OIP (10) Exclusive

అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని…. -హేమంత కుమార్-

తుఫాన్ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 5వ తారీఖున కూడా అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని ఏపీ తల్లిదండ్రుల అసోసియేషన్ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోకారు. హుద్ హుద్ కు మించి వేగంతో గాలి వీస్తుందని వివరించిన వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మీచాంగ్ తుఫాన్ ఐదో తారీకు నా చాలా తీవ్ర స్తాయికి చేరుకోనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అన్ని విద్యాసంస్థలకు, అవసరమైన ఇతర సంస్థలకు సెలవు ప్రకటించాలి ఆయన […]

WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S. శ్రీధర్ హెచ్చరించారు . వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి […]

OIP (9) Political

తెలంగాణ సీ.ఎం. ప్రమాణ స్వీకారం…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌కు చేరుకుంటున్నారని తెలిపారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ.ఐ.సీ.సీ. పరిశీలకులు సేకరించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తెలిపారు. […]

OIF Political

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీ.పీ.సీ.సీ. చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ప్రమాణ స్వీకారం గురించి రేవంత్ తెలంగాణ డీ.జీ.పీ. కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీ.ఐ.పీ. లు వస్తారని ఈ నేపథ్యంలో […]

hqdefault Exclusive

పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్…

తుఫాన్ ప్రభావం రీత్యా కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లోని అన్ని యాజమాన్యపాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ సంబందిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రేపటి పరీక్ష ఎప్పడు నిర్వహించాలో తరువాత తెలియచేయబడునని ఆమే చాప్పారు. ప్రధానోపాధ్యాయులు తప్పని సరిగా అందుబాటులో ఉండవలెనని చెప్పారు.

WhatsApp Image 2023-12-03 at 7.13.43 PM Sport

ఉత్సాహభరితంగా ముగిసిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్…

కరప మండలం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా ముగిసాయని జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ తెలిపారు . ఈ పోటీలకు ముఖ్యఅతిథిలుగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గ్రంధి నారాయణ రావు గారు , సిమ్మింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ , తదితరులు హాజరైయ్యారు. ఈ పోటీలలో 5 విభాగాల 78 ఈవెంట్లలో 100 మంది వరకూ బాల బాలికలు […]

IMG-20231203-WA0040 Exclusive

ఓటరు నమోదు శిబిరాలను సందర్శించిన ఈ.ఆర్.వో. …

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు సందర్శించారు. అక్కడ ఉన్న బి.ఎల్‌.వో.లు, ఇతర సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఫారం–6,7,8 ద్వారా వచ్చే ప్రతీ ఒక్క దరఖాస్తును నిర్ధారణ చేసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. ఓటర్లు తుది జాబితా ప్రచురణ తేదీ దగ్గర పడుతున్నందున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై దృష్టిసారించాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను […]

OIP (8) Education / Career

ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం కింద రాష్ట్రంలో 95 స్టార్ట్ అప్ కంపేనీలు నమోదు…

కొత్త స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోస్తాహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం అడుగులువేస్తుందని వికయవాడ జాయింట్ డైరెక్టర్ బీ. వినయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం ఇప్పటికి 95 స్టార్ట్ అప్ కంపెనీలు నమోదుచేసుకున్నాయని ఆయన తెలియచేశారు. ఇందులో 28 స్టార్టప్స్ లకు రూ. 25 లక్షల చోప్పున సీడ్ ఫండింగ్ ను అందించినట్లు చాప్పారు. పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్ పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు.

ప్రకృతి పడగొట్టేస్తుంది..!

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం జి. రాగంపేట రోడ్డులో కట్టిన జగనన్న కాలనీ ముందు నిర్మించిన భారీ హోర్డింగ్ నెలకొరిగి తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పాడి ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. జగనన్న కాలనీకి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కనీసం మున్సిపల్ త్రాగునీరు గాని పారిశుధ్య పనులు గాను చేపట్టడం లేదని, వైసిపీ ఇంఛార్జు సూపర్ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు తప్ప కనీసం పార్కులు మెయింటైన్ […]

th (1) Political

ప్రతి నియోజకవర్గానికి లగ్జరీ బస్సు… – కాంగ్రెస్ పార్టీ-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీన్మార్తో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంధర్బంగా గాంధీ భవనం వద్ద సోనియా చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. 40వ అంకె వద్దనే బి.ఆ.ర్ఎస్. పార్టీ ఆగిపోయిందని, హైద్రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాళీ అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుమారు పదివేల నుండి 20, 35 వేల వరకు మెజార్టీలు కనిపిస్తున్నాయని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన నాయకులు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థితో తాజ్ కృష్ణ హోటల్ కు […]