th (2) Karnataka

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కర్ణాటక లో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కుంట నుంచి శిరసి వస్తన్న మారుతీ స్విఫ్ట్ కారు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు లో ఉన్న 5 మంది లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో […]

WhatsApp Image 2023-12-08 at 4.19.10 PM Political

మంచే జరుగుతుంది తప్పా… చెడు మాత్రం జరగదు

ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది తప్పా చెడు మాత్రం జరగదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అందరికీ మంచి చేసేలా ప్రతి జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు తీసుకుంటారని, ఒకవేళ మీకు మంచి జరగలేదు అనుకుంటే జగనన్నకు చెబుదాం 1902 నంబర్‌కు కాల్‌ చేసి చెప్పవచ్చని ఆయన సూచించారు. నేరుగా నా కార్యాలయ సిబ్బంది ఆ ఫోన్‌ లిఫ్ట్‌చేసి మీ సమస్యను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 92 రిలీఫ్‌ క్యాంపులు […]

AMR_6229 Political

పథకాల ఫలక ఆవిష్కరణలో ద్వారంపూడి…

కాకినాడ పటణం లో బ్యాంక్ పేట 34 వ డివిసన్ లో ఏ.పీ. కి జగన్ ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన సంక్షేమ పథకాల ప్రధర్శనా ఫలకాన్నిఆవిష్కరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృధ్ది, పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. […]

OIP (16) Tirupati

తిరుపతి కు సీ.ఎం. రాక…

తిరుపతి జిల్లా వాకాడు మండలం లో మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్ట పోయిన బాధితులను, రైతులను పరామర్శించేందుకు కోట మండలం కేంద్రం విద్యానగర్ మైదానం నందు ఏర్పాటు చేసిన విద్యానగర్ హెలిప్యాడు దగ్గరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆయనను సంబందిత అధికారులు ఘన స్వాగతం పలికారు. సీ.ఎం. వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, జిల్లా […]

WhatsApp Image 2023-12-08 at 12.35.29 PM (1) Political

వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బత్తుల…

మిచౌంగ్ తుఫాన్ దాటికి గురయిన దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై కుటుంభాలను జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన భ్రుందంతో సందర్శించి దాదాపు 250 మంది నిత్యవసర సరుకులను పంపిణీ చేసారు. కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా ఇక్కట్లు పడుతున్న వారిని చూసి చలించిపోయారు. ఈ సందర్బండా ఆమె మాట్లాడుతూ… కనీసం త్రాగేందుకు నీరు లేదని, నిత్యవసర సరుకులు అన్నీ […]

R (8) Uttar Pradesh

పెళ్ళిలో తుపాకీలు సందడి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఒక పెళ్ళిలో తుపాకీలు సందడిచేశాయి.పెళ్లిలో తుపాకీలను కాలుస్తూ యువకులు సందడిచేసారు. ఘజియాబాద్ పట్టణంలో జరిగిన పెళ్ళిలో యువకులు తుపాకీలు పట్టుకొని డిస్కో డాన్స్ లు చేస్తూ డీ.జే. లైట్స్ ను కాల్చారు. బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంట్రీ మేడ్ గన్ లతో కాల్పులుచేశారు. వారు చేసిన పనితో అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు.

pi7-image-capture-1669467478-17014135811-1701968636 Uttar Pradesh

ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆత్మ హత్యచేసుకొని చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకుచెందిన నల్గురు  వారణాసి లో ఆశ్రమంలో నివాసానికి వెళ్లారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి వారు బయటికి రాకపోవడంతో అక్క ఆశ్రమ వాసులకు అనుమానమొచ్చి పోలీస్ లకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీస్ లు ఘటన స్థలానికి […]

WhatsApp Image 2023-12-08 at 10.51.41 AM Exclusive

దాన్యం మొలకెత్తేసింది…

తుఫాన్లు వరదల కారణంగా పంట నష్టం ప్రతి సంవత్సరం రైతాంగాన్ని తీవ్ర నష్టానికి గురి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముంపు ప్రాంతాల పంట రక్షణ సంబంధించి ప్రణాళిక ఉండాలని, అయితే ప్రస్తుతం అలా ఉన్నట్లు కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోమ వీర్రాజు అన్నారు. కరప మండలంలోని యండమూరు ముంపు ప్రాంతాలను రైతు భరోసా కేంద్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తో కలిసి ఆయన సందర్శించారు. […]

WhatsApp Image 2023-12-07 at 7.05.58 PM Kakinada

సైనిక సంరక్షణే… దేశ రక్షణ

దేశం కోసం సరిహద్దుల్లో అహోరాత్రులు శ్రమిస్తున్న దేశ సైనికుల సంక్షేమార్గం డిసెంబర్ 7 తేదీన ఆర్మీ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పతాక నిధికి విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకులు వెంకటరావు పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. దీనిలో భాగంగానే కలెక్టర్ ప్రోత్సాహంతో గత సంవత్సరం 2022 లో సుమారు 36 […]