Sexual-Harassment-in-the-Workplace Viral

యూపీ లో మహిళ పై ధారుణం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రైవేట్ భాగాలపై పొరుగు ఇంటి వారు ఇనుప రాడ్ తో దాడి చేసారు. యూపీ లో షాజహాన్ పూర్ జిల్లా రామ్ చంద్ర మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటణ సంభవించింది. ఆ మహిళ పొరుగు ఇంటి సమీపంలో మూత్ర విసర్జన చేసిందని తనను కొట్టారని బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకు తీసుకొని కేసు నమొదుచేసారు. భాదితురాలిని సమీపంలో […]

OIP (13) Political

యువగళం నవశకం బహిరంగ సభను విజయవంతం చేయాలి…

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చాలా విజయవంతంగా సాగుతుంది. లోకేశ్ పాద యాత్ర దాదాపు 226 రోజులు పాటు 97 నియోజకవర్గాలు, 2100 పై చిలుకు గ్రామాల్లో ఎడతెరపులేకుండా సాగింది. కాని ఇప్పుడు పాద యాత్ర ముగింపుకు రానున్నట్లు తెలిపారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభను డిసెంబర్ 20 తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాక్రమానికి తెలుగు ప్రజలందరు హాజరయ్యి […]

WhatsApp Image 2023-12-17 at 6.47.43 PM Viral

పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

లారీ స్టాండ్ ఆఫీసులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట నిర్వహిస్తున్నారని అందిన సమాచారం ప్రకారం సామర్లకోట పోలీసులు సామర్లకోట పట్టణ పరిధిలో గల గాంధీనగర్ లారీ స్టాండ్ ఆఫీసులో ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులు 8మందిని అరెస్ట్ చేసి కేసు నమోదుచేసారు.

WhatsApp Image 2023-12-17 at 9.44.27 PM Viral

జనసేనలోకి చేరిన వై.సీ.పీ. కార్యకర్తలు…

సామర్లకోట పట్టణ పరిధి 9వ వార్డు పెన్షన్ లైన్ కు చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు సమక్షంలో జనసేన లోకి చేరారు. పార్టీ నాయకులు సరోజా వాసు, జానకి రామారావు, మంచెమ్ సాయిబాబులు ఆధ్వర్యంలో ఈ మేరకు పెన్షన్ లైన్లో జనసేన సభ నిర్వహించారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను బాబు ప్రజలకు వివరించారు. అధిక సంఖ్యలో దళితులు పాల్గొని జనసేనకు జేజేలు పలికారు.

WhatsApp Image 2023-12-17 at 9.42.47 PM (1) Political

పవన్ తో చంద్రబాబు భేటీ…

హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ స్వగృహాంనందు చంద్రబాబు నాయుడు కలిశారు. పవన్ కళ్యాణ్, చంద్ర బాబు, కార్యకర్తలతో కలిసీ చర్చలు జరిపారు. ఇరుపార్టీల స్నేహ భందంపై చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వై.సీ.పీ. విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు జరిపినట్లు […]

WhatsApp Image 2023-12-17 at 2.27.26 PM Viral

సముద్రంలో గల్లంతయిన స్టూడెంట్…

మచిలీపట్నంలోని తాళ్ళపాలెం బీచ్ లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. నూజివీడుకు చెందిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మచిలీపట్నం సముద్రంలోకి దిగి కొట్టుపోయారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తున్న విద్యార్ధులు అక్కడ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అది గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి నలుగురిని కాపాడారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. సముద్రంలో గల్లంతయిన యువకుని పేరు అఖిల్ గా పోలీసులు తెలిపారు.

Weather

Weather Forecast (18-12-2023)

State High Low Andaman and Nicobar  30°C 25°C Andhra Pradesh 31°C 20°C Arunachal Pradesh 22°C 10°C Assam 24°C 12°C Bihar 25°C 11°C Chhattisgarh 28°C 14°C Delhi 23°C 9°C Goa 33°C 22°C Gujarat 30°C 16°C Haryana 23°C 8°C Himachal Pradesh 15°C 4°C Jammu and Kashmir  12°C 0°C Jharkhand 26°C 12°C Karnataka 30°C 18°C Kerala 32°C 23°C […]

849546-amit-shah-12-pti Political

అమిత్ షా రాజీనామా చేయాలి… -కాంగ్రెస్ పార్టీ-

ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమెండ్ చేసింది. ఈ విషయంపై సభలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శశి పంజా, కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటనకు ప్రధాని, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఈ విషయంపై పీ.ఎం. […]

ys-jagan141596857988 Andhra Pradesh

వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ కవరేజ్ లో మార్పులు…

ఆరోగ్యమే మహాభాగ్యంగా అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపాట్టారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు అందజేస్తున్న ఆర్థిక సహాయం గరిష్ట పరిమితిని 5 రెట్లు పెంచాలని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల కవరేజ్ ను రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపింది. సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం ఈ […]

55029477 Movies

గుండెపోటు కు గురయిన బాలివుడ్ యాక్టర్…

ఇటీవల కాలంలో చాలా మంది సినీ నటులు గుండెపోటున పడి చనిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ఆయన వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటణ చోటుచేసుకుంది. వెటనే అయన్ని ముంబై లో హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు అతనికి యాంజియోప్లాస్టీ చేసారు. ప్రస్తుతం శ్రేయాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.