OIP (7) Business

నూతన సంకేతిక పరిజ్ఞానం దిశగా రాష్ట్ర అడుగులు…

రాష్ట్ర ప్రభుత్వం నూతన సంకేతిక పరిజ్ఞానాన్ని పెంపోందిచే దిశగా వినూత్న కార్యాక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదద్దడానికి ఎస్.టీ.పీ.ఐ లీప్ ఎహెడ్ పేరిట కొత్త పతకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం లో కొత్త స్టార్ట్ అప్ కంపెనీలకు, గ్రోత్ స్టేజ్ లో ఉన్న కంపెనీలకు ప్రోస్తాహం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే స్టార్ట్ అప్ పరిశ్రమలకు రూ.1 కోటి వరకు ఆర్ధిక సహాయం […]

OIP (6) Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

03142020114231n67 Political

పీ. గన్నవరం లో రైతులకు లీజుకు పట్టాల పంపిణీ… -ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు-

డాక్టర్ బీ.ఆర్. అంబెండ్కర్ కోనసీమ జిల్లా పీ. గన్నవరం మండలం లో భూమి పట్టాల పంపిణీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీ. గన్నవరం ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమాలను అందిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తరువాత పెదపూడి గ్రామపంచాయితీకి చెందిన 67 మందిరైతులకు లీజుకు పట్టాలను పంపిణీ చేశారు.

maxresdefault (1) Crime

20 లీటర్ల నాటు సారా స్వాధీనం…

నిఘా వర్గాల సమాచారంతో ఎస్.ఈ.బీ. అధికారులు కాకినాడ జల్లాలో గల ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 20 లీటర్ల పాటు సారాను స్వాధీనం చేసున్నట్లు ప్రత్తిపాడు సీ.ఐ. పీ. అశోక్ తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరిస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.v

WhatsApp Image 2023-12-03 at 10.49.16 AM Weather

మిచాంగ్ తుఫాన్ భీకర రూపం…

ఈ రోజు ఆదివారం సాయంత్రం 4కల్లా నైరుతి బంగాళాఖాతంలో మొదటిగా తుఫాన్ గా బలపడుతుంద వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయానికి గాలి వేగం 85km గా ఉంటుందని తెలిపింది. 5 వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం కల్లా తీవ్ర తుఫాను గా మారి ఒంగోలు పైన మచిలీపట్నం మధ్య ( చీరాల సమీపంలో) తీరం దాటనున్నట్లు హెచ్చరించారు. 6వ తారీఖు మధ్యాహ్నం వరకూ ఇది తుఫాన్ గానే వుంటుందని అటు పిమ్మట తన ప్రయాణాన్ని పూర్తిగా […]

R (4) Political

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి తప్పదు…

డాక్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమా జిల్లాలో ముమ్మిడివరం మండలం గాడిలంక లో గ్రామ కమిటీ నూతన అధ్యక్ష ఎన్నికలుమమాదశ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సంతర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిచేయలని అన్నారు. అందుకు అనుగుణంగా కృషిచేయాలని కోరారు. ఓటర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి చేయాలని […]

th Political

కొల్లాపూర్ లో బర్రెలక్క దే హవా..

తెలంగాణా లో కొల్లాపూర్ లో ఇండిపెండింట్ గా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముందంజులో ఉంది.అక్కడ కాంగ్సెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీ.ఆర్.ఎస్. నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి, ఇండిపెండింట్ అభ్యర్ది బర్రెలక్క అలియాస్ శిరీషా బరిలో ఉన్నారు.

OIP (5) Political

ఆంద్ర రాష్ట్ర అభివృదికి బాబు షూరిటీ…

పెదపూడి మండలం పెద్దాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పెదపూడి మండలం మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృధి చెందాలన్నా, పేద ప్రజలు సమస్యలు తీరాలన్నా చంద్రబాబు తోనే సాద్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికలలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటిని సందంర్సించి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ […]

Heavy rains in Chennai

Indian Meteorological Department (IMD) alerted Andhra Pradesh and Tamilnadu states by the Michaung cyclone. IMD predicts heavy rainfall will continue until December 4 especially in coastal areas. It has issued a red alert to Tiruvallur district for Monday. The district may receive extremely heavy rainfall of more than 21Cms in 24 hours. The Indian Railway […]

ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాసర పట్టాభి రామస్వామి, డి పి ఆర్ స్వామి విరాళా భాగస్వామ్యంతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి, విజయవాడ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కాకినాడ వార్ప్ రోడ్ లో ఉన్న నాలం వారి వీధిలో బాదం ప్రభాకర్ రావు, బాసర పట్టాభి రామస్వామి హిమబిందు కల్యాణ మండపాన్ని రాష్ట్ర రైస్ మిల్లర్స్ […]