R (3) Weather

సహాయక చర్యల్లో లోపం తలెత్తకుండా చూడండి

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీ.ఎం. కు తెలియజేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే […]

WhatsApp Image 2023-12-02 at 6.10.33 PM Exclusive

దివ్యాంగుల డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ…

కాకినాడ లో పీ.ఆర్. కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులకు, ఐ.ఈ.ఆర్.పీ. లకు శిక్షణ కార్యాక్రమన్నా నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఆర్జేడీ జి. నాగమణి విచ్చేశారు. ఆమే మాట్లాడుతూ… రాష్ట్ర సమగ్ర శిక్షణా సహితవిద్య విభాగం విజన్-2025లో భాగంగా ఇటీవల జిల్లా లోని దృష్టి, వినికిడి లోపం గల 250 మంది దివ్యాంగ విద్యార్థులకు సమగ్రశిక్షణ ద్వారా ట్యాబులను అందజేశారని, ఈ డిజిటల్ సాధనాల ద్వారా విద్యా […]

WhatsApp Image 2023-12-02 at 6.11.20 PM Trending News

బీ.జే.పీ. పార్టీ అధ్యక్షురాలను కలిసిన బొందిలి సంక్షేమ సభ్యులు…

బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేదెందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరుని బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుజన్ సింగ్, శంకర్ సింగ్ మాట్లాడుతూ… బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి తో బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర పరిధిలో ఉన్న బీ.జే.పీ. కేటగిరీలో చేర్చడానికి ఎన్సీబీసీ చైర్మన్ గారికి సిఫార్సు చేయుటకు పురందేశ్వరి […]

WhatsApp Image 2023-12-02 at 5.55.28 PM (1) Exclusive

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి…

అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లాలో కాకినాడ గాంధీ భవన్ లొ సమావేశాన్ని కొల్లేటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతి రావు, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి. తిరుపతి రావు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 19.52 లక్షల మంది ఖాతాదారుల నుండి 3950 కోట్లు వసూలు […]

WhatsApp Image 2023-12-02 at 5.04.53 PM Exclusive

రానున్న మూడు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్. జవహర్ రెడ్డి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నాల మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. […]

WhatsApp Image 2023-12-02 at 4.50.30 PM Exclusive

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి… టోల్‌ప్రీ నెంబర్‌ 1800 4255 990 కాల్‌ చేయండి…

తుఫాన్‌ హెచ్చరికల నేపద్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు సంబంధిత అదికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో వివిధ విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులతో ఈ అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఆయా డివిజన్లకు చెందిన ప్రత్యేకాధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు […]

WhatsApp Image 2023-12-02 at 4.50.30 PM Exclusive

సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీసులకు శిక్షణా కార్యక్రమం…

సాధారణ ఎన్నికలకు సంబంధించి వల్నరబుల్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సెక్టార్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీస్ ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ […]

WhatsApp Image 2023-12-02 at 4.49.07 PM Exclusive

మెస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి…

మెస్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జీ.జీ.హెచ్. తల్లి బిడ్డ విగ్రహం సమీపంలో ఉన్న గేటు వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమాంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ… గత 30 సంవత్సరాల కాలం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు వేడి వేడి ఆహార అందించడంలో మెస్ కార్మికులు […]

cricket-kits Sport

అంబాజీ పేటలో ఆడుడం ఆంధ్ర కిట్లు పంపిణీ…

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన ఆడుదం ఆంధ్రా కార్యాక్రమంలో భాగంగా అంబాజీ పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతీ సచివాలయానికి కేటాయించిన ఆడుదం ఆంధ్రా స్పోర్ట్సు కిట్లను పీ. గన్నవరం నియెజకవర్గ శాస్నసభ్యుడు చిట్టిబాబు పంపిణీ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోత్తగా మంజూరు చేసిన జగనన్న గోరుముద్ద వంట పాత్రలను ఉన్నత పాఠశాల యాజమన్యానికి ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… వచ్చే ఎన్నకల్లో […]

WhatsApp Image 2023-12-02 at 4.52.31 PM National

ఐ.సి.డి.ఎస్ కు 80 లక్షలు సహాయం…

కాకినాడ జిల్లాలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మరింత పోషకాహారం అందించే విధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన దాత్రుత్వాన్ని చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుండి 80 లక్షలు రూపాయలు కాకినాడ జిల్లా  ఐ.సి.డి.ఎస్. డిపార్ట్మెంట్కు కేటాయించారు. ఇందుకు కృషిచేసిన బీ.జే.పీ  కాకినాడ జిల్లా అధ్యక్షులు, మింటింగ్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ కు బీ.జే.పీ. పార్టీ మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రమణ్యం […]