WhatsApp Image 2023-12-09 at 5.58.11 PM Exclusive

గొల్లప్రోలు లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్…

గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్‌.సి.యమ్‌ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు. ఈ క్యాంప్ లో డా. […]

IMG-20231209-WA0039 Exclusive

జర్నలిస్ట్లకు ప్రత్యేక  వైద్య శిబిరాలు…             – డాక్టర్ పితాని అన్నవరం  – 

 సమాజంలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. పాత్రికేయులకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను అందించి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని విలేకరులకు చెప్పారు. ఇటీవల కాలంలో యువ పాత్రికేయుడు రెడ్డి నాయుడు బాబు ఆకస్మిక మరణం తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. నాయుడుతో తనకు ఎనలేని ఆత్మీయ అనుబంధం ఉందని […]

IMG-20231209-WA0018(1) Political

60 రోజులు పాటు జరిగే చైత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలి….

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు ప్రజా చైతన్య పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తా శశిధర్ తెలిపారు. కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పర్యటించి 67 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్ర భూమి వద్ద సముద్రంలో సేకరించిన మట్టిని కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ…. […]

gnb Knowledge

కాట్రేనికోన లో బాల్య వివక్ష వివాహాలపై అవగాహన సదస్సు…

నేటి యువతీయువకుల్లో చైతన్యాన్ని, వారిలో అవగాహనను పేంపోందిచే విదంగా లింగ వివక్ష, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాట్రేకోన లో మహిళా సమాఖ్య కార్యాలయంలో లింగ వివక్షపై అవగాహన సదస్సు కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ఏ.పీ.ఎం. కార్యధర్శి ఏ. శ్రీనివాస్ పాల్గొన్నారు. లింగ వివక్ష బాల్యవివాహాలపై, మహిళల్లో రక్తహీనత, ఆడపిల్లల చదువులు కోసం, లైంగికవేదింపులు నిరోధక చట్టాలు తదితదర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

WhatsApp Image 2023-12-09 at 10.03.41 AM Knowledge

ఆలమూరోళ్ల పుస్తక రూపకల్పన…

చరిత్రను చూసుకుంటే ప్రతీ ప్రాంతంలో అనేక అద్భుతాలు కనిపిస్తాయి. ఇటువంటి అద్భుత కథనాలు బహిర్గతం కాకుండానే అనగారిపోతుంటాయి. అందుకనే ఇప్పుడు చాలామంది అలాంటి చరిత్రలను అందరికీ తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. అలాంటి కృషి ఫలితమే ఆలమూరోళ్ల కథలు పుస్తకే . ఈనాడు జర్నలిస్ట్ గొడవర్తి శ్రీనివాసు ఈ పుస్తకానికి రూపకల్పన చేశారు. హైదరాబాదులో ఈ పుస్తక ఆవిష్కరణ ప్రముఖుల చేతులమీదుగా జరిగింది. ఆ పుస్తకాన్ని కొంతవరకు చదివితేనే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆలమూరు గ్రామంలో ఇంతమంది […]

WhatsApp Image 2023-12-09 at 10.44.18 AM Political

సామర్లకోటలో భీమేశ్వ ఆలయాన్ని సంద్శించిన మంత్రి…

సామర్లకోట ఆలయాల్లో ఒకటయిన భీమేశ్వ ఆలయాన్ని మంత్రి రోజా సంద్శించారు. మిచౌంగ్ పర్యటనలో భాగంగా రోజా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి రోజా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలలో పర్యటిస్తారు. దానిలో భాగంగానే రోడ్డు మార్గం గుండా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం చేరుకుని భీమేశ్వర స్వామిని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

WhatsApp Image 2023-12-08 at 7.14.12 PM Culture

క్విజ్ పోటీల్లో జిల్లా కలెక్టర్ డా. కృతికా…

ధీరూభాయి అంబానీ జయంతి సందర్బంగా కాకినాడ లో అంబేత్కర్ భవన్ ఆడిటోరియంలో కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జిల్లా కలెక్టర్ డా. కృతికా ముఖ్య అతిథిగా విచ్చేసారు. అంబానీ జయంతి పురస్కరించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆడిటోరియంలో పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థిని విద్యార్థులు […]

WhatsApp Image 2023-12-08 at 6.42.03 PM Exclusive

మామిడికూదురులో రైతులు ధర్ణా…

మామిడికూదురు మండలంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అందరూ కలిసి తాసిల్దారు గారి ఆఫీసు ఎదుట ధర్నా చేసారు. రైతులు చేస్తున్న ఈ ధర్నాకి మామిడికుదురు మండల జనసేన పార్టీ తరపున, టీ.డీ.పీ. పార్టీ రైతులకు సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన మామిడికుదురు మండలం అధ్యక్షులు జే.ఎస్.ఆర్. పాసర్లపూడి లంక ఎమ్.పీ.టీ.సీ. చెరుకూరి పార్వతీ సత్తిబాబు గారు, పాశర్లపూడి […]

WhatsApp Image 2023-12-08 at 6.35.26 PM Education / Career

విధ్యార్దులను ఇంటర్న్ షిప్ కోసం పంపించాలి.. -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

జిల్లాలో చదువుతున్న ఇంజనీరింగ్, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇంటర్న్ షిప్ పూర్తి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు , ప్రైవేట్ సంస్థలకు విద్యార్థులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని కోర్టు హాలులో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జనవరి 2024 నుండి జూన్2024 వరకు ఆరు మాసాలు శిక్షణ పూర్తి చేసేందుకు వారి […]

WhatsApp Image 2023-12-08 at 6.27.26 PM Sport

ఆడుదాం ఆంద్ర పోష్టర్ ఆవిష్కరణలో పిఠాపురం ఎం.ఎల్.ఏ…

రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ఆడుదం ఆంద్ర కార్యాక్రమానికి సంబందించి పోష్టర్ ఆవిశ్కరణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత పోష్టర్ ను ఆవిశ్కరించిన అనంతరం ఆయన బాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని […]