WhatsApp Image 2023-12-25 at 6.26.46 PM Exclusive

కాకినాడ ప్రెస్ క్లబ్ లో క్రిస్మస్ వేడుకలు…

కాకినాడ నగరం రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్ భవనంలో కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బాగంగా కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని సభ్యులకు తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… అన్ని మతాలను గౌరవించాలని వారి పండుగలను కూడా ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చని అన్నారు. పలువురు జర్నలిస్టులు క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. ఈ […]

OIP (13) Exclusive

రాజవొమ్మంగిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం…

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పరిసత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.పీ.డీ.ఓ.యాదగిరిశ్వర రావు విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో యువత, గ్రామస్తులు, సచివాలయం అధికారులు పాల్గొవాలని సూచించారు. పాల్గొని ఈ పోటీల కార్యక్రమాన్ని విజయవంతం […]

R (1) Viral

ఇండోనేషియాలోని ఘోల ప్రమదం చోటుచేసుకుంది…

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమదంలో కనీసం 13 మంది కార్మికులు మరణించాగా డజన్ల కొద్దీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఎనిమిది మంది ఇండోనేషియా, ఐదుగురు చైనీస్ కార్మికులలుగా గుర్తించారు. ఈ ఘటనలు చైనీస్ కంపెనీలు సౌకర్యాల భద్రతపై ఆందోళన పెంచాయి.

atal-bihari-vajpayee-5 Exclusive

కాకినాడ లో వాజపేయి జయంతి వేడుకలు…

కాకినాడ లో 20 డివిజన్ మహాలక్ష్మి నగర్ లో మాజీ ప్రధాని వాజ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీ.జే.పీ. పార్టీ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. వాజపేయి చిత్రపటానికి పూల మలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టారన్నారు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ […]

3-1565961347 Assam

అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకల్లో అస్సాం సీ.ఎం….

అస్సాంలో అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశి ఆయనకు నివాళు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గౌహతిలోని అటల్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గౌహతిలోని అటల్‌ ఉద్యానవనంలో ఆయన విగ్రహాన్ని నిర్మించే పనిని నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. వాజ్‌పేయి జీవితం, సాధించిన విజయాలను ప్రదర్శించే అటల్‌ ఉద్యానవనంలో అటల్‌ ఎగ్జిబిషన్‌ […]

flag Kerala

కేరళ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు…

కేరళ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా కాంగ్రెస్ (ఎస్) నాయకుడు కదన్నపల్లి రామచంద్రన్, (బి) నాయకుడు కే.బీ. గణేష్ కుమార్ డిసెంబర్ 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. రవాణా మంత్రి ఆంటోని రాజు, ఓడరేవుల మంత్రి అహ్మద్ దేవర్కోవిల్ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. సీ.ఎం. పినరయి విజయన్‌ను తన అధికారిక నివాసం కలిసి తమ రాజీనామాలను సమర్పించారు.అయితే మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ పరువు తీసేందుకు గణేష్‌ కుమార్‌ ప్రధాన కుట్ర పన్నారని ప్రతిపక్ష నేత […]

revanth Political

పేదల అభివృద్ధే అసలైన అభివృద్ధి… -రేవంత్‌రెడ్డి-

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్‌ లెవెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతీ పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అప్పటి వరకు దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. పెద్ద పెద్ద భవనాలను చూపి వాటిని అభివృద్ధిగా చూపిస్తే […]

కాకినాడలో నిర్వహించిన కాపునాడు వన సమరాధన….

కాకినాడ లో కాపు కళ్యాణ మండపం పక్కనున్న కాలి ప్రదేశంలో కాపునాడు వన సమరాధన కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ వేడుకలలో కాపు నాయకులు, పలు రాజకీయ నాయకులు కుటుంభ సమీతంగా విచ్చేశారు. ఈ వన సమరాధనలో పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా ఆటల పోటీలను నిర్వహించారు. ఆ ఆటల్లో గెలిచిన విజేతలకు బహుమతులను ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఈ […]

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM Telangana

ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… -రేవంత్ రెడ్డి-

తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో భూ లావాదేవీలకు సంబంధించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పిల సదస్సులో భాగంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతామని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రజలకు వివరించామని మళ్లీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచిన భూములను గత […]

WhatsApp Image 2023-12-25 at 12.27.21 PM Political

దోచేస్తున్నదెవరు… కాస్తున్నదెవరు..?

కాకినాడ వార్ఫ్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు పాల్పడుతుండటం చర్చానీయాంశంగా మారింది.