WhatsApp Image 2023-12-26 at 3.20.23 PM Exclusive

కల్వరి చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు…

కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ ఫుల్ జోష్ గా సాగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తరలిరావడం జరిగింది. స్దానిక సినిమా రోడ్డు పద్మనాభ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం క్రీస్తు బోధనలు ప్రపంచానికి అందించిన సందేశాన్ని అందించారు. భారీ ఎత్తున కాకినాడ సిటీ, పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంఘస్తులతో కిటకిటలాడింది. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు […]

WhatsApp Image 2023-12-26 at 3.16.31 PM Kakinada

ప్రెస్ క్లబ్ లో సర్వమత వేడుకలు

కాకినాడ రామారావుపేట ప్రెస్ క్లబ్ భవనంలో క్రిస్మస్ వేడుకలు అధ్యక్ష, కార్యదర్శులు అచ్యుత రామారావు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

rv Viral

సీ.ఎం. రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ…

ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపనేత భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేవిదంగా సమయాన్ని బట్టి సి.ఎం., డిప్యూటీ సి.ఎం. కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముందని తెలిపారు.

WhatsApp Image 2023-12-26 at 12.27.38 PM Exclusive

ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ద్వారపూడి…

కాకినాడ రూరల్ ఆనంద్ భారతీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ కార్యాక్రమానికి కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది ముఖ్య అతితిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యువతలో చైతన్యాన్ని పేంచడానికి, క్రీడా స్పూర్తిని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ పోటీల కార్యక్రమానికి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది, కాకినాడ కలెక్టర్ కృతికా షుక్లా, […]

AA1m1LGO Exclusive

క్రిస్మస్ వేడుకల్లో ప్రదాని మోడీ…

క్రిస్మస్ వేడుక సందర్బంగా సమాజంలోని ప్రముఖులందరు కలిసి ప్రధాని స్వగృహంలో ప్రధాని మంత్రి మోడీ ని కలిసి సుభాకంక్షలు తెలిపారు. వచ్చినవారికి ప్రధాని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు, అణగారిన వారికి సేవ చేయడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని దేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రుద్ర ఆధ్వర్యంలో […]

WhatsApp Image 2023-12-26 at 10.14.57 AM Exclusive

దొంగలు పడ్డ ఆరు నెలలకు…!!!

పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న తపన తప్ప ఆరోపణల్లో వాస్తవాలు లేవని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం వైకాపా సిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మెరుగాయన్న చందంగా ముత్తా శశిధర్ తీరు […]

AA1m0nbh Crime

చెన్నైలో మహిళా టెక్కీని సజీవ దహనం చేశాడు…

చెన్నైలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్‌ని చెన్నై శివార్లలో హత్యచేసారు. నందిని అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు, ట్రాన్స్ పర్సన్ గొలుసులతో బంధించి, నరికి, సజీవ దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలును గొలుసులు కట్టి, మణికట్టు, కాళ్లు, మెడపై ఆమె స్నేహితురాలు వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి బ్లేడ్‌తో కోసి శనివారం అర్థరాత్రి నిప్పంటించాడని పోలీసులు విచారణలో తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.పోలిసు […]

BRITISH-virus-variant_--1024x682 Viral

జే.ఎన్.-1 జన్యు నిఘాను ఏర్పాటు చేయాలి…. -ఢిల్లీ ప్రభుత్వం-

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది. జే.ఎన్.-1 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పూణే, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS), బెంగళూరులో జీనోమ్ సీక్వెన్సింగ్ కు సమర్పించిన 192 నమూనాలలో 60 నమూనాల ఫలితాలు నాటికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇందులో మొత్తం 34 కేసులు జే.ఎన్.-1 వేరియంట్‌గా గుర్తించబడ్డాయని డిపార్ట్‌మెంట్ […]

306fd74e-6ae3-4ba7-b7d6-8977e22b9dbb Exclusive

సీఎం చేతుల మీదుగా ఆడుదాం ఆంధ్రా ప్రారంభం…

గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలు నల్లపాడు లయోలాలో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు ఈ పోటీలను ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 5.09 లక్షల ఆడుదాం ఆంధ్రా స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ చేసారు. ఈ పోటీలు 47 రోజులు 5 దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రీడలకు 1.22 కోట్ల […]

Highway-Construction-3-1200x800 Exclusive

ఉప్పలగుప్తం లో రూ. 5 లక్షలతో సీ.సీ.రోడ్డు నిర్మాణ…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోడివారి పేటలో సీ.సీ.రోడ్డు నిర్మాణానికి జీ.జీ.ఎం.పీ. నిధులలో రూ.5 లక్షలు రూపాయిలను ఈ నిర్మణానికి కేటాయించారు. సీ.సీ.రోడ్డు నిర్మాణానన్ని స్థానిక సర్పంచ్, సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిన్నవరాజు మాట్లాడుతూ… గ్రామంలో కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారిగా కల్పిస్తామని అన్నారు.