WhatsApp Image 2023-12-15 at 12.46.09 PM Weather

శ్రీలంక కు తూర్పు దిశగా ఉపరితలం ఆవర్తనం…

శ్రీలంక కు తూర్పు దిశగా బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని విపత్తుల శాఖ సంస్థ తెలిపింది. ఇది రేపటికి దక్షిణ శ్రీలంక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ప్రయానించి ఎల్లుండి కి హిందూ మహాసముద్రం చేరుకోనే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వల్ల నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి మేఘాలు ప్రయానిస్తాయి కాని వర్షాలు పడవని తెలిపింది. తేలికపాటి జల్లులు పడే అవకాశముందని ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని చెప్పింది. అదే సమయంలో […]

maxresdefault Exclusive

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కుదిపిన అమిత్ షా ప్రకటన…

జమ్మూ-కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారతదేశ దృఢమైన వైఖరి పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కి గురుచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీ.ఓ.కే. పై మొహమాటంలేకుండా ప్రకటన చేయడం మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేయడమే కాకుండా పాక్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ప్రకటన ప్రభావంతో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌కు చేరుకున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం చట్టబద్ధమైనదని భారత […]

WhatsApp Image 2023-12-15 at 10.57.33 AM Crime

ఊబలంకలో అక్రమ ఇసుక త్రవ్వకాలు…

ఊబలంకలో యధేచ్చగా ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించి ఇసుక త్రవ్వకాలు చేసి కళ్లెదుటే వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ త్రవ్వకాలు చేస్తున్నా అందరికీ కనబడుతుంది గాని అధికారులకు కనిపించడంలేదని స్థానికులు వాపోతున్నారు. సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శక పరిపాలనకు తూట్లు పొడుస్తు రావులపాలెంలో ఇసుక మాఫియా చేస్తున్నారు.

OIP (7) Exclusive

ప్రత్తిపాడు సబ్ ప్లాన్ గ్రామాలను పట్టించుకోరా…

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 35,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వారి హక్కులు పూర్తిగా అనిచివేయపడుతున్నాయి. ఇటు షెడ్యూల్ గ్రామాల్లో కలపక అటు ఐ.టి.డి.ఏ. పరిధిలోనికి కలపక పోవడంతో స్థానిక గిరిజనులు ఎటువంటి హక్కులు పొందలేకపోతున్నారు. అభివృద్ధి అనేది […]

OIP (6) Exclusive

భారతదేశంలో కొత్తగా 237 కోవిడ్ కేసులు…

భారతదేశంలో 237 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 1,185 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5,33,309గా నమోదైంది తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు ఉంటే వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,69,336కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ […]

OIP (5) Political

కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన…

తెలంగాణలో కేసీఆర్ అధాకారాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కావస్తోంది.అయితే ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరులో తన ముందున్న వ్యక్తి కంటే తాను భిన్నంగా ఉంటానని వారం రోజుల్లోనే రేవంత్ నిరూపించుకున్నారు. అతను ముందు ఏ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేయలేదు నేరుగా ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ, అతను కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా ఉన్నాడాని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్  హయాంలో […]

OIP (4) Political

తెలంగాణ 3వ అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి…

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు, ఆయన అభ్యర్థిత్వానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని తెలిసిన అధికారులు తెలిపారు. మూడవ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ నామినేషన్ల గడువు ముగిసిన శాసనసభ సచివాలయానికి వచ్చిన ఏకైక నామినేషన్ కుమార్ మాత్రమే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ప్రసంగం కోసం తిరిగి సమావేశమైనప్పుడు […]

OIP (3) National

వారణాసి నుండి న్యూఢిల్లీకి రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…

భారతీయ రైల్వేలు 2019లో వందే భారత్ రైళ్లను ప్రారంభించాయి. నేడు ఈ రైలు దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన రైళ్లలో ఒకటి నిలిచింది. ఇది తరచుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో పోల్చబడుతుంది. తాజా వార్తల నవీకరణలో, డిసెంబర్ 17, 2023 నుండి కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి నుండి న్యూఢిల్లీకి నడపడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని అధికారులు తెలిపారు. 2047 […]

243243-police-station Crime

విజయవాడలో దారుణ హత్య…

విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పట్టణం లో వన్ టౌన్ పరిదిలో గణేష్ ను హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమచారంతో ఘటనా స్తలానికి వెళ్లిన పోలీసులు హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు […]