OIP (11) Trending News

లక్ష కోట్ల మేకోవర్‌ను ప్రారంభించనున్న భారతీయ రైల్వే…

భారతీయ ప్రధాన రైలు అప్‌గ్రేడ్‌కు సిద్ధంగా ఉందని భారతీయ రైల్వే ప్రకటించింది. భారతీయ్ రైల్వేలు రూ. 1 లక్ష కోట్ల షాపింగ్ స్ప్రీ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేలాది వృద్ధాప్య లోకోమోటివ్‌లు, కోచ్‌ల స్థానంలో కొత్త వాటిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌తో నడిచే ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక, భారీ 7,000-8,000 కొత్త రైలు సెట్‌లను కొనుగోలు చేస్తుందని చెప్పింది. ఒక నివేదిక ప్రాకారం… ఈ ప్రాజెక్ట్ కోసం […]

_117741431_7 Political

అంగన్వాడి కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ భేటీ…

అంగన్వాడి కార్యకర్తల సమస్యల నివారణ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు అంగన్వాడీ సంఘాలు AITUC, CITU, IFTU నాయకులతో స్థానిక సచివాలయంలో చర్చలు నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల వరకు అంగన్వాడి కార్యకర్తల సమస్యల పై చర్చలు జరిపారు. అంగన్వాడి కార్యకర్తల వేతనాలు, గ్రాట్యుటీ గురించి చర్చల్లో నాయకులకు ప్రస్తుతానికి ఏటువంటి హామీ ఇవ్వలేదు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మహిళా సంక్షేమ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు.

OIP (10) Exclusive

అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయం….

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడి కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలే కాని వారికి పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టడం సమంజసంకాదని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. అబ్బిరెడ్డి రమణారెడ్డిని నిలదీశారు . శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వ పట్టించుకోకపోగా జిల్లా పరిషత్ సీ.ఈ.వో. పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకొని అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రంలో సరుకులను మాయం […]

WhatsApp Image 2023-12-16 at 1.36.52 PM Exclusive

చెక్కీలు చక్కబెట్టేశారు…!!

అంగన్వాడి కేంద్రాల తాళాలు పగులకొట్టడం ఎంతవరకు సమంజసమని, అంగన్వాడీ కేంద్రాల్లోని సరుకులను మాయం చేశారని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబిరాణి ఆరోపించారు.

WhatsApp Image 2023-12-16 at 1.19.03 PM Political

వై.సీ.పీ. కి మరో షాక్….

పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం […]

WhatsApp Image 2023-12-16 at 10.20.45 AM (1) Exclusive

MLC షేక్ సాబ్జీ భౌతిక గాయానికి నివాళులు…

ఎం.ఎల్.సీ. షేక్ సాబ్జీ ఆకస్మిక మరణం కుటుంభ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం ప్రభుత్వ విద్యారంగ పటిష్టతకు, ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగించింది. భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎం.ఎల్.ఏ. లు కే.ఎస్. లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వర రావు, యు.టీ.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు కలిసి షేక్ సాబ్జీ భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.

చిన్నారి కోర్కను తీర్చిన బంజారా హిల్స్ పోలీసులు…

క్యాన్సర్ తో బాదపడుతున్న చిన్నారి కోరికను బంజారా హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లీ లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి సంవత్సర కాలంగా క్యాన్సర్ తో బంజారా హిల్స్ లోని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరికను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు. మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు చిన్నారిని […]

Lokesh Political

యలమంచిలిలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం…

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదారన పొందుతుంది. టీడీపీ యువనేత లోకేష్ 223వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయ్యింది. ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాద్రలో జనాలు లోకేష్ కు అడుగడుగునా నీరాజనాలతో స్వాగతం పలికారు. భాగంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు లేకేశ్ ను కలిసి గ్రామస్తులు పడుతున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం పాదయాత్రను కొనసాగించారు.

ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ…

అచ్చుతాపురంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. హయాంలో విశాఖలో ఐ.టీ. ని అభివృద్ధి చేశామని టీ.డీ.పీ. ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయని అన్నారు. కాని వై.సీ.పీ వచ్చాకా రాష్ట్రంలో అభివృద్ధి లేదని వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు. బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వారు ఇప్పుడు సీ.ఎం.గా ఉంటే […]

pawankalyan.k_67485419_102058614433806_7333617055231086398_n-e1583386276710 Political

అంగన్వాడీల పవన్ కళ్యాణ మద్దతు…

అంగన్వాడీలు తమ సమస్యలపై చేస్తున్న దర్ణా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదయిన శైలిలో స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏ.పీ. లో అంగన్వాడీలకు, హెల్పర్లకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మర్చిపోయారని అన్నారు. అంగన్వాడీలు ఇదే విషయంపై నిరసన చేస్తుంటే వారిని వేధించడం సరికాదన్నారు. ఇలా బెదిరించడం వై.సీ.పీ. పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 52 వేల […]