AA1lFF8Q TECH

iQOO నుంచి కొత్త మోబైల్స్ లాంచ్….

iQOO చైనాలో మరో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. Vivo స్పిన్-ఆఫ్ iQOO Neo 9 సిరీస్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 27న చైనాతో ప్రారంభం కానుందని ప్రకటించింది. ఇందులో రెండు రెండు సిరీస్లు iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అవి iQOO Neo 8, iQOO Neo 8 Proకి ఫాలో-అప్‌లుగా ఉంటాయని తెలియచేసింది. లాంచ్‌కు ముందు, iQOO ఈ రెండు ఫోన్‌ల కోసం కీలకమైన హార్డ్‌వేర్ వివరాలను […]

WhatsApp Image 2023-12-18 at 4.51.30 PM Viral

భూ హక్కుపై చట్టాన్ని రద్ధు చేయాలి… -బార్ అసోసియేషన్-

ఆంధ్ర రాష్ట్రం ప్రవేవపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ జీ.ఓ. ను రద్ధుచేయలని ప్రత్తిపాడు నియోజకవంర్గంలో బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తంచేసారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు భూహక్కు పై నీలినీడలు కమ్ముకునే అవకాశముందని న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అక్టోబర్-31-2023 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ యాక్ట్ ప్రకారం చిన్న, సన్నకారు రైతుల భూములపై హక్కును, అర్హత, అనుభవం కోల్పోయి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ అధికారుల […]

WhatsApp Image 2023-12-18 at 4.18.16 PM Kakinada

ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాంలో భాగంగా కాకినాడలో బైక్ ర్యాలీ…

కాకినాడలో జరగబోయే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (S.V.E.E.P.) లో భాగంగా ఈనెల 20వ తేదీన బైక్ ర్యాలీను నిర్వహిస్తున్నట్లు ఆ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తెలిపారు. బైక్ ర్యాలీ ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడ వివేకానంద పార్కు నుంచి ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం, తదితర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించి భానుగుడి మీదుగా మిలటరీ రోడ్డులోని శారదా దేవి ఆలయం వద్దనున్న నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంటారని అన్నారు. […]

WhatsApp Image 2023-12-18 at 6.45.52 PM Trending News

ఆత్మీయ కాపు సమారాధనను విజయవంతచేయాలి… -వాసిరెడ్డి ఏసుదాసు-

కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్. రోడ్డు భవాని నగర్ లో ఉన్న కాపు కళ్యాణ మండపం ఆవరణలో కాపు ఆత్మీయ సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఉదయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు వెల్లడించారు. స్థానిక సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి దాసు స్వగృహంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు,  ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి మాట్లాడుతూ… […]

images (13) Konaseema

రీ సర్వే సెంటర్ ను ప్రారంభించిన హిమాన్షు శుక్ల…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీలో జిల్లా సర్వే, భూమి రికార్డుల శాఖ ఏర్పాటు చేసిన జిల్లా డేటా ప్రోసెసింగ్ సెంటర్ (రీ సర్వే ) ను కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు-భూ రీ సర్వే ను ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి డేటాను నిక్షిప్తపరిచే విధంగా జిల్లా డేటా ప్రాసెసింగ్ సెంటర్ (రీ సర్వే)ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ […]

WhatsApp Image 2023-12-18 at 5.05.08 PM Viral

మెడికల్ రిప్స్ సమ్మెను విజయంతంచేయాలి… -ఎ.పి‌.ఎం‌.ఎస్.ఆర్.యు. నేతలు-

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ నెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ నేతలు తెలిపారు. తదనంతరం రాలీ నిర్వహించి ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఎ.ఆర్.సి. వర్మ లు మాట్లాడుతూ… సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 […]

Weather

Weather Forecast (19-12-2023)

State High Low Andaman and Nicobar 30°C 25°C Andhra Pradesh 31°C 20°C Arunachal Pradesh 22°C 10°C Assam 24°C 12°C Bihar 25°C 11°C Chhattisgarh 28°C 14°C Delhi 23°C 9°C Goa 33°C 22°C Gujarat 30°C 16°C Haryana 23°C 8°C Himachal Pradesh 15°C 4°C Jammu and Kashmir  12°C 0°C Jharkhand 26°C 12°C Karnataka 30°C 18°C Kerala 32°C 23°C […]

9 మందికి కారుణ్య నియామక పత్రాలు అందవేత… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కారుణ్య నియామకాల కింద 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ‌ఉద్యోగుల కుటుంబ సభ్యులకు స్పందన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు ఆమె అందజేశారు. వీరిలో ఒకరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోని బాధిత కుటుంబ సభ్యునికి ఉద్యోగ నియామక పత్రం అందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురికి జూనియర్ సహాయకులుగా, నాలుగురికి ఆఫీస్ […]

WhatsApp Image 2023-12-18 at 4.18.16 PM Kakinada

ఓటుపై అవగాహనపై రంగవల్లుల పోటీలు.. -సీ.హెచ్. నాగ నరసింహారావు-

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్య జనాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు చెప్పారు. ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్థానిక ఆనందభారతి గ్రౌండ్స్ లో ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రథమ, […]