corona Viral

వచ్చే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి… -మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి-

2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ ఆధేశించారు. కొత్త సబ్ వేరియంట్ జే.ఎన్..1 వల్ల వచ్చే కేసులను గుర్తించే దృష్ట్యా కరోనావైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కొత్త సంవత్సరాన్ని […]

WhatsApp Image 2023-12-29 at 9.08.58 AM Exclusive

శ్రీనివాస్ గౌడ్ తిరుపతికి ప్రయాణం … ఇందుకే…!!!

  2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అఖండ మెజార్టీ సాధించాలని కోరుకుంటూ స్థానిక 19 వార్డుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా పయనం అయ్యారు. ఈ పాదయాత్రను వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ […]

gudumba making youtube grab Viral

సారాయి కేసులో ముద్దాయికి రూ.25 వేలు జరిమానా…

సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన నాటు సారాయి వ్యాపారి నురుకుర్తి వెంకటలక్ష్మి అనేకమార్లు సారాయితో పట్టుబడగా, ఆమెను ఈ ఏడాది జూన్ 6వ తేదీన సామర్లకోట మండల తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయగా, ఆమె తన వ్యాపారం మానకుండా సెప్టెంబర్ 5న […]

1243299-ankan Exclusive

సామర్లకోటలో పోస్టు కార్డులతో అంగన్వాడీలు ధర్నా…

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ అంగన్వాడీలు చేస్తున్న 17వ రోజు నమ్మెలో భాగంగా సామర్లకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్బన్, రూరల్ సెక్టార్ల పరిధిలో అంగన్వాడీలు పోస్టల్ కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ నాయకురాలు టి. నాగమణి అధ్వర్యంలో నిరసన కొనసాగించారు. తొలుత సీ.ఐ.టి.యు. కార్యాలయం నుండి పోస్టు కార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేస్తూ సామర్లకోట పెద్ద పోస్టాపీస్ వద్ద 350 మంది అంగన్వాడీలు తరలి వెళ్ళి ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను పోస్టు […]

th Exclusive

తమిళ నటుడు విజయకాంత్ కు ప్రధాని మోదీ నివాళి…

తమిళ సినీనటుడు, డీ.ఎం.డీ.కే. పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ (71) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన తర్వాత న్యుమోనియా కోసం అడ్మిట్ అయిన తరువాత వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స పొందుతూ ఆయన డిసెంబర్ 28, 2023 ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహానిక ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తిరు విజయకాంత్ జీ మరణించడం చాలా బాధాకరమని […]

Nara-Lokesh_TDP Viral

మంగళగిరి నుంచి వెనక్కి వెళ్లే ప్రశక్తేలేదు… -లోకేష్-

టీ.డీ.పీ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ మంగళగిరిపై పడింది. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. జరిగిన టీ.డీ.పీ. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో టీడీపీ మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా నేను ఎప్పుడూ మంగళగిరిని విడిచిపెట్టలేదని అన్నారు. మంగళగిరి ప్రజలతో తాను పూర్తిగా మమేకమయ్యానని తన సొంత నిధులతో నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు అమలు చేశానని లోకేష్ చెప్పారు.

887910-amit-shah-new Exclusive

ఇబ్రహీంపట్నంలో సమావేశానికి హాజరయిన అమిత్ షా…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమీక్షించడానికి ఇతర చర్చలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీ.జే.పీ. యూనిట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిల్లోని బీ.జే.పీ. రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఔత్సాహిక కార్యక్రమం వికాసిత్ భారత్, రామమందిర శంకుస్థాపనతో సహా […]

WhatsApp Image 2023-12-28 at 6.20.47 PM Exclusive

2వ రోజుకు చేరుకున్న మున్సిపల్ వర్కర్స్ నిరసన…

ఆంద్ర ప్రదేశ్ మున్సిపాల్ కార్మికులు తమ డిమెండ్ లను నెరవేర్చాలని ముమ్మిడివరం నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఎంప్లాయిస్ పెడరేషర్ ఆద్వర్యంలో చేస్తున్న నిరసన 2వ రోజుకు చేరుకుంది. ఎన్నికలకు ముందు వై.ఎస్. జగన్ మహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచిపోవడం చాలా ధారునమని కార్మీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా కార్మికులందరూ కళ్లకు గంతలు కలట్టుకుని నిరసన తెలిపారు.

swami-vivekananda-hd-wallpaper Exclusive

అనపర్తిలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమం…

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జీ.బీ.ఆర్. డిగ్రీ కాళశాలలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఎం.ఎల్.ఏ. సత్తి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆ మండల పరిదిలో గల 23 విద్యాసంస్థలలో పోటీలను నిర్యహించారు. ఈ పోటీలలో విజయం సాదించిన దాదాపు 69 మంది విద్యార్ధులకు, 23 మంది ఉపాధ్యాయులకు జ్ఞాపిక, స్వామీజీ సాహిత్యం, ప్రశంసా పత్రాలను అందచేసారు. ఈ […]