WhatsApp Image 2023-12-29 at 4.16.53 PM Kakinada

షోకాజ్ నోటీసులు ధగ్నం చేసిన సమగ్రశిక్షా ఉద్యోగులు…

తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ.పీ. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను కాకినాడలో ధర్నాచౌక్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద ధగ్నంచేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు యు.టి.ఎ.ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, సామర్లకోట యూ.టీ.ఎఫ్. అధ్యక్షురాలు ఎం.బి.ఎం. […]

maxresdefault Political

పార్టీ మారనున్న పిఠాపురం ఎమ్మెల్యే…!!

మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు అందరూ ఎమ్మెల్యేలు హాజరుకాగ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాకపోవడం విశేషంగా మారింది. అదీకాక మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

th (1) Political

కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలల్లో రేవంత్ రెడ్డి…

మహా రాష్ట్రలో నాగ్ పూర్ లో కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వెడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని, భారత న్యాయ యాత్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఎర్రకోటపై పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 56 అంగుళాల […]

y-s-jaganmohan-reddy-5 Political

వచ్చే ఏడాదిలో ఈ 3 పథకాలు అమలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక, చేయూత, ఆసరా పథకాల కింద ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.జరిగిన సమావేశంలో మూడు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జనవరి-1-2024 న 66 లక్షల మంది లబ్ధిదారులకు రూ. […]

WhatsApp Image 2023-12-29 at 3.45.16 PM Political

జనసేన బ్యానర్లు తొలగిస్తున్నారు…!!!

కాకినాడ రూరల్‌ పరిధిలో జనసేన పార్టీ బ్యానర్ల తొలగింపు వాగ్వివాదానికి దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో బ్యానర్లు తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ పీఏసీ మెంబర్‌ పంతం నానాజీ తదితర నాయకులు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు.

WhatsApp Image 2023-12-29 at 1.56.37 PM Political

కాకినాడలో సంత చెరువు దగ్గర ఉద్రిక్తత ….

కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సంత చెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ డిఎస్పి లు మురళి కృష్ణారెడ్డి, అప్పరావులు తమ సిబ్బందితో ఘటన […]

WhatsApp Image 2023-12-29 at 1.45.11 PM Political

ఏపీలో కోలుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ…

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలు ఎగురవేశారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్ళం రాజు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, ఏ.ఐ.సీ.సీ. మెంబర్ మల్లిపూడి రామచంద్రమూర్తి, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తయ్యిందని దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా […]

Screenshot_20231229_113013 Political

కేంధ్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు….. – పురంధేశ్వరి –

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజలకోసం ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు.కేంధ్రం ప్రవేశపెట్టిన పథకాలు ను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నడని ఎద్దేవ చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి […]

IMG-20231229-WA0014 Political

కాకినాడలో బీజేపీ కార్యాలయం ప్రారంభం…

కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ […]

dj Exclusive

మహారాష్ట్రలో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు…

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా ఎక్కువ కేసులు నమోదయ్యయని ఆయన అన్నారు. అదనంగా, నాసిక్ నుండి ఒక మరణం నమోదయ్యిందని అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన పి.టి.ఐ.కి. చెప్పారు. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్ర నుండి 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ […]