WhatsApp Image 2023-12-01 at 5.31.17 PM Exclusive

ఆశ వర్కర్లకి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి…

ఆశ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 11, 12 తేదీలలో జిల్లా కలెక్టరేట్ దగ్గర 36 గంటల ధర్నా నిర్వహిస్తామని ఆశ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) తెలిపారు. స్థానిక సిఐటియు ఆఫీసులో నర్ల ఈశ్వరి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షురాలు జీ. బేబీ రాణి మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ వర్కర్లకు 10,000 రూపాయలు వేతనం […]

WhatsApp Image 2023-12-01 at 3.43.45 PM Political

నారా లోకేష్ ని కలిసి వినతిపత్రం ఇచ్చిన డా. పిట్టా వరప్రసాద్…

యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వరప్రసాద్, నాయకులు పిల్లి రామారావు, పెమ్మాడి కిరణ్ కుమార్, తదితరులు కలిశారు. నారా లోకేష్ కు సంక్షేమ పథకాలు సంబందించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత వై.. […]

WhatsApp Image 2023-12-01 at 2.11.57 PM Exclusive

కాకినాడ జిల్లా లో సిలోం బ్లైండ్ సెంటర్ సేవలు అభినందనీయం… -జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా-

కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జే.సీ. ఇలక్కియ తదితరులు హెచ్.ఐ.వీ. వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి సిలోం బ్లైండ్ సెంటర్ వారిచే 250 మందికి పైగా […]

WhatsApp Image 2023-12-01 at 3.06.56 PM Knowledge

మహిళల రక్షణ చట్టాలపై అవగాహన అవసరం… -పెద్దాపురం డీ.ఎస్.పీ.-

మహిళల రక్షణ చట్టాలపై నేటి యువతీ యువకులకు అవగాహన అవసరమని పెద్దాపురం డీ.ఎస్.పీ. లతా కుమారి అన్నారు. సామర్లకోట ప్రగతి మహిళ డిగ్రీ కళాశాల లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీ.ఎస్.పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీ.ఎస్.పీ మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యార్థులు తమను తాము ఎలా కాపాడుకో, ఆటోలు, బస్సుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కొంతమంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడి […]

WhatsApp Image 2023-12-01 at 1.22.33 PM (1) Exclusive

జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి…

జీ.జీ.హెచ్. మెస్స్ కార్మికుల సమస్యలమీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ధర్నా ఉద్దేశించి సీ.ఐ.టీ.యూ. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ.. జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్లకు 2 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వడం లేదని పండగ సమయంలో కూడా కార్మికులు వేతనాలు లేకుండానే పనిచేశారని అన్నారన్నారు. మెస్ వర్కర్లుగా 25 సంవత్సరాలు పైబడి నుంచి పనిచేస్తూ ఉన్న […]

WhatsApp Image 2023-12-01 at 3.55.26 PM Crime

మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సు…

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్.పీ. వారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆర్.టీ.సీ., అమలాపురం డిపో నందు మాదక ద్రవ్యాల రవాణా నిరోధించటానికి, మాదక ద్రవ్యాల వాడకం వలన దుష్పరిణామలు తెలియచేయడానికి ఆర్.టీ.సీ. సిబ్బంది, జిల్లాలో వివిధ డిపోల నుండి హాజరైన లాగిస్టిక్స్ కౌంటర్ ఆపరేటర్లు అవగాహన కోరకు మీటింగ్ తో పాటు కార్గో కౌంటర్ నందు డెమోనిస్ట్రేషన్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన […]

WhatsApp Image 2023-12-01 at 3.35.59 PM Political

అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలి… * మంత్రి పినిపే విశ్వరూప్*

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించిన యెడల అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. మంత్రి సవరప్పాలెం, వన్నె చింతలపూడి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా సవరప్పాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులైన […]

Ap-districts Trending News

న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉప సంహరించుకోవాలి…

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపాటి ధర్మారెడ్డి, గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు, కాకినాడ సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పీ. రాంచంద్ర రాజు, కే. నాగ జ్యోతి పత్రిక ప్రకటన విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా […]

WhatsApp Image 2023-12-01 at 1.49.10 PM Political

ఇరు రాష్ట్రాల పోలీస్ వలయం లో సాగర్ ప్రాజెక్ట్ ….

సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 1600 ఏపి పోలీసులు సాగర్ డ్యాం వద్ద కు చేరుకున్నారు. అటు తెలంగాణ పోలీస్ బలగాలు కూడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షంచడానికి తెలంగాణ నీటి పారుదుల శాఖ సీ.ఎం.ఓ. కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ రానున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడే ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాగర్ […]

WhatsApp Image 2023-12-01 at 1.06.35 PM Knowledge

ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి బాధితులు ధైర్యంగా జీవించాలని, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించేందుకు త్వరలో మందులు వచ్చేందుకు వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్క రించుకొని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు ఏర్పాటు చేసిన అల్పాహారం విoదులో జిల్లా కలెక్టర్, ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు సాయి రాజ్ సాత్విక్ తో కలిసి పాల్గొని అల్పాహారాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… […]