Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results Political

యువగళం భారీ సభకు ప్రత్యేక రైల్లు…

ఏ.పీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీ.డీ.పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపారు. దానికి అనుగునంగా సరిపడా గ్యాలరీలు, పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేసినట్లు […]

gov Exclusive

రేషన్ కార్డు దారులకు ఏ.పీ. శుభవార్త…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ పథకం ద్వారా కందిపప్పు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించేలా చర్యలు చేపట్టింది. కేజీ కందిపప్పు రూ. 67 లకు కార్డు లబ్దిదారులకు అందించనున్నట్లు చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేసామని వెల్లడించింది. […]

ఏపీలో కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.సీ.పీ. పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద నూతన ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా కొత్త కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభింస్తారని తెలిపింది. ప్రతీ ఇంటికీ  గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రజలకు కార్డలను అందించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై అవగాహన కల్పించనున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది. 

వైద్యులా మజాకా… వంకర తీసేస్తారు…

ఈనెల 21 గురువారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపి విభాగంలో పూర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ ఫుట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని దానిని కాకినాడ సిటీ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జి.జి.హెచ్. సూపర్ ఇండియన్డెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పుట్టుకతోనే వంకర పాదాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఎంతో […]

గడచిన 24 గంటల్లో 15 భూకంపాలు…

గత 24 గంటల్లో భారత్‌లో చిన్న, మధ్యస్థ, తీవ్రత కలిగిన సుమారు 15 భూకంపాలు సంభవించాయని యు.ఎస్.జీ.ఎస్. తెలిపింది.అందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌లో సంభవించింనట్లు వెళ్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం డిసెంబర్ 18న కార్గిల్‌లోని పదమ్‌లో 6.2 మైళ్ల లోతులో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత బలమైందని తెలిపింది. మంగళవారం ఉదయం 11:28 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అతి చిన్న 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు చైనాలోని […]

R Political

సోనియా గాంధీకి తెలంగాణ నుంచి ఆహ్వానం…

తెలంగాణ రాష్ట్రం నుంచి 2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తూ మేము ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీని “తెలంగాణ తల్లి” అని పేర్కొన్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు. […]

MLA-Jakkampudi-Raja Political

రాజనగరం గడపగడప కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ….

రాజనగరం మండలం రూపనగర్లో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ వెళ్లి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి పై, ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పై ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్తులు విద్యుత్ సమస్యలను తెలుసుకొని వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ. జక్కంపూడి, వై.సీ.పీ. కార్యకర్తలు, […]

Weather

Weather Forecast (20-12-2023)

State Maximum (°C) Minimum (°C) Andhra Pradesh 28-32 14-18 Arunachal Pradesh 22-26 10-14 Assam 26-30 14-18 Bihar 24-28 12-16 Chhattisgarh 26-30 14-18 Goa 28-32 20-24 Gujarat 26-30 12-16 Haryana 22-26 8-12 Himachal Pradesh 20-24 4-8 Jammu and Kashmir 16-20 0-4 Jharkhand 24-28 12-16 Karnataka 24-28 16-20 Kerala 26-30 18-22 Madhya Pradesh 24-28 10-14 Maharashtra 26-30 […]

WhatsApp Image 2023-12-19 at 6.26.29 PM Viral

తమిళనాడులో మృతదేహం కలకలం…

తమిళనాడులో భారీ వర్షాల కారణంగా గుర్తుతేలియని మృతదేహం కొట్టుకువచ్చింది. తమిళనాడులో వర్షాల కారణంగా దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు నీటిలో మునిగాయి. పలు ప్రదేశాల్లో వరదనీరు వచ్చింది. ఈ క్రమంలో తిరునల్వేలిలోని పాత బస్టాండ్ దగ్గర వృద్దిడి మృతదేహం వరదలో తేలుతు కనిపించింది. ఆ మృతదేహాని చూసి అక్కడ వారందరూ భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటణ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు