కాకినాడ సిటీలో వంగవీటి మోహన రంగా వర్థంతి కార్యక్రమం…

కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి శివ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిక్కాల వారి వీధిలో గల వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల్లు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆయన బడుగు, బనహీన వర్గాలకు అండగా నిలబడి వారి కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసారు. ఆయన ఆశయలతో నేటి యువత […]

WhatsApp Image 2023-12-27 at 9.58.20 AM Konaseema

రామచంద్రపురంలో నిర్వహించి ఉచిత మెగా వైద్య శిబిరం….

డా. బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జె.ఎన్. 1 వేరియెంట్ పెరుగుతున్న దృష్య రాష్ట్ర ప్రజలు దానిపై […]

hospital-bed-1229668 Viral

కోవిడ్-19 పేషెంట్లకు ప్రత్యేక పడకలు… -AIIMS-

కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం ఒక ఆకస్మిక చర్యను రూపొందించింది. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఇన్‌పేషెంట్ వార్డులోను రెండు పడకలను కేటాయించినట్టు వెళ్లడించింది. ఒక వైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సగటున 3 నుంచి […]

WhatsApp Image 2023-12-27 at 8.58.22 AM Political

అభివృద్దికే ప్రాధాన్యత…

https://youtu.be/-tNjz7GUg54?si=nlOaQtHHjKop3inh ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలను జన రంజికంగా పాలిస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి […]

OIP (14) Viral

బెంగళూరు ఆలయంలో విషాదం…

బెంగళూరు రాష్ట్రం ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయానికి వెళ్లిన భక్తులు ధర్శనం అనంతరం ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రాసాదం తిన్నవారికి ఫుడ్ పోయిషన్ అవడంతో దాదాపు 70 పైగా ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ ఆరోగ్యం విషమంచడంతో ఆసుపత్రిలోనే కన్నుమూసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తుచేయడానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రసాదం తినక పోయినా కొంతమంది ఆరోగ్యం పాడయిందని చెప్పడంతో దీనిపై పూర్తి నివేదిక రావాల్సివుందని […]

WhatsApp Image 2023-12-26 at 6.33.57 PM Viral

సత్యమంగళం రోడ్డు పై కార్ ని ఢీకొట్టిన బైక్…

తమిళనానడు రాష్ట్రం సత్యమంగళంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పై కారు టర్నింగ్ తిరుగుతుండగా అదే రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ కారు ను ఢీ కొట్టారు. దానితో ఆ బైకు పై ఉన్న యువకులు బోల్తాపడి కిందపడిపోయారు. అదృష్టవశాతం వారిద్దరికి స్వల్ప గాయాలతో భయటపడ్డారు. వారు ముందు రోడ్డు చూసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

bike Viral

జగ్గంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం… -ఇద్దరు మృతి-

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కొత్తూరులో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణా స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు రాజపూడికి చెందిన కోన సత్తిబాబు, రాయవరం మండలం అత్తమూరుకు చెందిన కర్రి రాజకుమర్ రెడ్డి గా గుర్తించారు. ఈ ఘటణ పై కేసు నమోదు చేసి విచారన చేపట్టారని […]

R Telangana

అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే […]

WhatsApp Image 2023-12-26 at 3.52.26 PM Konaseema

మండపేటలో రోడ్డెక్కిన కాంట్రాక్టర్ కర్కర్లు…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మున్సిపాల్ కాంట్రక్టర్ వర్కర్లు సీ.ఐ.టీ.యూ. ఆధ్వర్యంలో సమ్మె నింర్వహించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికల ముందు తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమెండ్ చేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యూ. నాయకురాలు కే. కృష్ణవేణి మాట్లాడుతూ… రెగ్యులర్ వర్కర్లతో సమానంగా కాంట్రక్టర్ వర్కర్లు పనిచేస్తున్నప్పుడు జీతాలలో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారన్నారు. పనికి తగిన వేతనం కనీసం రూ. 26 వేలు ఇవ్వాలని ఆమో అన్నారు. ఈ సమ్మెకు ఎం.ఎల్.ఏ. […]