపంలోని వాకాడ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరుగుతాయని ఆయన అన్నారు. గ్రూప్ వన్, టు, త్రీ, ఫోర్, ఫైవ్ లో బాలబాలికలకు పోటీలు నిర్వహస్తారని, ఈ పోటీలకు 2006 నుండి 2017 వరకు మధ్య వయసు బాలబాలికలు అర్హులని తెలిపారు. ఈ […]

WhatsApp Image 2023-11-30 at 1.56.05 PM Political

మొక్కుబడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం…

సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 17 అంశాల అజెండా కేవలం 20 నిమిషాల్లోపే ముగించడంతో కౌన్సిల్ సమావేశంను మొక్కుబడిగా ముగించారు. సామర్లకోట మున్సిపాలిటీ లో కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ గంగిరెడ్డి, అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత వైసీసీ కౌన్సిలర్ పెండ్యాల నాగలక్ష్మి జీరో అవర్ ఇవ్వాలని చైర్ పర్సను కోరారు. ఏమయిన సమస్యలుంటే సమావేశం అనంతరం తన చాంబర్ లో మాట్లాడుకుందామని చైర్ పర్సన్ చెప్పారు. కాగా అజెండాలో మొదటి అంశమయిన సీఎం […]

రాజోలు ఎమ్మెల్యే రాపాక విచారణకు సిద్ధం కావాలని… -మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్-

మామిడికుదురు మండలంలో టీ.డీ.పీ., జనసేన నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు ముల్లేటి శ్రీనివాస్, జాలేం శ్రీనివాస రాజు మాట్లాడుతూ… టీ.డీ.పీ. యువనేత నారా లోకేష్ పై చేసిన ఆరోపణలపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విచారణకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ., జనసేన నేతలు పాల్గొన్నారు.

OIP (1) Political

ప్రజలు కష్టలు తెలిసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి… -ఎమ్.ఎల్.ఏ. రాపాక-

సఖినేటిసల్లి మండలం అంతర్వేది గ్రమంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్.ఎల్.ఏ. రాపాక వరప్రసాదరావు ముఖ్య అతిదిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల కష్టలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. తదనంతరం ఎమ్.ఎల్.ఏ. రాపాక యువ నాయకుడు వెంకటరామ్ తో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.