నేరాలు అదుపు చేయడంలో ప్రజలు సహకరించాలి …
పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు. తమ ఇళ్లవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసులకు సహయపడోచ్చని ఆయన అన్నారు. సామర్లకోట మండలం అయోధ్య రామపురంలో ఇటీవల జరిగిన వరుస చోరీలు నేపథ్యంలో చోరీలకు ఆనకట్ట వేయడానికి ప్రజల సహకారం కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. సి.ఐ. మాట్లాడుతూ… స్టేషన్ పరిధిలో అవసరమైన […]








