OIP Kerala

కోవిడ్-19 ని అరికట్టే చర్యలు తీసుకోవాలి… -ప్రతిపక్ష నేత వీడీ సతీషన్-

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో 89 శాతం కోవిడ్ కేసులు ఈ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన సమాచారం అందించలేదనన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతోందని అయితే దీనిపై స్పష్టమైన ప్రకటనలు విడుదల చేయలేని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలోని 1,800 కంటే ఎక్కువ […]

Xiaomi-Redmi-Note-13-Pro-Max TECH

భారతదేశంలో జనవరి 4న రెడ్మీ నోట్ 13 5G సిరీస్ ప్రారంభం…

రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్ ను భారతదేశంలో ప్రారంభించబోతున్నట్లు రెడ్ మీ సంస్థ తెలిపింది. ఈ సరీస్ ను జనవరి 4 వ తేదీ న తీసుకానున్నట్లు చెప్పింది. ఈ లైనప్‌లో 3 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 Pro, టాప్- ఆఫ్-ది-లైన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ ను తీసుకొనిరానున్నట్లు వెళ్లడించింది.

vande Viral

సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…

వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.

5a1d233e5ae54-3134914319 Trending News

ఈ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కోసం ముందుకు అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే థర్డ్ ముంబై అనే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రతిపాదనను జారీ చేసింది. నవంబరు-27-2022న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం […]

Primary-Health-Centre Konaseema

రూ. 1.50 కోట్లతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం…

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల రూపాయిలు నిధులతో అయినవిల్లి మండలంలో వీరవల్లి పాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఆ కేంద్రంలో డాక్టర్ మంగాదేవి, డా. సునీల్ కలిసి మొట్టమొదటి గర్భినీ కేసుకు వైద్యంచేసారు. ఈ సందర్బంగా డా. సునీల్ మాట్లాడుతూ… ఈ అసుపత్రిని నిర్మించడం చాలా సంతోషనీయమని అన్నారు. ఈ ప్రథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భణీలను పరిక్షించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Raksha_Hari_Krishna_Statue_at_Yanam_Beach,_Yanam Trending News

హరికృష్ణ వర్ధంతి కార్యాక్రమంలో మాజీ ఎమ్మెల్యే…

యానం లో మత్స్యకార నేత రక్షా హరికృష్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని సమాచారశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి యానం మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి హరికృష్ణ విగ్రాహినాకి పూల మాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం రాజీవ్ రివర్ బీచ్ వద్ద ఉన్న హరికృష్ణ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సమాచారశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023-12-19 at 12.44.15 PM Viral

ఇక ప్రభం’జనమే’…!

ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు […]

WhatsApp Image 2023-12-19 at 12.19.56 PM Viral

గుండెపోటుతో వ్యక్తి మృతి…

కోవిడ్ పేండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది గుండెపోటు కు గురవుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటణ ఒకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ రెస్టాకెంట్ కు వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… అకస్మాత్తుగా గుండెనొప్పితో అందరి ముందే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోతున్నారు. ఆ ఘటణతో అక్కడున్నవారందరూ భయాందోళనకు గురయ్యారు.

WhatsApp Image 2023-12-19 at 9.10.49 AM Viral

అయనవిల్లి మండలంలో అగ్ని ప్రమాదం…

అయినవిల్లి మండలంలో ధరుణ ఘటన చోటుచేకుసుంది. అయినవిల్లి మండలం లో పోతుకుర్రు గ్రామంలో కుడుపూడి సత్యనారాయణ జీవన ఉపాది కోసం ఏర్పాటు చేసిన తాటాకు ఇల్లులు దగ్ధం అయ్యాయి. వాటితో పాటు పక్కనే ఉన్న హోటల్ కూడా ఆ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. జీవన ఉపాది కోసం ఏర్పాటు చేసిన తాటాకు ఇల్లులు కాలిపోవడంతో అక్కడ జనాలు కన్నీరుమున్నీరవుతున్నారు.