4810 Viral

గమ్యాన్ని చేరుకున్న ఆదిత్య-ఎల్1…

ISRO ఆదిత్య L1 మిషన్ 110 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఖచ్చితమైన కక్ష్య లోకి చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దాని తరువాత తర్వాత ఆదిత్య-L1 మిషన్ విజయవంతంగా సూర్యుని యొక్క విశాలమైన దృశ్యాన్ని కలిగి ఉండే విశాలమైన ప్రదేశంలో ఒక వాంఛనీయ ప్రదేశంలో ఉంచబడిందని వెళ్లడించారు. భారతదేశం మరో మైలురాయిని సృష్టించిందని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ, ఆదిత్య-L1 దాని గమ్యాన్ని చేరుకుంది చెప్పారు. సూర్యుని రహస్యాలను […]

Sunny_Gavaskar_Sahara Sport

క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు…

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అసాధారణమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో మైదానం పై తమదయిన ఆటలను కొనసాగిస్తున్నారని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ICC-ODI ప్రపంచ కప్ 2023లో విరాట్ యొక్క అద్భుతమైన ప్రదర్శనను గవాస్కర్ ప్రశంసించారు. ఇక్కడ భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించి ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో ఓడిపోయిందని అన్నారు. గత 1.5 ఏళ్లలో కోహ్లీ ఫామ్ అత్యద్భుతంగా ఉందని తెలిపారు. అతను 2023 ప్రపంచకప్‌లో నమ్మశక్యంకాని విధంగా ఆడాగని, 3 […]

WhatsApp Image 2024-01-06 at 4.27.02 PM Trending News

ఓటమి భయం పట్టుకుందా…!!!

ప్రజాస్వామ్యాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారని కాకినాడ సిటీ జనసేన ఇంచార్జి ముత్తా శశిధర్‌ ఆరోపించారు. వైకాపా ఓటమి భయంతో జనసేన సానుభూతిపురుల ఓట్లను తొలగిస్తుందని దుయ్యబట్టారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ఓటు నమోదుపై పరిశీలించుకోవాల్సిందిగా ప్రజలకు శశిధర్‌ సూచించారు.

WhatsApp Image 2024-01-06 at 4.22.12 PM Exclusive

దుర్గంధంగా మారిన నగరాలు, పట్టణాలు…

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె, అంగన్‌వాడీ వర్కర్స్‌ సమ్మె, సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగుల నిరశన, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌, ప్రజా ఉద్యమాలతో అట్టుడికిపోతున్న ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెతో స్వచ్చతే సర్వేక్షన్‌కు చెల్లుచీటీ అవుతోంది. ఫలితంగా దుర్గంధంగా నగరాలు, పట్టణాలు మారుతున్నాయి.

WhatsApp Image 2024-01-06 at 4.15.17 PM Kakinada

సీ.ఎం. పర్యటనతో కాకినాడకు రూ. 2 కోట్లు వృదా… -మాజీ ఎమ్మెల్యే కొండబాబు-

తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలు నిలిపివేశారన్నారు. సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరగడంలేదు. కాకినాడ రింగ్‌ రోడ్‌ నిర్మాణం ప్రస్తావనే లేదు. స్మార్ట్‌ సిటీ నిధులతో తప్పా రాష్ట్ర ప్రభుత్వ నిదులేమి కేటాయించలేదని కొండబాబు విమర్శించారు.

WhatsApp Image 2024-01-06 at 4.05.51 PM Exclusive

రూ. 3000 ఒకేసారి పెంచుతామనలేదు…. -కాకినాడ సిటీ ఎమ్మెల్యే-

నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మనవడి కొండబాబుపై నిప్పులు జరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబుకు కళ్ళు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో […]

WhatsApp Image 2024-01-06 at 3.58.41 PM Viral

అక్కడ తృటిలో తప్పిన భారీ ప్రమాదం…

కాకినాడ రేచర్ల పేటలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అడిషనల్ డిస్టిక్ ఫైర్‌ ఆఫీసర్ సుబ్బారావు తమ సిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో సుమారు మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ఏ డి ఎఫ్ ఓ సుబ్బారావు మాట్లాడుతూ రేచర్లపేట చర్చి ఎదురుగా ఉన్న […]

WhatsApp Image 2024-01-06 at 3.56.28 PM Andhra Pradesh

నాలుగున్నారేళ్లలో పెంచింది ఇంతేనా..!!!

మొదటి ప్రభుత్వంలో ఎయ్యి రూపాయలు పెంచుతున్నట్టు జనవరిలోచెప్పారూ… ఫిబ్రొరిరిలో వేసారు. ఇప్పుడేంది జగన్‌ సారూ… మీరు 2019 ఎన్నకల్లో మూడు వేలు ఇత్తామని చెప్పి ప్రతీ ఏడాదీ 250 చొప్పున నాలుగున్నరేళ్లకి వెయ్యి రూపాయిలు పెంచి ఇచ్చారు. ఏడాదికి మీరు పెంచింది రెండొందెలేబయ్యా… చెంద్రబాబు జనారిలో చెప్పారు ఫిబ్రొరిలో ఎయ్యి రూపాయిలు పెంచి ఒకేసారు వేసారు… ఒక్కనెల్లోనే ఎయ్యి రూపాయలు పెరిగాయిగా… ఇంకేముందీ మీ గొప్పా…!!!

WhatsApp Image 2024-01-06 at 3.42.09 PM Kakinada

దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్‌ బాండ్ల పేరుతో రూ.219 కోట్లు కొట్లు, దొంగబిల్లులతో రూ.108 కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. పెన్షనర్లను సైతం ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇంటింటికి చెత్తపెన్నుతో ప్రజలను దోచేస్తున్నరని విమర్శించారు. కాకినాడలో దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మడఅడవిని ద్వంసం చేసిన కేసులో గత కలెక్టర్‌, కమిషనర్‌ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన […]

OIP (5) Exclusive

భారత్ లో తాజా కోవిడ్-19 కేసులు నమోదు… ఎన్నంటే?

భారతదేశంలో కొత్తగా 573 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని సంక్రమణ యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 4,565 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధి కారణంగా రెండు కొత్త మరణాలు… కర్ణాటకలో, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున 24 గంటల వ్యవధిలో నమోదుకాబడ్డాయని తెలిపింది. డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గిందని అయితే కొత్త వేరియంట్ మరియు శీతల వాతావరణ పరిస్థితుల ఆవిర్భావం వల్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తెలిపింది.