WhatsApp Image 2023-12-02 at 4.26.59 PM Crime

500 కేజీలు గంజాయి స్వాధీనం…

సినీ ఫక్కీలో భారీగా గంజాయిని సెబ్ అధికారులు పట్టుకున్నారు. శృంవరపుకోట మండలం రాజీపేట గ్రామం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా తనిఖీల సమయంలో బొలెరో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానమోచ్చిన అధికారులు ఆ వాహనాన్నిచేస్ చాశారు. చేజ్ చేసే క్రమంలో తాటిపూడి సమీపాన దొర్లపాలెం గ్రామం వద్ద ఆ వాహనం బోల్తా పడింది. బోల్తా పడిన బొలెరో వాహనంలో భారీగా బయటపడిన గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకరిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసిన […]

maxresdefault Weather

తీవ్రవాయుగుండంగా బలపడిన వాయుగుండం…

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా  బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపటికి తుఫానుగా మారే అవకాశమున్నట్లు తెలిపింది. తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్నట్లు తెలిపింది.దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ అన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు, వ్యవసాయల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి […]

bc386be4-3844-4981-b99a-b55d9cc669e5 Political

ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.

lokesh_paday_46_f89c654826 Political

లోకేష్ ను కలిసిన దివ్యాంగులు

కాకినాడ లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ యువ అథినేత నారా లోకేష్ ను దివ్యాంగులు కలిశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతూ… వచ్ఛేది తెలుగు దేశం ప్రభుతవమే అని చెప్పారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆశ్రయ జిల్లా వికలాంగుల సమెక్య ప్రెసిడెంట్ పెనపోతుల సురేష్, దివ్యంగులతో కలిసి తమ సమస్యల పై వినతి పత్రాన్ని ఆయనకు అందచేశారు.

ఎక్కువ పిల్లల్ని కనండి… దేశ జనాభాను పెంచండి

దేశ జనాభాను పెంచేందుకు పూర్వీకుల పద్దతులకు రష్యా… శత్రువుల నుంచి కాపాడుకోవాలంటే జన భలం కావాలి. ఒకప్పుడు ఎక్కువ మంది సంతానం ఉంటే ఆ కుటుంభానికి అంత భలం ఉండేది. అదే సూత్రాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ అనుసరిస్తున్నారు. రష్యా దేశ మహిళలకు ఆయన ప్రత్యేక విజ్జప్తి చేశారు. ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కని, పెద్ద కుటుంభాలుగా విస్తరించాలని ఆయన సూచించారు. ఇటీవల మాస్కోలో జరిగిన ‘వరల్డ్‌ రష్యన్‌ పీపుల్స్‌’ కౌన్సిల్‌లో ఈ […]

అధికారులే బాధ్యత వహించాలి

బర్రెలక్క అలియాస్‌ శిరీషా ఆచూకీ తెలియజేయాలని, బర్రెలక్క పై ఒత్తిడి తెస్తే రెండు రాష్ట్రాల నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూస్తారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హెచ్చరించారు. బర్రెలక్క ఆచూకీ తెలిసేంతవరకు బాధ్యత ఎన్నికల అధికారులే తీసుకోవాలి. ఆమెకు ఇబ్బంది కలిగిస్తే రెండు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులు మనస్థాపానికి గురవుతారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, భవిష్యత్తులోనైనా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ప్రభుత్వం నిరుద్యోగులకు సకాలంలో ఉద్యోగ వయోపరిమితులు పెంచాలని ఆయన డిమాండ్‌ […]

WhatsApp Image 2023-12-01 at 8.32.50 PM (2) Crime

స్త్రీ ప్రాణాలను కాపాడిన 112 Call…

ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు సకాలంలో 112 Call కి స్పందించి ఒక స్త్రీ ప్రాణాలను కాపాడారు. మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS అభినందించారు. వివరాల్లోకి వెళ్తే… ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సుమారు 45 సంవత్సరాల వయసుగల ఒక మహిళ కుతుకుడిమిల్లి గ్రామంలో నూతిలోనికి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని 112 call ద్వారా కొత్తపల్లి పోలీస్ స్టీషన్ కు […]

కాకినాడలో లోకేష్ యువగళానికి ప్రజలు బ్రహ్మరథం…

తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సాగుతున్న యువగళం పాదయాత్రకు కాకినాడ టీ.డీ.పీ. శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ పరిసర ప్రాంతంలోని చొల్లంగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రగా బయలుదేరి ఎమ్.ఎస్.ఎన్. చార్టీస్, జగన్నాధపురం ఎన్టీఆర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, కోకిల సెంటర్ మీదుగా కొనసాగింది. ఆయన పాదయాత్రకు అడుగడుగున కాకినాడ ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం వై.సీ.పీ. పాలనలో ప్రజలు […]

OIP (4) Weather

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్….

వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల ప్రకటన మేరకు ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీ డనంగా కేంద్రీకృతమై ఉన్నదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ, 2వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, డిసెంబరు 3 నాటికి నైరుతి బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి […]

WhatsApp Image 2023-12-01 at 6.33.13 PM Exclusive

ఓటు నమోదు శిబిరాల ఏర్పాటు… -కలెక్టర్ డా. కృతికా-

ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా.కృతికా […]