05-dwarampudi-chandrasekhar-reddy-600 Exclusive

ఎగ్జిబిషన్ ఓపెనింగ్ లో కాకినాడ ఎమ్మెల్యే…

కాకినాడ సిటీ లో మెక్లారిన్ హై స్కూల్ ప్రాంగణంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బని కటింగ్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడలో ఈ ఎగ్జిబిషన్ను నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని కోరారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారన్నారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జ్ సెట్ అందర్నీ ఆకర్షించిందని […]

maxresdefault (1) Exclusive

ప్రధాన మంత్రి చేతులమీదుగా కొత్త విమానాశ్రయ ప్రారంభం…

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకముందు అయోధ్యలో తిరిగి అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించారు. తదరంతరం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కోసం అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు కూడా చేస్తారు. విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్‌షో మార్గంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ప్రధానికి చేతులెత్తి స్వాగతం పలికారు.వీటితో పాటు కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి […]

WhatsApp Image 2023-12-30 at 1.11.50 PM Political

కేంద్ర పథకాలపై రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది…. -పురందేశ్వరి-

కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనింగా వ్యవహరిస్తుందని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని ఇల్లును నిర్మించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ఆమె మాట్లాడుతూ… గడచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అన్నారు. […]

WhatsApp Image 2023-12-30 at 1.06.33 PM Crime

నేర పరశోదనలో పురోగతి … -ఎస్పీ శ్రీధర్‌-

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్‌ మాట్లాడుతూ గతం లో కంటే 6,696 ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యాయని, దిశ యాప్ ద్వారా 148 పిర్యాదుల్లో 16 ఎఫ్ ఐ ఆర్ నమోదు కాగా వాటిలో 131 పరిష్కారం జరిగింది. 86,480 దిశ యాప్ రిజిస్ట్రేషన్ లు ప్రజలచే చేయించడం జరిగిందన్నారు. అలాగే వాట్సాప్ పిర్యాదులు, డయాల్ 100, చాట్ బాట్, స్పందన, జెకేసి నమోదు అయిన […]

WhatsApp Image 2023-12-30 at 9.49.10 AM Viral

అన్నవరంలో ….ఘనంగా ఛండీ హోమం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా చండీ హోమం చేపట్టారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ వనదుర్గ అమ్మవారిని వివిధ రకముల పుష్పములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్తం, మూల మంత్రముల నవగ్రహ అర్చన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. హోమం నిర్వహించిన భక్తులకు, వేద […]

WhatsApp Image 2023-12-30 at 9.50.26 AM Political

వై.సీ.పీ. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది…

విద్యాశాఖలో కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద గత పది ఆరు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మాజీ కేంద్రమంత్రి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యా ఉద్యోగ సంఘాలకు కలిగించే ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ […]

WhatsApp Image 2023-12-30 at 9.36.49 AM Exclusive

నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ వర్కర్లు…

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు గత 17 రోజులనుంచి నిరసన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నారు. తాజాగా పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ వర్కర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు. తమకు కనీస వేతనం రూ. 26 వేలు చెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరష్కారమయ్యేవరకు వెలకడుగు వేయ్యమని అంగన్వాడీ వర్కర్స్ […]

aad Exclusive

అమలపురంలో ఆడుదం ఆంద్రా పోటీలు…

అమలపురంలో కామనగరువు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆ స్థానిక సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామా, వార్డూ, రాష్ట్ర్ స్థాయిలో యువతలో ప్రతిభను, క్రీడా స్పూర్తిని వెలుగు తీయాలనే సంకల్పంతో ఈ పోటీలను ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ముందుకు నడవాలన్నారు. ఈ […]

grama-ward-logo Exclusive

సచివాలయల ఉద్యోగులకు ఆ భాద్యతలు… -ఏ.పీ. ప్రభుత్వ-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ సిబందికి ప్రభుత్వం కీలక భాత్యలను అప్పగించింది. అంగన్వాడీలు సమ్మె చేస్నున్న కారణంగా ఆ భాత్యతలను తాత్కాలికంగా చూసుకోవాలని వారిని ఆదేశించింది. గర్బినీలకు, పిల్లలకు పోషకాహారం అందిచాలని ఆదేశించింది. సిటీల్లో మున్సిపాల్ ఉద్యోగులు దర్నా చేయడంతో ఆ పనులను ఇతర కూలీలతో చేయించాలని వార్డు కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

WhatsApp Image 2023-12-29 at 4.16.03 PM Political

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి… -శోభిత్ గుప్తా-

మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల ఆర్థిక సంచాలకులు శోభిత్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 20 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబ డిందన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం […]