N-Chandrababu-Naidu Political

కొండిశెట్టి సురేష్ బాబు చంద్రబాబుతో భేటీ… ఆర్ఎంపీ సమస్యలు పరిష్కరించాలి

బాబు షూరిటి భవష్యత్ గేరెంటీ కార్యాక్రమం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళగిరి టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబునాయుడు ను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి సురేష్ బాబు కలిసారు. కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ… గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గతంలో ఇచ్చిన జీవోను పరిశీలించాలని తమ సమస్యలను మినీ మేనిఫెస్టో చేర్చి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలు […]

WhatsApp Image 2023-12-14 at 9.03.05 AM Political

సంక్షేమ పథకాలకు కాకినాడకు రూ.1700 కోట్లు ఇవ్వడమైంది

కాకినాడ రూరల్ లో జగన్ ఆంధ్రా కు ఎందుకు కావాలని కార్యక్రమాన్ని కాకినాడి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖర్ వెడ్డీ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్బంగా ద్వారంపూడి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల కింద ఇప్పటివరకు కాకినాడకు రూ. 1700 కోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు.

WhatsApp Image 2023-12-14 at 8.57.18 AM Crime

వెండి వస్తువుల్లో గోల్‌మాల్‌…!!!

కొనే ముందు నాణ్యతను చూసుకోవాల్సిందే. లేక పోతే మీకు మోసపోవల్సిందే. ఇటీవల ఇలాంటి సంఘటన ఒక వెండి షాప్ లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి వెండి షాప్ లో 10 లక్షలు విలువ గల వెండి ని కొనుగోలుచేసాడు. కొంత కాలం తరువాత వాటిని మార్చడానికి అదే షాప్ కి తీసుకొనివెళ్లాడు అక్కడ పనిచేసేవారు వెండి నాన్యత తక్కువుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించాడు.

OIP (23) Telangana

తెలంగాణ TSPSC చైర్మన్ రాజీనామా పై వివాదం…

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టి.ఎస్‌.పి.ఎస్‌.సి. చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ అంశం పై తెలంగాణ టి.ఎస్‌.పి.ఎస్‌.సి. లో వివాదం చెలరేగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిని ఆమోదించడానికి నిరాకరించారు. తిరిగి దానిని సీ.ఎం. ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో ప్రవేశపెట్టింది. గత ఏడాది కాలంగా టి.ఎస్‌.పిస్‌.సి. నిర్వహిస్తున్న వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ స్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సమావేశానికి ఏర్పాటు చేసారు. […]

282479-gorantla-madhav Exclusive

నిందితుల పట్టువేతలో వై.సీ.పీ. ఎం.పీ. చాకచక్యం…

ఇటీవల లోక్ సభలో ఎం.పీ. లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం జరుగుతున్న సమయంలో కలర్ స్మోక్ ను వదిలి బీభత్సం సృష్టించి గందరగోళాన్ని సృష్టించారు. ఆ బీభత్సాన్ని కారణమయిన నిందితులయిన సాగర్ శర్మ, మనోరంజ్ ను పట్టుకున్నారు. ఈ నిందితుల పట్టువేతలో అధికారి పార్టీ వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. అయిన గోరంట్ల మాధవ్ కీలక వ్యక్తగా వ్యవహరించారు. నిందితులు సమావేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా మాధవ్ చాకచక్యంగా వ్యవహరించి ఇతర ఎంపీలతో కలిసి పట్టుకున్నారు. […]

Nara-Lokesh_TDP Exclusive

తునిలో నారా లోకేష్తో జై. భీమ్ మాల మహానాడు బృందం భేటీ…

తేటగుంటలో తుని సమీపంలో టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై.భీమ్ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ బృందం లోకేశ్ కు కలిసారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల కోసం లోకేశ్ కు వివరించారు. ఈ దాడులను ఖండించాలని జై.భీమ్ మాల మహానాడు తుని బృందం వినతి పత్రాన్ని తోకేశ్ కు అందజేశారు.రాష్ట్రంలో దళితులపై రోజురోజుకీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, పెరిగిపోతున్నాయని తెలిపారు. […]

Chandrababu-Naidu Exclusive

తెలంగాణ మాజీ సీ.ఎం. ను పరామర్శించిన టీ.డీ.పీ. అధినేత…

ఇటీవల అనారోగ్యానికి గురయిన తెలంగాణ మాజీ సీ.ఎం. అయిన కే.సీ.ఆర్. ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. అక్కడ వైద్యులను కలిసి మాట్లాడి కే.సీ.ఆర్. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు.తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగిందని వైద్యులు తెలిపారు. తదనంతరం ఆయన కే.సీ.ఆర్. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చేప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కే.సీ.ఆర్. త్వరలోనే యదావిదిగా నడుస్తారని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆయన […]

WhatsApp Image 2023-12-13 at 5.54.20 PM Culture

మహాశక్తి యాగంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే…

మహాశక్తి యాగంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కుటుంభ సభ్యులతో పాల్గొన్నారు. శ్రీపీఠం మహాశక్తి యాగం పూర్ణాహుతితో కనుల పండగగా ముగిసింది. ఈ వేడుకలో దేశం, రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది పాల్గొన్నారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహా కృతవును దిగ్విజయంగా పరిపూర్ణానంద స్వామీజీ రుత్వికులు నిర్వహించారు. నెల రోజులపాటు 100 కోట్ల కుంకుమార్చన చేయాలని తలపిస్తే మూడు రోజులపాటు ప్రకృతి అనుకూలించకపోయినా 111 కోట్లకు కుంకుమార్చన జరిగింది. బగలాముఖి కోటి […]

OIP (22) Exclusive

వైసీపీ పార్టీలో భారీగా ఇంఛార్జుల మార్పు…

అధికార పార్టీ వైం.సీ.పీ. పార్టీలో భారీగా అధికారులను మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో ఆ పార్టీ లో భారీ కుదుపులు చోటు చేసుకుంన్నాయి. జరగబోయే ఎన్నికల్లో దృష్యా వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారీ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు ఇన్చార్జులను మార్చారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉండే టికెట్ దక్కని అభ్యర్థులను సంతృప్తి పరచడానికి ఇన్చార్జి పోస్టులను అప్పగించినట్లు కూడా తెలుస్తోంది.

th (3) Telangana

కొత్త శాఖల సమీక్షలతో తెలంగాణ సీ.ఎం. …

తెలంగాణ సెక్రటేరియట్లో వివిద శాఖల అంశాలపలు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన కొత్త ఉద్యోగాల భర్తీపై రివ్యూ చేసి వాటి పూర్తి వివరాలను అందించాలని సంభందిత అధికారులకు ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రైతు భరోసా పథకంపై కూడా సమీక్ష నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. […]