WhatsApp Image 2023-12-04 at 5.00.21 PM Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో మంచుశివలింగానికి కార్తీకహారతి…

కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో శోభకృత్ కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన మంచు శివలింగానికి శివ సహస్ర నామావళితో మంగళ హారతి అందించారు. స్వయంభువుకి కవచం తిరుమల శ్రీవారిపాదాల ప్రతిష్టాపన సందర్భంగా చేపట్టిన 8వారాల శివ కేశవ సమారాధనలో భాగంగా మూడవ సోమవారం108 మంది ముత్తయిదువులకు అన్నసమారాధన తాంబూలాల ప్రదానం నిర్వహించారు. మంచు శివలింగం భక్తులను విశేషంగా అలరించింది. తొలుతగా గణపతికి 809వ సామూహిక జపయజ్ఞ పారాయణతో మహా నైవేద్య నివేదన […]

WhatsApp Image 2023-12-04 at 4.05.06 PM Trending News

జగనన్నకు చెబుదాం-స్పందనకు 129 అర్జీలు..

కాకినాడ లో కలెక్టరేట్ లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అర్జీదారులనుంచి 129 అర్జీలు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్ రెడ్డి తెలిపారు. అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి డీ.ఆర్‌.వో. కె. శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీ.ఈ.వో. ఎ. రమణారెడ్డి, తదితరులతో కలిసి హాజరై జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులకు డీ.ఆర్.వో. […]

WhatsApp Image 2023-12-04 at 4.06.46 PM Trending News

కాకినాడ లో జగనన్నకి చెబుదాం కార్యాక్రమం…. -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

కాకినాడలో స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నుండి జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమాలు వచ్చిన అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సంతృప్తికర స్థాయిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తి బాబులు అర్జీదారుల […]

WhatsApp Image 2023-12-04 at 1.27.19 PM Exclusive

కాజులూరు మండలన్ని పరిశీలించిన మంత్రి చెల్లుబోయిన…

మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో రామచంద్రపురం నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల కే. గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో వేలంపాలెం చివర గణపతి నగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు నీట మునిగి ధాన్యం తడిసిపోయింది. ఘటనా స్తలానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులతో చేరుకొని తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. వాటిని అధికారుల సహాయంతో మిల్లులకు తరలిసంచారు. ఆయన మాట్లాడుతూ… రైతులు […]

WhatsApp Image 2023-12-04 at 1.26.18 PM Exclusive

డా. చెల్లు రమేష్ కుమర్ కు పి.హెచ్.డి. డాక్టరేట్ ప్రధానం…

కాకినాడ లో మహిళా పోలిటెక్నిక్ కళాశాల కెమస్త్రీ లెక్చరర్ చెల్లు రమేష్ కుమర్ కు ప్రాఫెసర్ డా. ఎమ్. శ్రీధర్, చీఫ్ సైంటిస్ట్ పి.హెచ్.డి. డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… CSIR-ICT విభాగం నందు నావర్ అప్లికేషన్ ఆఫ్ బీటా-ఆక్సీడ్ దయో ఎస్టర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సల్ఫర్ హేటరో సైకిల్స్-థాయా జయా జోలిడిన్స్ అండ్ థాయా జోలిడిన్ 4-ఓన్స్ అనే సిద్ధాంతపు వ్యాసం ను CSIR-IICT వారి పర్యవేక్షణలో […]

WhatsApp Image 2023-12-04 at 1.19.57 PM Political

ఈ నెల 11న కేబినెట్ భేటీ….

ఈ నెల 11న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది సీ.ఎస్. జవహర్రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సీ.ఎస్. ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదంతో సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2023-12-04 at 12.24.32 PM Weather

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితని అర్దం…

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితి కలిగినది అర్ధం అని వాతావరణ శాఖ వివరించింది. ఇది ప్రస్తుతం ఉదయం 7:30కీ ఈ తుఫాను చెన్నైకు తూర్పు ఈశాన్యంగా 130 km గా, నెల్లూరు కు దక్షిణఆగ్నేయానికి 250 kmగా వుందని తెలిపారు. గాలి వేగం 110km, దాని ఒత్తిడి 990mb గా తీవ్ర తుఫాను స్థాయిలో వుందని ప్రస్తుతం చెన్నై, నెల్లూరు, తిరుపతి, కావలి లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈరోజు సాయంత్రం […]

OIP (11) Movies

టాలీవుడ్ లో నెలకోన్న విషాదం.. -సినీ నిర్యాత కన్నుమూత-

టాలీవుడ్ లో ప్రముక సినీ నిర్మాత మన్నం సుధాకర్ కన్నుమూశారు. చెన్నై లో నివసిస్తున్న ఆయన 3 నెలల క్రితం కాలు జారి పడడంతో హస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. తరువాత ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ పరిస్తితి విశమించడంతో కన్నుమూశారు. వాలి, ఆక్రోశం, మనసిస్తారా, తారకరాముడు మొదలగు సినిమాలకు నిర్మాతగా, ఎన్నో సినమాలకు కెమెరా మేన్ గా పనిచేశి ఎనలేని కీర్తిని సాదించారు.

Vishwaroop Exclusive

వనసమరాధనలో మంత్రి విశ్వరూప్…

అమలాపురంలో వడ్డీల వనసమరాధన కార్యాక్రమాన్ని అమలాపురం వడ్డీల సంఘం అధ్యక్షుడు నగరి వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వనసమరాధనలో మంత్రి పినేపి విశ్వరూప్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వడ్డీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్నే అధికారంలోకు తీసుకురావడానికి కృషిచేయాలన్నారు.

skynews-gaza-war-2014-israel_5379145 International

24 గంటల్లో 700 మంది మృతి… కొనసాగుతున్న ఇజ్రాయిల్ యుద్ధం.

గాజాకు ఇజ్రాయిల్ మద్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాని కాల్పులు విరమణ తరువాత మళ్లీ గాజా పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక వైపు జబాలియా శరఫార్థి శిబిరంపై ఇజ్రాయిల్ బాంబులు దాడి చేసింది. ఆ దాడుల్లో శిబిరంలో నివసిస్తు వారిలో పలు సంఖ్యాల్లో ప్రాణాలు కోల్పోయారని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు తెలియచేశారు. ఈ దాడుల్లో 700 మంది పాలస్తీనియన్లు మృతి చేందినట్లు తెలిపింది.