Dayanidhi_Maran Political

వివాదాన్ని రేపిన డీఎంకే ఎంపీ కజగం వ్యాక్యాలు…

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) డీ.ఎం.కే. ఎం.పీ. దయానిధి మారన్ భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన బీ.జే.పీ. ఐటీ వింగ్ సభ్యులను ‘ఉద్యోగాలు లేని బార్బర్స్’ అంటూ పెద్ద వివాదాన్ని రేకెత్తించారు. అంతకుముందు తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి హిందీ మాట్లాడేవారు నిర్మాణ పనులు లేదా రోడ్లు మరియు మరుగుదొడ్లు శుభ్రం చేయడం’ అని మారెన్ యొక్క వీడియో నాలుగేళ్లు వైరల్ అయ్యింది. డీ.ఎం.కే. ఎం.పీ ఉత్తర భారతీయులను […]

WhatsApp Image 2024-01-02 at 10.15.19 AM Exclusive

యోగా పోటీలలో కాకినాడ విద్యార్థుల ప్రతిభ

యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసారి రెండవ ప్రపంచ కప్ యోగా పోటీలలో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంస్య సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 16 న్యూఢిల్లీలో జరిగిన ఈ యోగా పోటీలలో పాల్గొన్న కంబాల భాస్కర వెంకట శివ సాయిరాం అండర్ 16-18 విభాగంలో పోటీపడి సిల్వర్ పథకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్ 9-11 విభాగంలో గంపల లహరి దుర్గ తలపడి కాంస్య పథకాన్ని సాధించింది. ప్రభుత్వ […]

th Political

స్వతంత్రంగా 290 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ…

2024 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 290 స్థానాల్లోను పోటీ చేయాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. జరిగిన అలయన్స్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొత్తుల రూపొందించే బాధ్యత కలిగిన కమిటీ అధికారికంగా తన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించనుంది. ఇందులో భాగంగానే ఖర్గే జనవరి 4న కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి, సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్ర అధ్యక్షులు, సీఎల్పీ […]

bh Exclusive

టిక్కెట్లు నిరాకరించినా తొందరపడొద్దు… -ఎంపీ భరత్-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టిక్కెట్టు నిరాకరించినట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. భరత్‌ సూచించారు. జగ్గంపేట వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీని వీడే అవకాశం ఉందన్న పుకారులపై ఎం.పీ. స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ చరిష్మా వల్లే గత ఎన్నికల్లో లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యామన్నారు. వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. […]

botsa-satyanarayana Viral

అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించకోవాలి… -మంత్రి విజ్ఞప్తి-

అంగన్‌వాడీ సిబ్బంది డిమెండ్ నెరవేర్చాలని చేస్తున్న సమ్మె విరమించుకోవాలని గర్భిణులకు నెలవారీ షెడ్యూల్‌ ప్రకారం సంపూర్ణ పోషణ కిట్‌లను పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గర్భిణులకు కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బొబ్బిలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్‌. అప్పలనాయుడు, ఎంపీ చంద్రశేఖర్‌తో కలిసి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]

OIP (3) Viral

భారతదేశంలో 636 కొత్త కేసులు…

భారతదేశంలో కొత్తగా 636 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. గత 24 గంటల్లో మూడు కొత్త మరణాలు సంబంవించాయని… కేరళ నుండి ఇద్దరు, ఇంకా తమిళనాడు నుండి ఒకరు నమోదయ్యారని తెలిపింది. భారతదేశంలో డిసెంబర్ 28 వరకు COVID-19 సబ్‌వేరియంట్ JN-1 మొత్తం 145 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో 137 కోవిడ్-19 మరణాలు సంభవించాయని ఈ మరణాలలో 70.80 శాతం 60 ఏళ్లు పైబడిన […]

WhatsApp Image 2024-01-01 at 4.23.45 PM Viral

సముద్రజలాల పూర్ణ కుంభానికి శ్రీమహావిష్ణుహారతి…

కాకినాడ సూర్యారావు పేటలో దూసర్లపూడి వారి వీధి శ్రీభోగిగణపతి(స్వయంభు)పీఠంలో 3వ సోమవారం ధనుర్మాసం సందర్భంగా సముద్ర జలాల పూర్ణకుంభానికి విష్ణుసహస్రనామ పారాయణతో ప్రత్యేక పూజలు మహాహారతి శ్రీవారి 7వ అన్నసమారాధన శుభప్రదంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, రవిక ప్రధానం స్వీకరించారు. జనవరి 8వ తేదీన శ్రీవారి 8వ అన్న సమారాధన జరగుతుందని తెలిపారు. 14వ తేదీన భోగి పండుగనాడు గణపతి పీఠం 17వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ అన్నసంతర్పణ జరుగుతుందని […]

WhatsApp Image 2024-01-01 at 4.02.03 PM Exclusive

భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవానికి స్ఫూర్తి…

కాకినాడ నగరం ఇంద్రపాలెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ కోరేగావ్ స్మారక స్థూపం వద్ద మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… పీష్వా బ్రాహ్మణులపై మహార్‌ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్‌ అని అన్నారు. 500 మంది మహా వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారని […]

kiplagat-benjamin-image Viral

ఉగాండా మారథాన్ రన్నర్ హత్య…

కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఉగాండా దేశం తరఫున బెంజమిన్ సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్ బెంజమిన్ కిప్లగత్ గుర్తు తెలియని వ్యక్తులు ధారునంగా హత్య చేశారు. అతని మృత దేహం కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో కార్ లో లభించింది. సమాచారం తెలుకున్న కెన్యా పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లారు. అతన్ని అనుమాన స్పదంగా హత్య చేసారని, అతని ఛాతి పైన, మెడ పైనా కత్తితో పొడిచి చంప్పారని తెలిపారు. దీనిపై […]

WhatsApp Image 2024-01-01 at 10.49.43 AM Exclusive

20 రోజుకు చేరుకున్న అంగన్ వాడీ ల నిరసన….

రాష్ట్రం వ్యాప్తంగా అంగన్ వాడీలు, వర్కర్లు చేపట్టిన నికసన కార్యక్రమం 20 వ కోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా వారు పాటాలు పాడుతూ డిమెండ్ లను వ్యక్తంచేశారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే అంగన్ వాడీలు, వర్కర్లు న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చాలని అన్నారు.