A P OFFICIAL EMBLEM Exclusive

సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్.ఆర్. అమలు చేయాలి…

తూర్పు గోదావరి జిల్లాలో విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జే.ఏ.సీ. ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టి నిరసన 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వారిని ద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని, హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలని అన్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వారికి పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని డిమెండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-01-02 at 8.08.58 PM Exclusive

21వ తేదీకి చేరుకున్న అంగన్వాడీల న్యాయ పోరాటం…

అంగన్వాడీలు, వర్కర్లు చేసట్టిన న్యాయ పోరాట నిరసన 21వ తేదీకి చేరుకుంది. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరంలో అంగన్వాడీలు కొత్త రీతిలో నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సంఘం సీ.ఐ.టీ.యూ. పిలుపుమేరకు వారు సీఎం మనసు మారి మా డిమాండ్లకు నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడి యూనియన్ నాయకురాలు పి వెంకటలక్ష్మి కె సూర్య కళ ఇందిరా మాట్లాడుతూ… అధికారంలోకి రాక ముందు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమయిన […]

maxresdefault (1) Exclusive

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21వ వర్ధంతి కార్యక్రమం…

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21 వ వర్ధంతి కార్యాక్రమాన్ని సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్నికి సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాజ్జీ లతో పాటు కె. సత్తిరాజు, జి. ప్రభాకర వర్మ లు విచ్చేసి ఆయనకు పూల మాలలతో నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాన్జీ మాట్లాడుతూ… విద్యార్థి దశనుంచే కష్టజీవుల ఉద్యమం లో మమేకం […]

tdp-flag-22-1503346947 Political

టిటీ.డీ.పీ. లో చేరిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబి…

రామవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబ్జి టీ.డీ.పీ. పార్టీలోకి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో చేరారు. బాబ్జికి జ్యోతుల పార్టీ కండువాను వేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్బంగా బాబ్జి మాట్లాడుతూ… వై.సీ.పీ. అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లుగా రామవరం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యాక్రమాలు చేయలేదని గతంలో టీ.డీ.పీ. హయంలో చేసిన అభివృద్ధి కోసం చెప్పారు. రామవరం గ్రామం మళ్లీ అభివృద్ధి చెందాలంటే జ్యోతుల నేహ్రు లాంటి వాల్లే అధికారంలోకి రావాలని అన్నారు.

OIF Exclusive

అయోధ్య రామ రామ్ లల్లా విగ్రహా ఎంపిక… -కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్‌-

అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ మందిరంలో శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ జనవరి నెలాఖరులో ఏర్పాటు చేయనున్న రామ్ లల్లా విగ్రహం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసారు. జనవరి 22న జరిగే ప్రాణ్-ప్రతిష్ఠ అనే పవిత్రోత్సవానికి ముందు రాముడి బిడ్డ రూపాన్ని వర్ణించే రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు.దినికి సంబందించి ముగ్గురు శిల్పుల నుంచి డిజైన్ లను ఎంపిక చేసి ట్రస్ట్ పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. రామాలయ గర్భగుడి లోపల ప్రతిష్ఠించడానికి 51 […]

OIP (4) Political

కాంగ్రెస్‌లో చేరబోతున్న వై.ఎస్. షర్మిల…

తెలంగాణ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. పార్టీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్‌.ఎస్.) ఆధికారానికి తెరపడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇలా ఉండగా ఆమె పార్టీ నేతలందరితో సమావేశానికి పిలుపునిచ్చారని తెలిపింది. ఇందులో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం […]

g Exclusive

సెక్యూరిటీ గార్డ్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి.. -ఏ.ఐ.టీ.యూ.సి.-

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏ.పీ. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్, వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం కాకినాడ కమిటీ సమావేశన్ని యూనియన్ అధ్యక్షులు కే. వి. రామయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు కె. మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చాశారు. ఈ సందర్బంగా వారుమాట్లాడుతూ… 20 […]

maxresdefault Political

రాష్ట్రంలో డ్రగ్స్, గంజా ఎక్కువవుతున్నాయి… -వంగలపూడి అనిత-

రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజా ఎక్కవ కావడంతో అరాచకాలు ఎక్కువవుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇటీవల ఒక మైనర్ దళిత బాలిక (17) ను గ్యాంగ్ రేప్ చేసారన్నారు. రాజమండ్రిలో గతంలో ఇదే మాదిరిగా ఒక దళిత యువతి అత్యాచారానికి గురైందని అన్నారు. మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారన్నారు. ఇందుకు కారణమయి వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదని వాపోయారు. దీనికి కారణం […]

WhatsApp Image 2024-01-02 at 10.21.52 AM Exclusive

కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారని పిసిసి అధ్యక్షులు

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ షర్మిల రాకను తాను హృదయపూర్వకంగా ఆహ్వాని స్తున్నానని తెలిపారు. తమ అధినాయ కులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే లు షర్మిల రాక విషయాన్ని తనకు చెప్పార న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ […]