Weather Forecast (12-12-2023)
State Temperature (°C) Andaman and Nicobar 29.2 Andhra Pradesh 27.3 Arunachal Pradesh 17.2 Assam 22.2 Bihar 22.7 Chhattisgarh 24.5 Delhi 20.8 Goa 30.2 Gujarat 25.9 Haryana 21.0 Himachal Pradesh 14.3 Jammu […]
State Temperature (°C) Andaman and Nicobar 29.2 Andhra Pradesh 27.3 Arunachal Pradesh 17.2 Assam 22.2 Bihar 22.7 Chhattisgarh 24.5 Delhi 20.8 Goa 30.2 Gujarat 25.9 Haryana 21.0 Himachal Pradesh 14.3 Jammu […]
కడప నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో లోక్సభ స్థానాన్ని గట్టి పోటీ ఎదురయ్యింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార వై.ఎస్.ఆర్.సీ.పీ. ఉవ్విళ్లూరుతుండగా, జిల్లాలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. కడపలో లోక్సభ స్థానం వై.ఎస్.ఆర్. కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది ఏర్పడినప్పటి నుండి 10 సార్లు గెలిచింది. టీడీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఇటీవలి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనతో, ప్రధాన […]
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇప్పటికీ ఉందని సుప్రీంకోర్టు విల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీ.జే.ఐ. డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన 5 బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు […]
అంతర్వేదిలో ఘోర సంఘటణ చోటుచేసుకుంది. విహార యాత్ర కోసం అంతర్వేది వెళ్లిన కొత్త దంపతులు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన రేలంగి లక్ష్మీనారాయణ ఏలూరు జిల్లా కలిదిండి మండలం గురవయ్యపాలెం వాసి నాగ గాయత్రి కొత్తగా వివాహం జరిగింది. భార్యభర్తలు కలిసి విహార యాత్రకు అంతర్వేది వెళ్లారు. బీచ్ లో వారు స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు.
సామర్లకోట రైల్వే కొత్త సీ.ఎం.పీ. డాక్టర్ గా పీ. చెన్నకేశవరెడ్డి సామర్లకోట రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో భాద్యతలు స్వీకరించారు. ఈ. సందర్భంగా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ చిన్న కేశవరెడ్డిని సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎమ్. రమేష్, రైల్వే సంఘ్ డివిజనల్ నాయకులు కేవీవీ. రావు తదితర రైల్వే సిబ్బంది పూలమాలలు వేసి అభినందించారు.
సామర్లకోటలో గవర్నమెంట్ హై స్కూల్లో ప్రసిద్ధ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతినో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్ధానిక బచ్చు ఫౌండేషన్ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందంర్బంగా అయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ మాతృ భాషకు ప్రాధాన్యతనిచ్చి భాషలో నైపుణ్యం సాధించాలని దానితో పాటు భారతీయ భాషలలోని ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించాలని అన్నారు. తద్వారా భాషా […]
ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా రాజకీయాలు చేసే వ్యక్తులు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పవని శివసేన యు.బి.టి. నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. పార్టీ మౌత్పీస్ సామ్నా లోని తన వారపు కాలమ్ రోఖ్థోక్లో, రౌత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై ఈ.వీ.ఎం.ఎస్. సందేహాన్ని లేవనెత్తాడు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని అన్నారు. అయితే ఈ.వీ.ఎం. లలో ఓట్లను లెక్కించినప్పుడు […]
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. పలు రాజకీయ కారణాలు, పార్టీ విధానాల పట్ల ఆయన అసంతృప్తికి గురయిన విషయం తెలిసిందే. అయతే ఈ లేఖపై స్పీకర్ ఆమోదించల్సిదే. ఎమ్మెల్యే రాజీనామ లేఖ పై మల్లగుల్లాలు పడుతున్నారు.
రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మందికి డెంటల్ సంబందిత వైద్య పరిక్షలు చేసి వారికి మందులుచ్చారు.
సామర్లకోట సత్యనారాయణ పురం సత్తెమ్మ ఆలయం వద్ద జరిగిన విశేష పూజలు, మహాన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పెద్దాపురం ఇంచార్జి తుమ్మల బాబు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆ ఆలయ వ్యవస్థాపకురాలు రెడ్డిపల్లి రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన పూజలలో తుమ్మల బాబు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహాన్నదానాన్ని వడ్డించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరకపూడి చిన్నయ్య దొర, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.