IMG-20231223-WA0000 Crime

నేరాలు అదుపు చేయడంలో ప్రజలు సహకరించాలి …

పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు. తమ ఇళ్లవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసులకు సహయపడోచ్చని ఆయన అన్నారు. సామర్లకోట మండలం అయోధ్య రామపురంలో ఇటీవల జరిగిన వరుస చోరీలు నేపథ్యంలో చోరీలకు ఆనకట్ట వేయడానికి ప్రజల సహకారం కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. సి.ఐ. మాట్లాడుతూ… స్టేషన్ పరిధిలో అవసరమైన […]

Screenshot_20231223_120051 Viral

పెట్రోల్ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్ బంక్ పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్వైజర్పై దాడిచేసి, రెండు లక్షల నగదుతోపాటు పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకుఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో ఎవరికీ రక్షణలేకుండా పోయిందని, కాకినాడ ఓటర్లు ఎమ్మెల్యేకు, […]

AA1lTTWu Viral

జమ్మూలో 12వ శతాబ్దానికి చెందిన శిల్పాలు లభ్యం…

జమ్మూ దగ్గర 12వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు బయటపడ్డాయి. ఈ అరుదైన శిల్పాలు ఇక్కడికి సమీపంలోని భౌర్ క్యాంప్ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వాటిని ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ ద్వారా తిరిగి తీసారు. అరుదైన శిల్పాలు ఆ ప్రంతంలో ఉన్నట్లు శాఖకు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందిందని అధికారి తెలిపారు. దీని ప్రకారం, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియంల డైరెక్టర్ పర్దీప్ కుమార్ మార్గదర్శకత్వం పర్యవేక్షణలో పురావస్తు శాఖ బృందం ఈ స్థలాన్ని సందర్శించి శిల్పాలను […]

OIP (9) Exclusive

స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్…

వర్షాలతో తమిళనాడు ప్రజలు పోరాడుతున్న సమయంలో సీ.ఎం. ఎం.కే. స్టాలిన్ ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశానికి హాజరయ్యారని ఐ.ఎం.డీ. సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని స్టాలిన్ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాలిన్‌పై మండిపడ్డారు. 2015 చెన్నై వరదల నుండి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్నారు. భారీ వర్షాల కారణంగా 31 మంది మరణించారు ఆమె తెలిపింది. డిసెంబర్ 17న తెన్‌కాసి, కన్యాకుమారి, తిరునల్వేలి, టుటికోరిన్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డిసెంబర్ […]

OIP (8) Viral

మద్యం కేసు విచారణలో కేజ్రీవాల్‌కు 3వ సారి ఈ.డీ. ఆదేశాలు పట్టి జారీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మద్యం విచారణకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 3వ తేదీన ఆదేశాలు పట్టిని జారీ చేసింది. కేజ్రీవాల్‌ మొదటి రెండు సమన్‌లను దాటిన తర్వాత ఇది మూడో సమన్ అని తెలిపింది. ఆయన రాజ్యసభ ఎం.పీ. సంజయ్ సింగ్‌కు బెయిల్ నిరాకరించిన రోజునే 3వ సమన్లు వచ్చిందని అన్నారు. ఆయనపై ఉన్న కేసు నిజమేనని, సమర్పించిన సాక్ష్యాలు మనీలాండరింగ్‌లో అతని ప్రమేయం ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

maxres2 Trending News

ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎం.పీ….

రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే సుబ్రమణ్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా మనమందరం అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొనివెల్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ […]

OIP (7) Exclusive

రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన కర్ణాటక మాజీ సీ.ఎం….

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి కలిశారు. ఆయన తన పార్టీ అధ్యక్షుడు హెచ్‌.డి. దేవెగౌడతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత కలిసినట్లు తెలిపారు. సమావేశం అనంతరం కుమార స్వామి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చినందుకు సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో బీ.జే.పీ., జే.డీ. (ఎస్‌)లు కర్ణాటకలో […]

WhatsApp Image 2023-12-22 at 6.50.51 PM Kakinada

ఐక్యవేదిక మద్దతు అంగన్వాడీలకు ఉంటుంది…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెకు ఐక్యవేదిక పూర్తి మద్దతునిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ ప్రకటించారు. ఆయన కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేస్తున్న శిబిరానికి వెళ్లి మద్దతును తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి న్యాయమయి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అన్నారు.వైకాపాకు చెందిన జగన్ ప్రభుత్వం కేవలం వారి సామాజికవర్గ చేతుల్లో మాత్రమేవుందని ఇతర వర్గాల వారిని పట్టించుకోవడం […]

WhatsApp Image 2023-12-22 at 4.31.42 PM Andhra Pradesh

మొగలిపాలెంలో జగన్ జన్మదిన వేడుకలు…

కాజులూరు మండలంలో రాష్ట్ర సీ.ఎం. వై.ఎస్. జగన్ మోమన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను గనిరెడ్డి స్వగృహం దగ్గర ఘనంగా నిర్వహించారు. మొగలిపాలెం గ్రామం లోని వైకాపా నాయకులు తాడి, గనిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకల ప్రారంభించారు. ఈ వేడుకలకు వై.సీ.పీ. కార్యకర్తలు, 200మంది పార్టీ నాయకులు హాజరై సందడి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మల్లి జగన్ ని ముఖ్య మంత్రి ని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా […]

WhatsApp Image 2023-12-22 at 4.31.42 PM Trending News

వారినుంచి అదనపు సొమ్ము వసులు చేస్తే కఠిన చర్యలు తప్పవు…

ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల డెలివరీలో లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టరేట్ జే.సీ. ఇలక్కియ పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అందిస్తుందన్నారు. కాకినాడ జిల్లాలో పీ.ఎం.యు.వై. కింద […]