Picsart_23-03-08_12-34-45-914 Viral

ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా సందీప్…

ఆలమూరు మండలం కలువచర్ల గ్రామానికి చెందిన తాతపూడి సందీప్ కుమార్ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. పదవ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన సందీప్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలిటెక్నికల్, పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాని తరువాత న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

pawan-kalyan-zofo Exclusive

కార్యకర్తల ఫ్యామిలీకి ఆర్ధిక సాయం… -పవన్ కల్యాణ్-

టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత కొనిదల పవన్ కల్యాణ్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. ప్రతీ భాదిత కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున 11 కుటుంబాలకు రూ. 55  లక్షలు రూపాయిలు ఆర్థిక సహాయాన్ని అందిచి నేనున్నానని వారికి భరోష ఇచ్చారు. పవన్ సహాయనికి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… […]

5ebe581a3000001a1b1560b2 Exclusive

ములుగు జిల్లా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం… -మంత్రి సీతక్క-

ములుగు మండలంలోని బండారు పల్లి గ్రామం గిరిజన భవన్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా అందరు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం లో గ్రామీణ స్థాయి […]

ఘనంగా సంక్రాంతి సంభరాలు…

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంభరాల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

jj Viral

జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో జగన్ కీలక వ్యాక్యలు…

భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు. విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు […]

fafc0641d1689f80b9f2a4fc6f11dad2 Viral

వరద భాదితులకు తలపతి విజయ్ ఆర్ధకసాయం…

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడి , నెల్లై జిల్లాలలో భారీ వర్షాలు కారణంగా చాలా కుటుంబాలు ఆర్ధింకంగా నష్టపోయి రోడ్డున పడ్డాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తమిళ నటుడు తలపతి విజయ్ ముందుకు వచ్చారు. భాదిత కుటుంబాలకు సహాయ సామగ్రిని, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ త్వరలో రంఘ ప్రవేశం చేయనున్నారని ఊహాగానాల మధ్య ఈ తాజా పరిణామం పుకార్లను తీవ్రతరం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత విజయ్ తన పార్టీని […]

maxresdefault (2) Telangana

చౌటుప్పల పట్టణంలో 2 రోజు ప్రజా పాలన కార్యక్రమం…

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం ఆరు సంక్షేమపథకాల అమలుకు రెండవ రోజు శ్రీకారం చుట్టడం జరిగినది అన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనంగా 6 గ్యారెంటీల పథకాలకు […]

MLA-Pilli-Anantha-Lakshmi Political

ఏ.పీ. కి చంద్రబాబే ఎందుకు కావాలి!!! -మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ-

తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని అన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తూ టీ.డీ.పీ. […]

Corona_COLOURBOX43667167 Viral

భారతదేశంలో 743 కోవిడ్-19 కేసులు నమోదు…

భారతదేశంలో ఒక్క రోజులోనే 743 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 225 రోజులలో అత్యధిక పెరుగుదల ఒకే రోజులో నమోదయ్యిందని తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం… ఏడు కొత్త మరణాలు – కేరళ నుండి మూడు, కర్ణాటక నుండి రెండు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుండి ఒక్కొక్కటి – 24 గంటల వ్యవధిలో నివేదించబడ్డాయి. డిసెంబరు 5 […]

revanth%20reddy_edited Telangana

తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు నమోదు…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు హామీల అమలు మేరకు వాటికి సంబందించిన పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హులను గుర్చించి వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యప్తంగా ఏర్పాటుచేసిన ప్రజా పరిపాలన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఏర్పాటుచేసిన ఒక్క రోజులోనే 7.46 లక్షల దరఖాస్తులను లబ్దిధారులనుంచి స్వీకరించామని అధికారిక తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, అభయహస్తం, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ […]