WhatsApp Image 2023-12-18 at 4.01.14 PM Trending News

ఈ.వీ.ఎం.ల భద్రతా చర్యలను సందర్శంచిన జిల్లా కలెక్టర్…

ఆంద్ర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నకల దృష్యా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈ.వీ.ఎం., వీ.వీ. ప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, రెవెన్యూ అధికారులు, ఎన్నికల అధికారులు, అగ్నిమాపక శాఖల అధికారులు, తదితరులతో కలిసి తనీఖి చేశారు. ఈ.వీ.ఎం.ల భ‌ద్ర‌త‌కు ప‌టిష్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డా. కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ, త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఈ.వీ.ఎం. ల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ […]

WhatsApp Image 2023-12-18 at 4.00.14 PM Kakinada

కాకినాడ లో స్పందన కార్యక్రమంలో 273 అర్జీలు స్వీకరణ…

కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా. కృతికాశుక్లా, జే.సీ. ఎస్. ఇలక్కియ, ఇన్చార్జి డీ.ఆర్‌.వో., డీ.ఆర్.డీ.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. శ్రీరమణి, తదితరులతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద […]

WhatsApp Image 2023-12-18 at 3.23.35 PM Viral

ప్రమాదంగా మారిన సామర్లకోట మేజర్ డ్రైన్ కల్వర్ట్…

సామర్లకోట పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో రథం షెడ్డు వద్దగల మేజర్ డ్రైన్ కల్వర్టు ప్రమాధ భరితంగా మారింది. కల్వర్ట్ కు రెండు వైపులా ఉన్న స్లాబ్ ను మున్సిపల్ అధికారులు ముక్కలుగా పగులగొట్టి వదిలేశారు. ఇది జరిగి మూడు రోజులు గడిచినా… అలాగే వదిలిపెట్టడంతో ఆ ప్రాంతంలో భారిగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహన దారులు ఆ మార్గంగుండా వెళుతూ శిధిల కల్వర్టు వద్ద అదుపు తప్పి పడిపోతున్నారు. […]

WhatsApp Image 2023-12-18 at 3.59.26 PM Kakinada

సూర్యకళ మందిరంలో జరగనున్న కాంగ్రెస్ భారీ సభ…

కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు గడిచిన సందర్బంగా కాకినాడలోని సూర్యకళ మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ భారీ సభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. ఆయన మీడయాతో మాట్లాడుతూ… నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళ్లు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఏ.ఐ.సి.సి. రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ […]

WhatsApp Image 2023-12-18 at 11.15.13 AM Exclusive

యువ”జన-సేన”…

మరో 100 రోజుల్లో యువత బంగారు భవిష్యత్తు దిశగా పయనిస్తుందని , నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల ఏర్పాటు టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. జగన్నాధపురం 21, 16 డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన […]

WhatsApp Image 2023-12-18 at 10.17.38 AM Konaseema

అభివృద్ధి పనులను పరిశీలించిన జీ.సీ.ఎఫ్. బృందం…

కాట్రేనికొన గ్రామంలో తీర ప్రాంతాల అభివృది కార్యాక్రమాన్ని చేపట్టారు. యు.ఎన్.డి.పి. నిధులతో కాట్రేనికొన పరిశర ప్రాంతాలలో పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులను జీ.సీ.ఎఫ్. ప్రత్యేక బృందం పరిశీలించిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖాధికారి ఎమ్.వి. ప్రసాద్ రావు తెలిపారు. కాట్రేనికొన మండల పరిధిలోని రాతి కాలువ సెక్షన్, కందికుప్ప సెక్షన్ పరిధిలో పనులను పరిశీలించారని ఆయన అన్నారు. తదనంతరం వన సంరక్షణ సమితి సభ్యులతో మత్సశాఖ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళ సభ్యులతో […]

WhatsApp Image 2023-12-18 at 10.43.46 AM Political

జనసేన, టీ.డీ.పీ. పార్టీలకు భారీ షాక్…

జనసేన, టీ.డీ.పీ. పార్టీల నాయకులు వై.సీ.పీ. లోకి చేరారు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలో జనసేన, టీ.డీ.పీ. పార్టీ నాయకులు సుమారు 100 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా సీనియర్ వై.సీ.పీ. నాయకుడు తలారి దొరబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు […]

WhatsApp Image 2023-12-18 at 10.21.48 AM Exclusive

ఆపదలో చేయూత…

సమాజంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాధారణకు గురైన కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తాజాగా వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు స్పీచ్ తెరపి యంత్రాలను అందజేసి భవితకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అభాగ్యులకు బాసటగా నిలుస్తూ వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత స్వచ్ఛంద […]

OIP (15) Viral

రోగలక్షణ వ్యక్తులందరినీ పరీక్షించాలి…

చెన్నై రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కోవిడ్ -19 కేసులు 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెరగండంతో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న రోగులు, గర్భిణీ స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించమని సూచించాలని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. అన్ని రోగలక్షణ కేసులను పరీక్షించాలని తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షలు చేయగా వారిలో చెన్నై, చెంగల్పట్టు కు […]