_164027414180 Exclusive

రూ.1000 కోట్ల వ్యయంతో సెంచురీ ప్లై ఇండస్ట్రీ పరిశ్రమ ఏర్పాటు…

వై.ఎస్.ఆర్. కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం గోపవరంలో రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన సెంచురీ ప్లై ఇండస్ట్రీ పరిశ్రమ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పరిశ్రమలోని ఎం.డీ.ఎఫ్., హెచ్‌.పీ.ఎల్‌. ప్లాంట్‌లను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ పరిశ్రమ వల్ల 2,266 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన […]

1563110095455_1. Guntur

గుంటూరులో ప్రారంభమయిన నంది నాటకోత్సవాలు….

గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవ వేడుకలు నిర్యహిస్తున్నారు. 1200 మంది నాటక రంగ కళాకారులు ఈ పోటీల కోసం వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్బంగా కళా పరిషత్ నిర్వాహకులు మాట్లాడుతూ… నాటక రంగానికి పునర్జీవం రావాలంటే, నాటకాలు ఆడడానికి ఆడిటోరియాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పోటీలను పారదర్శకంగా నిర్వహించేందుకు, విజేతలకు అవార్డులు ఇచ్చేందుకు దానికి   సంబందించిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కళాకారులకు […]

CBN-CM of AP 2014 Political

ప్రశాంత్ కిషోర్ ను కలిసిన టీడీపీ అధినేత…

తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు తో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసారు. కిషోర్ చంద్రబాబు ను కలవడం ఆంద్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ న్యూస్ గా మారింది. గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీ.కే. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

WhatsApp Image 2023-12-24 at 12.09.17 PM Kakinada

జనవరిలో రంగానాడనీ కార్యక్రమం వాయిదా…

ఈనెల 26న వంగవీటి మోహన్‌ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు వెల్లడించారు. స్థానిక జయ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాటిత పీడిత వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం రంగానాడనీ కార్యక్రమానికి […]

WhatsApp Image 2023-12-24 at 12.02.12 PM Viral

పెట్రోల్‌ బంకుపై ఆగంతకుల దాడి, పట్టించుకోని పోలీసులు…

కాకినాడలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని బాదితుడు పెండెం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సుమారు 15 మంది ఆగంతకులు తమ పెట్రోల్‌ బంక్‌పై దాడిచేశారని వెల్లడించారు. అడ్డువచ్చిన సూపర్‌వేజర్‌పై దాడిచేసి, రెండు లక్షల నగదుతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ తీసుకువెళ్లిపోయారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన పార్టీలో చేరినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహకారంతో కక్షసాదింపు చేపట్టారని వాపోయారు. ప్రభుత్వంలో […]

congress-leader-revanth-reddy-addresses-a-press-755234 Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డితో గిగ్, ప్లాట్ ఫార్మ్ వర్కర్లు భేటీ…

తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పనిచేసే గిగ్ వర్కర్లతో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారితో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారి సమస్యలపై సీ.ఎం. రేవంత్ రెడ్డి […]

pv Telangana

పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి…

హైదరాబాద్ రాష్ట్రంలో నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. జ్ఞానభూమి వద్ద దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను నింర్వహించారు. ఈ క్రర్యాక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. పీ.వీ. నరసింహారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆయన భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రతిష్టను, కీర్తిని ప్రపంచ నలుమూలలకు […]

OIP (11) Exclusive

అశ్వారావుపేట క్రిస్మస్ వేడుకల్లో ఎం.పీ.పీ. జల్లిపల్లి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతు వేదిక వద్ద సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లను అందచేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ కు 2 లక్షల రూపాయల క్రిస్మస్ కానుకను అదేవింగా సోదరి సోదరులకు 1000 క్రిస్మస్ గిఫ్ట్ కీట్లను అందజేసామని తెలిపారు. క్రిస్టియన్ […]

AdobeStock_318002525-768x469 Viral

ఆ రాష్ట్రంలో మరో 104 కొత్త కోవిడ్ కేసులు నమోదు…

 గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 104 కోవిడ్-పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుందని తెలిపింది. అయితే, మరణాలు ఏవీ లేవని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 1,752 పరీక్షలు మాత్రమే నిర్వహించిందని తెలిపారు. మొత్తం సానుకూలత రేటు 5.93 వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు వైద్య, విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ విక్టోరియా […]