OIP Kerala

కేరళలో తాజాగా 115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదు…

కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో తాజాగా115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయనట్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ యొక్క మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 1,749కి చేరుకుందని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన 142 కేసుల్లో కేరళలో 115 కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ వెల్లడించింది. కాని ఉప్పటి వరకు రాష్ట్రంలో వైరస్‌ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని చెప్పింది. ఇన్‌ఫెక్షన్ వచ్చిన తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112కి […]

1407678-revanth-reddy Telangana

ఢిల్లీలో కొత్త అధికారిక భవనం… -రేవంత్ రెడ్డి వెళ్లడి-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా కాంగ్రెస్ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్బంగా అశోకారోడ్డులో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో భాగంగా ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కొత్త అధికారిక భవనాన్ని న్యూఢిల్లీలో నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలంగాణ పీ.సీ.సీ. నేత తెలిపారు.

Weather

Weather Forecast (21-12-2023)

 STATE                                 TEMPERATURE                                        Andhra Pradesh                            29°C Arunachal Pradesh    […]

R Political

టిడిపిలో చేరిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి…

తెలుగు దేశం పార్టీ లో కొత్తగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేరారు. టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ని బాబురావు, కార్యకర్తలు టీ.డీ.పీ పార్టీలోకు చేరారు. జ్యోతుల నెహ్రూ వారికి తెలుగుదేశం కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ… వై.సీ.పీ. పార్టీ అన్ని వర్గాల వారిని మోసంచేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, […]

OIP (1) Viral

ఆ పోటీల్లో విజేతలకు బహుమతులందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్…

ఇటీవల రాజమండ్రి పట్టణ డివిజన్ లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యుత్ పొదుపుపై విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖన,తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థుల్లో విజేతలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ డివిజన్ వై. విజయానంద్ బహుమతుల ప్రదానం చేశారు.

WhatsApp Image 2023-12-20 at 6.31.57 PM Exclusive

పురాతన మ్యూజియంకు నిధులు మంజూరు చేయ్యాలి…

ఢిల్లీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్త కార్యదర్శి ముగ్దా సింహనాను కాకినాడ ఎం.పీ. వంగా గీతా విశ్వనాధ్ కలిశారు. కాకినాడ పట్టణంలో అత్యంత పురాతమైన శిల్పాలు అదేవిధంగా చారిత్రాత్మక పత్రాలు పురాతన సంపద కలిగి ఉన్న కాకినాడ మ్యూజియం అభివృద్ధికి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా గీతా విశ్వనాధ్ మాట్లాగుతూ… కాకినాడ పురాతన మ్యూజియంకు తగిన నిధులు మంజూరు చేయాలని అన్నారు.

maxresdefault_live Political

అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన నవశకం సభా వేదిక…

విజయనగరంలో లోకేశ్ యువగళం నవశకం సభా వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబందించి 600 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ కుడి వైపు నందమూరి తారక రామారావు, టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.స్టేజ్ ఎడమ వైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.స్టేజ్ ముందు తెలుగు దేశం, యువ గళం పేరిట భారీ రంగవల్లికను […]

dissertation-writing-services Kerala

కోవిడ్-19 ఎదుర్కోనేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది…

కేరళ రాష్ట్రంలో కరోన కేసులు ఎక్కువవుతున్న తరునంలో కొత్త కోవిడ్-19 వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్దంగా ఉందని B.M.C. ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్ష షా అన్నారు. డిసెంబర్ 19 నాటికి రాష్ట్రంలో 35 కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాని, రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయన్నారు.

WhatsApp Image 2023-12-20 at 3.19.03 PM Viral

సమ్మెబాటలో సమగ్ర శిక్ష ఉద్యోగులు…

రాష్ట్ర జే.ఏ.సీ. పిలుపుమేరకు సమగ్ర శిక్ష అభియాన్ కాంటాక్ట్ సిబ్బంది సమ్మెలోకి వెళుతున్నట్లు సామర్లకోటకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు మండల విద్యాశాఖ అధికారి వై. శివ రామ కృష్ణయ్యకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా సామర్లకోట జేఏసీ నాయకులు ఎం. సుబ్రహ్మణ్యం, ఏ వీర్రాజు, శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ […]

WhatsApp Image 2023-12-20 at 2.54.53 PM Exclusive

ప్రజా వ్యతిరేక పాలన చేసే పార్టీలను గద్దె దింపడమే ఆర్.పి.ఐ. లక్ష్యం…

దేశంలో ప్రజాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీ.జే.పీ. పార్టీని, రాష్ట్రం లో వై.సీ.పీ. పార్టీలను పథవినుంచి దింపడమే లక్ష్యం గా ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ప్రజలను చైతన్యం చేస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ లాల్ పాటిల్ తెలిపారు. విజయవాడలో సన్ రైజ్ ఆసుపత్రి సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం పూర్తి, విశాఖ […]