OIP (2) International

వివిధ ఆగ్నేయాసియా దేశాలలో కరోన ఆంక్షలు… -ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి-

కొన్ని వారాలనుంచి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున వివిధ ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలను విధించి ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లోని అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు ఫేస్ మాస్క్‌లు ధరించి విమానాశ్రయంలోకి రావాలని కోరారు. కఠినమైన చర్యల్లో భాగంగా, విమానాశ్రయాలలో ఉష్ణోగ్రత స్కానర్ కూడా పెట్టారు. ఈ కోవిడ్ కేసులు సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియా దేశాలలో విశృతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

Weather

Weather Forecast (15-12-2023)

Andaman and Nicobar : High of 30°C, low of 25°C Andhra Pradesh: High of 31°C, low of 20°C Arunachal Pradesh: High of 22°C, low of 10°C Assam: High of 24°C, low of 12°C Bihar: High of 25°C, low of 11°C Chhattisgarh: High of 28°C, low of 14°C Delhi: High of 23°C, low of 9°C Goa: […]

OIP (1) Political

కొచ్చి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం…

కొచ్చి లో కోరంకడవు వార్డుకు ఉప ఆన్నకలను నిర్వహించారు. కోరంకడవు వార్డుకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీ ప్రెసిడెంట్ ఈ.పీ. జార్జ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జిల్లాలోని రెండు స్థానిక సంస్థల వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలను నిలబెట్టుకుంది. రామమంగళం గ్రామపంచాయతీలోని వాడవుకోడ్‌లోని వరికోలి (వార్డు 10), కోరంకడవు (వార్డు 13)లో ఉప ఎన్నికలు జరిగాయి. వరికోలిలో బినిత పీటర్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, కోరంకడవులో ఆంటోస్ పి […]

OIP Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి భారీగా పెరిగాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలోనే కేరళలో అంటువ్యాధుల భారం ఎక్కువగా ఉంది. అధిక జ్వరం, దగ్గు, శ్వాసలోపం, ఛాతీ రద్దీ వంటి లక్షణాలను ప్రదర్శిస్తూ ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో వైద్య సహాయం కోరే వ్యక్తుల సంఖ్య పెరగుతుందని వైద్యులు తెలిపారు.

AA1hF1E4 Karnataka

వివాదాన్ని రేపిన బిజెడ్ జమీర్ అహ్మద్ వ్యఖ్యాలు…

ఇటీవల, తెలంగాణాలో కాంగ్రెస్ ర్యాలీలో జమీర్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. హౌసింగ్ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఇటీవల చేసిన “ముస్లిం స్పీకర్” వ్యాఖ్య వివాదానికి దారితీసింది. మంత్రి సమాధానాన్ని వినడానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో కౌన్సిల్‌ను కుదిపేసింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జమీర్ మాట్లాడుతూ, కర్ణాటక చరిత్రలో ఎప్పుడూ ముస్లింలను అసెంబ్లీ స్పీకర్‌గా చేయలేదని అన్నారు. యూటీ ఖాదర్‌ను స్పీకర్‌గా చేశారన్నారు. ఇదంతా కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది’ అని ఆయన […]

Kerala-Map-District Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల నిర్ధారణ వస్తుందని అన్నారు. కోవిడ్-19 వల్ల మరనించిన వారికి అంత్యక్రియలు చేసే సమయంలో కుటుంబ సంభ్యులు ప్రొటోకాల్‌ పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.

320276-gopala Exclusive

ఖనిజాన్వేషణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు…

విజయవాడలో రాష్ట్ర జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మైనింగ్) గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఖనిజాన్వేషణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించనుందని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులను గుర్తించడం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వం టి సంస్థలు మరింత చురుగ్గా అన్వేషణలను కొనసాగించాలని కోరారు. విదేశ జీ.డీ.పీ. లో మైనింగ్ వాటాలతో పోలిస్తే […]

Bjp-Logo-2 Trending News

కాకినాడలో నూతన బీ.జే.పీ. పార్టీ కార్యాలయ ప్రారంభం….

కాకినాడ లో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాక్రమానికి కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన నూతన కార్యాలయంలో పాలు పొంగించి ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… కాకినాడలో బీ.జే.పీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జరగబోయే ఎన్నికలకు సిద్దం కావాలని అన్నారు. బీ.జే.పీ. కార్యక్తలందరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ, బీ.జే.పీ. నాయకులు, కార్యక్తలు […]

Nellore-Collectorate-Attender-Send-to-quarantine-1586083229-1465 Exclusive

జిల్లా కలెక్టర్ వద్ద కిసాన్ మోర్చా ధర్నా…

నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీ.జే..పీ. జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీ.జే..పీ. నాయకులు మాట్లాడుతూ… ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలోని పంటలు పొలాల్లో నీరు చేరి జలమయమయ్యాయి. అరటి, చెరుకు. తమలపాకు, తోటలు పూర్తిగా నేలకొరిగాయని పెట్టిన పెట్టుబడి నీట మునిగిందని రైతులు ఆవేధన వ్యక్తంచేసారు. క్రాఫ్ట్ లోను తీసుకున్న సమయంలో కట్టిన ఇన్సూరెన్స్ సైతం రైతులకు క్లైమ్ రాకపోవడం చాలా దారుణం […]

వారిని బెదిరించడం అమానుషం… -సి.ఐ.టి.యు.-

ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2వ రోజుకు పూర్తిచేసుకున్న కారణంగా సమ్మె శిబిరం నుండి అంబెడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ… అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడీ వేతనాలు పెంచమని ఆందోళన చేస్తుంటే, సమస్యలు పరిష్కరించడం చేతకాక […]