WhatsApp Image 2023-12-22 at 4.31.11 PM Kakinada

మానవహారం నిర్వహించి ఉద్యోగులు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కాకినాడలో 3వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. జగన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని, పీ.ఎఫ్., ఈ.ఎస్.ఐ అమలుచేయాలని నినాదాలు చేశారు. సమ్మెను […]

WhatsApp Image 2023-12-22 at 3.13.37 PM Crime

ఏసీబీ వలలో పడ్డ ఎలక్ట్రికల్ ఇంజనీర్…

రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏ.సీ.బీ. కు పట్టుబడ్డాడు. అడిషనల్ ఎస్పీ వివరాలు ప్రకారం… దుళ్ళ గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమికి పంట పొలంలో బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. ఎస్టిమేషన్, దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ 70000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏ.సీ.బీ. […]

WhatsApp Image 2023-12-22 at 1.58.32 PM Viral

కాకినాడలో చోటు చేసుకున్నఘోర ప్రమాదం…

కాకినాడ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ పైప్ లైన్లు వేయడంలో ఉపయోగపడే ఫైబర్ షీట్లను కాకినాడ జగన్నాధపురం ఏటుమొగా ప్రాంతంలో ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉంచ్చారు. కాని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అంటించేసారు. దానితో దాని చుట్టురూ మంటలు చెలరేగి ప్రమాదానికి దారి తీసింది. స్థానికుల సమాచారంతో సమీప అగ్ని మాపక అధికారులు ఘటనా స్తలానికి వచ్చి చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది ఆకతాయిలు ఫైబర్ మెటీరియల్లను సిగరెట్టు […]

jag Konaseema

జగన్ పుట్టినరోజు వేడుకల్లో పినిపే విశ్వరూప్…

డాక్టర్ బీ.ఆర్. అంబెద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా హాజరయ్యి భారీ కేకును కట్ చేసి వేడుక ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అర్హులయిన పేద ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి […]

నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్స్ రద్దు చేయాలని…

ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి ఏ.పీ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కే.బీ. శంకరయ్య ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీ.జీ. కుమార్ విశ్వజిత్ ని కలిసారు. నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను మంజూరు చేస్తున్న రెవిన్యూ అధికారులపైన,ఆ సర్టిఫికెట్లు తీసుకున్న వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని నకిలీ ఎస్.టీ. సర్టిఫికెట్ లను రద్దు చేయాలని పీర్యాదు పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా కే.బీ. శంకరయ్య మాట్లాడుతూ… నకిలీ సర్టిఫికెట్లు రద్దు చేసి సంబందిత అధికారుల పై […]

WhatsApp Image 2023-12-22 at 9.15.55 AM Trending News

తునిలో ఇంటికి మీ దివ్య కార్యక్రమం…

తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించి టీ.డీ.పీ, జనసేన పార్టీలు కలిసి చేసిన మినీ మేని ఫెస్టోలో ఆంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడతూ… జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ, జనసేన లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ. ఇంచార్జ్ […]

suicide Viral

తొండంగి లో వ్యక్తి ఆత్మహత్య…

తొండంగి మండలంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. పెరుమల్లపురం పంచాయితీ హుకుంపేట శివారు పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలిసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటణ స్థలానికొచ్చి ఆ వ్యక్తి మృతదేహాన్ని తుని హీస్పిటల్ కు తరలించారు. ఈ ఘటణ పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని పోలీసులు అధికారులు తెలిపారు.

OIP (6) Exclusive

ప్రాంతీయ సమతుల్యతపై బీ.జే.పీ కీలక నిర్ణయం….

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు బీ.జే.పీ. దక్షిణాదిలోని బస్తర్ డివిజన్‌కు చెందిన ఎమ్మెల్యే కిరణ్ సింగ్ దేవ్‌ను రాష్ట్ర చీఫ్‌గా నియమించడం జరిగింది. ఇటీవల ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్‌కు చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా పార్టీ నియమించింది. బీ.జే.పీ. ఛత్తీస్‌గఢ్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కిరణ్‌సింగ్‌ డియోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నియమించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించడంతో ఛత్తీస్‌గఢ్ […]

WhatsApp Image 2023-12-21 at 9.14.39 PM Trending News

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి… -వంగా గీతా విశ్వనాథ్-

కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ మాత్యులు నితిన్ గట్కారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ సంబంధిత అధికారులకు ప్రతిపాదనలనకు సంబంధించి రిపోర్టు తయారు చేయవలసినదిగా ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత దేశ ప్రధాన […]

OIP (5) Konaseema

ఉప్పలగుప్పంలో ట్యాబ్లు పంపిణీ…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలంలో ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయరాలు రాణి అధ్యక్షతన ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్దులకు జగనన్న ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంపదరావు మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో […]