national-cyber-security-centre-ncsc-logo-vector-768x427 National

100 వెబ్సైట్లను నిషేధించిన కేంద్రం…

కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వినూత్నాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అందుకు అనుగుణంగా పార్ట్ టైమ్ జాబ్ పేరిట మోసాలు, ఆన్ లైన్ లోన్ పేరిట మోసాలు మోసపూరిత పెట్టుబడులకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్ సైట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటువంటి మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిశీలన జరిపిందని తెలిపారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించిన వెబ్సైట్లన్నీ వేరే విదేశాల వెబ్సైట్లని అక్కడినుంచే పనిచేస్తున్నాయని వెల్లడించింది. […]

WhatsApp Image 2023-12-07 at 11.55.10 AM Exclusive

అమలాపురం పరిశర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, జిల్లా కలెక్టర్….

తుఫాన్ కు గురయిన అమలాపురం పరివర ప్రాంతాలను మంత్రి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ పరిధిలో పలుచోట్ల లాకులు వద్ద పేరుకు పోయిన గుర్రపు డెక్క, తూడు వెంటనే తొలగించాలని రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్, బస్టాండ్ వద్ద వంతెనలలో పేరుకుపోయిన తూడును, పూడికను అదేవిధంగా ఈదరపల్లి-నడిపూడి మార్గంలోని కుమ్మరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-12-06 at 9.13.29 PM Kakinada

ఉపాధి హామీ పథకం క్రింద ప్రత్యేక నిధులు విడుదల.. -హోంమంత్రి-

కొవ్వూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్.) క్రింద మండలానికి 5 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్. నిధులను కేటాయించాలని సీ.ఎం. దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం […]

WhatsApp Image 2023-12-06 at 9.12.37 PM Political

ప్రతీ ధాన్యం గింజా ప్రభుత్వమే కొంటుంది… -ఎం.పి.టి.సి. సభ్యులు సూరిబాబు-

తుఫాన్ సందర్బంగా సామర్లకోట మండలం పి.బి.దేవం అన్నపూర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ సోసైటి వద్ద ఎం.పి.టి.సి. సభ్యులు మలకల సూరిబాబు రైతులతో భేటీ ఆయ్యారు. మిచౌంగ్‌ తుఫాన్ నేపథ్యంలో పంట నష్టం కలిగానవారికి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు అధికారులు ఎక్కడికక్కడ పరిశీలన చేస్తున్నారన్నారు. 211 సహాయ శిబిరాలకు సుమారు 10 వేల మందిని తరలించారని చెప్పారు. క్యాంప్ కార్యాలయం నుంచి సీ.ఎం. జగన్‌ ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై దిశా […]

WhatsApp Image 2023-12-06 at 9.11.01 PM Andhra Pradesh

పంట పొలాల్లో నీటిని తొలగించే పనిలో అధికారులు…

మిచౌంగ్ తో పంట పొలాల్లోకి చేరిన నీటిని వీలయినంత త్వరగ తొలగించటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావ అనంతరం తీసుకోబోయే చర్యలుపై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నుండి జిల్లా ప్రతేక అధికారి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ప్రధాన […]

OIP (13) National

భారత్ కు రానున్న బుల్లెట్ ట్రైన్…

భారతదేశంలో మొట్ట మొదటి బుల్లెట్ ట్రైన్ 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై కీలక వ్యాక్యలు చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబై విళ్లే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తికానుందని ఆయన చెప్పారు.గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమాటర్ల దూరం వరకు సిద్ధమవుతుందన్నారు. కొవిడ్ పేండమిక్ ముందుతో పోలిస్తే ఇప్పుడు కొత్త వరకు రైళ్ల సంఖ్యను, ఎక్స్ప్రెస్ సర్వీసుల సంఖ్యను పెంచినట్లు […]

WhatsApp Image 2023-12-06 at 5.49.20 PM Kakinada

భానుగుడి పోలీస్ కన్వెన్షన్ లో 61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం…

61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా భానుగుడి పోలీస్ కన్వెన్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐ.పి.ఎ.స్. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . జిల్లా ఎస్పీకి ఇతర జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు హోం గార్డ్స్ స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందించారు. 61వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేదికగా జిల్లా ఎస్పీ హోమ్ గార్డ్ లుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందరంబంగా ఆయన మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-12-06 at 5.22.55 PM Kakinada

పంట పొలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించాలి… -తాటిపాక మధు డిమాండ్-

మిచ్చాంగ్ తుఫాన్ కు గురయిన కాకినాడ జిల్లాలో సామర్లకోట,జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పంట పొలాలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించింది. చేతికి అందించిన రైతు పంటలు నేలపాలై కాకినాడ జిల్లాలో రైతాంగం కన్నీరు ఆలపిస్తున్నారని తక్షణమే తడిసిన ధాన్యాన్ని వెంటనే కనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కే. బోడకొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సి.పి.ఐ. బృందం ముందు రైతులు చేతికొచ్చిన పంట ఎలా పోయిందో ప్రభుత్వం ఎలా […]