OIP (10) Viral

ఫుట్ బాల్ టీమ్ కు ఎంపికయిన ఆదిత్య విద్యార్థి…

జే.ఎన్.టీ.యూ.కే. ఫుట్ బాల్ టీమ్ కు సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల లో చదువుతున్న విద్యార్ధి డి. శివ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ తెలిపారు. తమిళనాడులో గల ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై లో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్టుతో కలిసి చెన్నై వెళ్లనున్నట్లు డా. రమేష్ తెలిపారు.

AdobeStock_318002525-768x469 Viral

కాండ్రకోటలో మహిళకు కోవిడ్ పాజిటివ్…

పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళ కాకినాడ వెళ్లింది. వారం రోజులుగా కాకినాడలోనే బంధువుల ఇంటిలోనే నివాసముంది. కాని రెండ్రోజుల నుంచి ఆ మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమెను కాకినాడ […]

WhatsApp Image 2023-12-23 at 7.13.17 PM Viral

సామర్లకోట రెస్టారెంట్ లో విజిలెన్స్ ఆకస్మిక తనికీలు…

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని యతీ రెస్టారెంట్ ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవెన్యూ అధికారులు కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఆ తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు LM చట్టం 2009 సెక్షన్ 8/25 ప్రకారం 150 కిలోలు, 30 కిలోల కెపాసిటీ గల అన్‌స్టాంప్డ్ వెయింగ్ మెషీన్‌లు కలిగి వుండడంవల్ల కేసు నమోదు చేసారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ లో నిల్వ కుకీలు లభించడంతో […]

merlin_171193407_c6e0ecf7-b317-420a-9711-bd59d5fc8fad-videoSixteenByNineJumbo1600 Viral

భారతదేశంలో 640 కొత్త కోవిడ్ కేసులు నమోదు 1 మరణం…

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 640 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 4,50,07,212కి పెరిగిందని తెలిపింది. ఒకరు మరణించినట్లు వెల్లడించింది. 311 మంది వ్యాధి నుండి కోలుకున్నారు, కోలుకున్న వారి సంఖ్య 4,44,70,887కి చేరుకుంది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఆసుపత్రి సన్నద్ధత, నిఘా పెంచడం, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి మాక్ డ్రిల్స్‌తో సిద్ధం కావడం ముఖ్యమని […]

WhatsApp Image 2023-12-23 at 6.42.37 PM Crime

చోరీ కేసులో నలుగురు అరెస్ట్…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ అరెస్టు చేసారు. వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీనపరచుకున్నట్లు వారు తెలిపారు. వివరాలను ప్రకారం మురమండ గ్రామంలో ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, […]

tirumala-venkateshwara-temple-1200 Tirupati

తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనం…

ఇప్పటకే తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీ.టీ.డీ. తెలిపింది. రేపటి నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. దర్శన టిక్కెట్ కోసం దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసారు. దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా జనాలు గుంప్పులుగా రావడంతో ముందు జాగ్రత్తగా టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు.

Indian-National-Congress-600x400 Exclusive

ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి నిరసన…

విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ… లెనిన్ సెంటర్ లో నల్ల రిబ్బన్లు, ప్ల కార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహరావు మాట్లాడుతూ… పార్లమెంట్ లో […]

images (13) Exclusive

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన జేడీ లక్ష్మీనారాయణ…

ఆంద్ర రాష్ట్ర మాజీ ఐ.పీ.ఎస్. అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే ఈ పార్టీనిస్థాపించామని ఆయన అన్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు ప్రత్యేక హెూదాను ఆయన మండిపడ్డారు. పక్కనపెట్టారని ప్రత్యేక హెూదాను మళ్లీ ప్రధాన చర్చకు తీసుకువస్తామని అన్నారు.

IMG_20231223_141827 Exclusive

నీటిలో దిగి నిరసన తెలిపిన అంగన్వాడీలు…

అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని పట్టణంలో తాండవ నదిలో కి దిగి నిరసనను తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని నిరసనను తెలిపారు.