N-Chandrababu-Naidu Political

జనవరిలో అభ్యర్థులను ఖరారు చేయనున్న టీడీపీ…

2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో పాటు, జనవరి నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు తమకు చాలా సమయం లభిస్తుందని తెలియచేసింది. ప్రజావాణి కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే తిరుపతి, అమరావతిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది.

ganja Crime

ఇది రవాణా చేసేవారికి రఠిన చర్యలు తప్పవు… -ఎస్.ఐ. మోహన్ కుమార్-

అల్లూరి సీతారమరాజు జిల్లా రంపచోడవరం మండలంలో గల పందిరి వీధి గ్రామంలో ఎస్.ఐ. మోహన్ రుమార్ గంజాయి రవాణా పై సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు ఆద్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గంజాయి మత్తులో పడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిని రవాణా చేయడానికి యువత వారితో కలిసి అడ్డ దారులు తోక్కుతున్నారన్నారు. గంజాయి రావాణాలో పట్టుబడిన వారికి కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. […]

jm Viral

సమగ్రశిక్ష ఉద్యోగులు సరికొత్త రీతిలో నిరసన…

కాకినానడ గరంలో సర్వ శిక్ష కాంట్రాక్ట్ లు తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని సరికొత్తలో రీతిలో నిరసన తెలిపారు. కాకినాడ ధర్నాచౌక్ దగ్గర బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేతనాలు చెల్లించాలని, హెచ్.ఆర్. పాలసీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న భకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఎన్నికలకు ముందు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీను సీ.ఎం. జగన్ వెంటనే వాటిని అమలుచేయాలని అన్నారు.

అమెరికాలో తెలుగు కుటుంబం దుర్మరణం…

అయెరికా లో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వర రావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, […]

jn Kakinada

పించను పెంపు ఇక్కడి నుంచే ప్రారంభం… -ద్వారంపూడి-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ. 3 వేలు పెంపు కార్యక్రమం తో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆయన కమిషనర్ నాగ నరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రాన్ని, స్కేటింగ్ రింక్ ను సందర్శించారు. […]

vanga Kakinada

50 లక్షల రూపాయల నిధులతో సచివాలయ నిర్మాణం…

కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెచ్చేసి భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ… 45వ డివిజన్ కొండయ్యపాలెంలో కమ్యూనిటీ హాల్, సచివాలయ భవన నిర్మాణం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వై.సీ.పీ. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అభివృద్ధిలోను, సంక్షేమంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం […]

WhatsApp Image 2023-12-27 at 4.41.20 PM Exclusive

వై.ఎస్.ఆర్.సీ.పీ. ఇంచార్జ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసన…

అంగన్ వాడీలు తమ న్యాయమయిన సమస్యలను నెరవేర్చమని గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల బృందంతో చర్చలు విఫలం అయ్యాయన్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు సార్లు చర్చలు జరిపారు కానీ మా డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించడంతో రాష్ట్రంలో అధికార వై.సి.పి.కి. చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఇంటివద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెద్దాపురం నియోజవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ […]

kakinada Kakinada

కాకినాడ జిల్లాలో ఎస్.ఐ. లు బదిలీ… -బదిలీ అయిన ప్రదేశాలివే-

కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ. రవీంద్రబాబు కాకినాడ వన్ టౌన్ ఎస్సైగా నియమించినట్లు తెలిపారు. అక్కడ పని చేస్తున్న శోభన్ బాబును పెదపూడి బదిలీ చేశారు. పెదపూడిలో పని చేస్తున్న రామారావు కరప బదిలీ అయ్యారు. కరప ఎస్సైగా ఉన్న ఎన్.రా మకృష్ణను గండేపల్లిలో నియమించారు. అక్కడ పని చేస్తున్న వై.గణేష్ కుమార్ ను […]

OIP (15) Viral

కాకినాడలో పర్యటించనున్న జనసేన అధినేత….

  కాకినాడ లో ముడు రోజులు డిసెంబర్ 28,29,30 తేదీ లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రికి కాకినాడ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకుగాను ఆ పార్టీ వర్గాలు అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియచేసారు. ఆయన ఈ రోజు రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్ లో బస చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Image 2023-12-27 at 12.13.59 PM Viral

దవులూరి ఇంటి దగ్గర అంగన్ వాడీల నిరసన…

రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీ పార్టీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ఇంటి వద్ద సీ.ఐ.టీ.యూ. జిందాబాద్ అని అంగన్‌వాడీ వర్కర్లు నిరసన వ్యక్తంచేసారు. సమస్యలను చేప్పడానికి వచ్చిన తమను వెనక్కి పంపడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసారు.