OIP (12) Travel

ఈ దేశాలకు ఇక వీసా అవసరంలేదు…

భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను సందర్శించడానికి ప్రయాణిస్తూవుంటారు. ప్రస్తుతం పలు దేశాలు వీసా లేకుండ ప్రాయణించే అవకాశాన్ని కల్పించాయి. 23 దేశాలు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసీ రహిత ప్రయాణాన్ని అనుమతించాయి. అయితే మరో 32 దేశాలు భారతీయ పౌరులకు వీసా-ఆన్-అరైవల్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాయి. అయితే ఇప్పుడు భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ దేశం తాజాగా ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రముఖ ప్రయాణ ప్రాంతాలైన థాయ్‌లాండ్, శ్రీలంక ప్రభుత్వాలు థాయ్‌లాండ్‌కు ఏప్రిల్ 2024 […]

modi-940-2 Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్‌ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా బీ.జే.పీ. ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇటీవల ఆయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీ.జే.పీ. అగ్రనాయకులు, తదితరులు హాజరయ్యారు విజయవంతం చేశారు.

20200929203150WhatsAppImage2020-09-29at20.30.31 Exclusive

కువైట్ ఎమిర్ కు సంతాపాన్ని ప్రకటించిన భారత్…

కువైట్ రాష్ట్ర ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కన్నుమూసిన కారణంగా దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా భారత త్రివర్ణ పతాకాన్ని తప్పకుండా ఎగరవేయాలని కోరిది. ఆయన గౌవరసూచకగా త్రివర్ణ పతాకం ఎగురవేయబడే అన్ని భవనాలపై సగం మాస్ట్‌లో ఎగురవేయబడుతుంది. భారతదేశం అంతటా సంతాప దినం అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM Viral

కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-

మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి  కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. […]

Weather

Weather Forecast (17-12-2023)

State High Low Andaman and Nicobar  30°C 25°C Andhra Pradesh 31°C 20°C Arunachal Pradesh 22°C 10°C Assam 24°C 12°C Bihar 25°C 11°C Chhattisgarh 28°C 14°C Delhi 23°C 9°C Goa 33°C 22°C Gujarat 30°C 16°C Haryana 23°C 8°C Himachal Pradesh 15°C 4°C Jammu and Kashmir  12°C 0°C Jharkhand 26°C 12°C Karnataka 30°C 18°C Kerala 32°C 23°C […]

WhatsApp Image 2023-12-16 at 5.35.06 PM Political

అంగన్వాడీ వర్కర్స్ మహా ధర్నాలో కాంగ్రెస్ నాయకులు…

ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీ.ఐ.టీ.యు. కాకినాడ జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, సీ.డబల్యు.సీ. మెంబర్ ఎం.ఎం. పల్లం రాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో MRO ఆఫీస్ నందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ఉమ్మిడి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిడి వెంకటరావు మాట్లాడుతూ… అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ న్యాయమైన […]

WhatsApp Image 2023-12-16 at 5.31.23 PM Trending News

ఇందన వనరుల వినియోగం పై అవగాహన సదస్సు…

అయోధ్య రామ పురం మునిసిపల్ హైస్కూల్ లో ఇందన వనరుల వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్ధానిక బచ్చు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యుత్ ఉపకరణాల వినియోగం పొదుపు పై స దస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ A.V.N.D.S. ప్రభాకర రావు మాట్లాడుతూ…విద్యార్ధి దశ నుంచే ఇందన వనరుల వినియోగం పై అవగాహన కలిగి పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. తదనంతరం ఆ హైస్కూల్ […]

WhatsApp Image 2023-12-16 at 5.31.57 PM Kakinada

దివ్యాంగుల సమస్యలు పరిష్కారం జనసేనతోనే సాద్యం…

కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీతోనే ఏ.పీ. లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం సాద్యమని అన్నారు. వారికి ఇచ్చే పించన్ను వై.ఎస్.ఆర్. ప్రభుత్వం 6వేలకు పెంచాలంటూ డిమాండ్ చేశారు. గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి నుంచి 3వేలు ఇవ్వనుందన్నారు. […]

WhatsApp Image 2023-12-16 at 4.43.52 PM Viral

ఎమ్మెల్సీ సాబ్జీకి నివాళులర్పించిన సీ.పీ.ఎం. సభ్యులు …

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్ర పటానికి స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం., ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా సీ.పీ.ఎం. రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ… సాబ్జీ మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని అన్నారు. మన రాష్ట్రంలో యు.టి.ఎఫ్. నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు కె.ఎస్.శ్రీనివాస్, ఆర్. పి.ఐ. రాష్ట్ర […]

AP-govt-advisor-Sajjala-Ramakrishna-Reddy- Political

చంద్రబాబు ఎందుకు ఇబ్బంది… -సజ్జల-

వై.సీ.పీ. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తల మార్పుపై టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ఎందుకు సతమతమవుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గతంలో చంద్రగిరి నుంచి కుప్పానికి మారిన విషయాన్ని ఆయన నాయుడుకు గుర్తు చేశారు. మీడియాతో సజ్జల మాట్లాడుతూ… తనను ఇంతకు ముందు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తొలుత చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విఫలమై కుప్పంకు మారిన నాయుడు. ఇక బీసీ నేతలపై వచ్చే […]