కాకినాడలో “తెలుగు జన” యువగళం

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కాకినాడలో శుక్రవారం చేపట్టిన యువగళం పాదయాత్ర అత్యంత ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ప్రజాభిమానంతో ముందుకు సాగుతోంది. భారీ స్థాయిలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

R (2) Kakinada

నడి సముద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం…

కాకినాడ జిల్లా బైరవపాలెం సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి వేటకు వెళ్లిన షిప్పింగ్ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. సమాచారం తెలుసుకున్న కోస్టు గార్డు అధికారులు ఘటణా స్తలానికి చేరుకుని బోట్టులో చిక్కుకున్న వారిని కాపాడి బటకు తీసుకోనివచ్చారు. బోటులో ఇంజిన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

డిసెంబర్‌ 2వ వారంలో “ఉక్కు సంకల్పం”

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి,, ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని నిలదీస్తున్న, వందలాది మంది పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రయివేటికరణకే మొగ్గు చూపుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న వారు మౌనంగా ఉంటే ఏ ఒక్క ఎంపీ లేని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఎలా చెలా ఇస్తుందో ఈ చిత్రంలో చూపించడం జరిగిందన్నారు. గత వేయి రోజులుగా ఉద్యమాలు జరుగుతున్న […]

Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results Political

నారా లోకేష్ కు వినతీ పత్రాన్ని అందచేసిన మాదగ జే.ఏ.సీ. నేతలు…

ముమ్మిడావరంలో జకుగుతున్న యువగళ పాదయాత్రలో టీ.డీ.పీ. అగ్ర యువ నేత నారా లోకేష్ నుకోనసీమ జిల్లా మాదిగ జే.ఏ.సీ. నేతలు కలిశారు. కోనసీమ జిల్లాలో ఒక స్తానాన్ని మాదిగలకు కేటాయించాలని మాదిగ ప్రతినిధులు వినతిపత్రాన్ని నారా లోకేష్ కు అందచేశారు. వై.సీ.పీ. ప్రభుత్వం రద్దుచేసిన దళితుల పధకాలను టీ.డీ.పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించాలని అన్నారు.

R (1) Political

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యాక్రమం….

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. జరగబో ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ […]

WhatsApp Image 2023-12-01 at 11.10.47 AM Sport

ప్రో కబడ్డీ రిఫరీగా బోగిళ్ల మురళీకుమార్ ఎంపిక…

స్థానిక కబడ్డీ క్రీడాకారుడు, పిజికల్ డైరెక్టరు బోగిళ్ల మురళీ కుమార్ ప్రోకబడ్డీ 10వ సీజన్ కు రిఫరీగా ఎంపిక అయ్యారు. క్రికెట్ తరువాత కబడ్డీకి మంచి ఆదరణ పెరగడంతో ప్రో కబడ్డీని ఎక్కువ మంది తిలకిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కలకత్తా, డీల్లీ, పట్నా, పూణేలలో శనివారం నుంచి జరిగే ప్రోకబడ్డీ మ్యాచ్లకు మురళీకుమార్ రిఫరీగా వ్యవహరిస్తారు. రాష్ట్రం నుంఛి ఎంపిక అయిన ఏకైక రిఫరీ సామర్లకోటకు చెందిన పిజికల్ డైరెక్టరు కావడం విశేషం. జోగిళ్ల మురళీ […]

WhatsApp Image 2023-12-01 at 11.11.37 AM Trending News

టిప్పర్ లారీ బోల్తాలో ఇద్దరికి గాయాలు…

సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో మహారానీ కళాశాల సమీపాన జగనన్న కాలనీ ఎదురుగా రాజమండ్రీ నుంచి సామర్లకోట కి ఇసుక లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్పారావు, క్లీనర్ లు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయివారిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

212106-police Exclusive

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 14 మందికి జరిమానా విదించిన కోర్టు…

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందికి పెద్దాపురం కోర్టు ఒక్కొక్కరికి రూ. 40 వేలు వంతున జరిమానా విధించిందని జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు. గత నవంబర్లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పోలీసులు 14 మంది మీద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 మందికి జరిమానా, ఒక వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించారని చెప్పారు.

Nara_Lokesh2021081803144720210818050358 Political

నారా లోకేస్ లో భేటీ అయిన పీ. గన్నవరం టీ.డీ.పీ నాయకులు…

పీ. గన్నవరం నియోజకవర్గంలో టీ.డీ.పీ. నాయకులు, అంబాజీపేట మండల ప్రధాన కార్యదర్శి ఫణి, అమలాపురం పార్లమెంట్ వెట్టి బలిజ సాధికారిక కన్వీనర్ దాసరి వార వెంకట సత్యనారాయణ, తదితరులు యువగళం పాదయాత్ర సందర్భంగా కోరంగి లో సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో టీ.డీ.పీ. యువ నాయకుడు నారా లోకేష్ తో బేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి సంబందించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువాళ్లారు. తదనంతరం యువగళం పాదయాత్రను ప్రారంభించారు.

WhatsApp Image 2023-12-01 at 10.51.39 AM Crime

నకిలీ మద్యం తయారి ముఠా అరెస్టు…

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లోనే నకిలీ మద్యం తయారుచేస్తూ ప్రభుత్వ షాప్ లకు అమ్ముతుండగా దొడ్డి జోగేశ్వర రావు సన్ ఆఫ్ రామకృష్ణ ను ఎక్సైస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియచేశారు. వారినుంచి 239 మద్యం సీసాలను సీస్ చేసినట్లు ఇంచార్జ్ సూపరింటెండెంట్ యడ్ల శ్రీలత చెప్పారు.