images (13) Exclusive

ప్రభుత్వం ఏ.పీ. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…                      -పౌర సంక్షేమ సంఘం-

తక్కువ జీతమే అయినా అపరిమిత సేవలు అందిస్తున్న ఏ.పీ. అంగన్వాడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర సీ.ఏం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసింది. వారి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికగా వాటిని పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ… అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికులకు కనీసవేతనం రు. 26 వేలు […]

IMG-20231212-WA0030 Crime

అక్రమ రవాణా పీ.డీ.ఎస్. బియ్యం పట్టివేత…

కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప గ్రామములోని ఒక్క ఇంటి నందు బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం పై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేశారు. ఆ తనికీల్లో 24 బ్యాగ్ లలో సుమారు 1006 కేజీల PDS బియ్యంను గుర్తించారు. సదరు పి.డి.ఎస్‌ బియ్యం గోట ధర్మరాజు కి చెందిందని గుర్తించారు. గోట ధర్మరాజు టూవీలర్ వాహనముపై 50 కేజీల PDS […]

Weather

Weather Forecast (13-12-2023)

State         Temperature (°C)   Andaman and Nicobar    29.4   Andhra Pradesh   27.5   Arunachal Pradesh   17.4   Assam   22.4   Bihar   22.9   Chhattisgarh   24.7   Delhi   21.0   Goa   30.4   Gujarat   26.1   Haryana   21.2   Himachal Pradesh   […]

IMG-20231212-WA0002(1) Political

డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి తో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి భేటీ..

గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంచార్జి శ్రీ తిప్పల దేవన్ రెడ్డి ఆ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి తో నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి  మాట్లాడుతూ… నా కుటుంబం ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నమ్మకస్తులుగా ఉంటామని చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అన్నారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ… నేను నా వ్యక్తిగత […]

IMG-20231212-WA0023 Political

జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధి సాధ్యం…

 జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధికి సాధ్యం.. కాకినాడలోని సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి శశిధర్ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ద్వారానే దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. అలాగే దివ్యాంగుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో ఉన్న ఏటిమొగ ప్రాంతంలో సుమారు 200 […]

IMG_20231212_150352 Exclusive

సామర్లకోట పట్టణంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరం…

సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ వైద్యులు డా. చండలాడ అనంత పద్మనాభం రిబ్బను కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదు కు చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువచేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు వాటిద్వారా మహిళలు, […]

d9493c8bd11f9d2de406a18ef7d8c00b_202108 Political

పినపోతు తాతారావు జన్మదిన వేడుకల్లో టీ.డీ.పి. అభిమానులు…

తెలుగుదేశం పార్టీ నాయకులు పినపోతు తాతారావు పుట్టిన రోజు వేడుకలను ఘణంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేశాయనీ ఆయన అన్నారు. […]

WhatsApp Image 2023-12-11 at 7.29.16 PM Political

బర్రెలక్కను ఆదర్శంగా తీసుకున్నా… -కంచుమర్తి రాజశేఖర్-

గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం రసంత్రంగా సాగుతున్న తరునంలో ఆ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని బడుగు బలహీన వర్గాల ప్రజా నాయకుడు కంచు మూర్తి రాజశేఖర్ బహిరంగా వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనను కృషి చేస్తానని , రాజ్యాంగ సౌరభవాన్ని కాపాడుకుని ప్రజల శ్రేయస్సు కొరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల చెందిన తెలంగాణ ఆడబిడ్డ బర్రె లక్కను […]

ch Exclusive

కార్తీక సమారాధనలో కమిషనర్ నరసింహారావు…

అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీ.సీ. మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరంతరం విధులు నిర్వహించే ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు కార్తీక సమారాధన వంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని […]

WhatsApp Image 2023-12-11 at 6.35.56 PM Political

ప్రభుత్వ పతకాలపై అవగాహన సదస్సు…

రంపచోడవరం మండలంలోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయంలో ప్రభుత్వ పతకాలపై వాలింటీర్ లతో, సచివాలయం సిబ్బందితో అవగాహన సదస్సును నివ్వహించారు. ఈ కార్యాక్రమమంలో రంపచోడవరం ఎం.పీ.డీ.ఓ. హరికృష్ణ మాట్లాడుతూ…  ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహల కల్పించే భాద్యత సచివాలయం సిబ్బంది, వాలింటీర్ లపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పై ప్రజలకు అవగాహల ఎలా కల్పించాలన్నదానిపై, సచివాలయ విధివిధానాలపై అవగాహన కల్పించారు.