mu Viral

మున్సిపల్ కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన..

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ న్యాయమయిన కోరికలను నెరవేర్చమని సమ్మె నిర్వహించి 5వ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరి, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి జీతం పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు పట్టణ ప్రజల మద్దతు కోరుతూ భారీ ఊరేగింపును నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అగ్రభాగాన ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల […]

OIP (6) Exclusive

18 రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మే…

రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమెండ్ లు పై సమ్మె నిర్వహించి 18 రోజుకి గడచింది. అయిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందనా లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ లో ఎస్.పీ.డీ. కార్యాలయన్ని ముట్టడించారు. దీనితో రాష్ట్రం ప్రభుత్వం వారి సమస్యలను పక్కన పెట్టి వారిని పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం పై వారు తీవ్రంగా ఖండించారు. ఇచ్చే జీతాలు కుటుంభ పోషనకు సరిపోవడంలేదని రాష్ట్ర సీ.ఎం. ఎన్నికల ముందు ఇచ్చిన […]

TDP-Flag-Jenda-Janasena-Flag-Alliance-2024 Exclusive

తునిలో ప్రారంభం కానున్న రా కదలిరా మహ సభ…

కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ సేన రాజేష్, జనసేన నాయకులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా మహీ సభను నిర్వహించారని అన్నారు. ఈ సభకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే […]

img_114289_mukesh_ambani Tamil Nadu

బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న అంబానీ…

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌తో భాగస్వామ్యంతో తన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మార్కెట్లోకి వచ్చే వారం చెన్నైలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు బిలియనీర్ ముఖేష్ అంబానీ తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు యు.ఎస్. ఆధారిత రియల్టీ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. వెంచర్‌లో ముగ్గురికి ఒక్కొక్కరికి 33 […]

WhatsApp Image 2024-01-07 at 1.06.27 PM Viral

ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని రద్ధు చేయాలి…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో ఇటువంటి పధకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా ఆగమ్యగోచరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు వినతిపత్రం […]

municipal-employees-1-1627896766-1657864603 Exclusive

మున్సిపల్ కార్మికుల ఒంటి కాళ్లతో నిరసన…

కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మొదట ఒంటె కాళ్లతో నిరసన చేస్తూ… సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. తమకు జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని మరియు పీ.ఎఫ్. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేసారు. అనంతరం ప్రదర్శనగా మున్సిపల్ […]

1090763-anganiwadi Kakinada

రిలే నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్ వాడీలు…

తమ న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలను కాకినాడ కలక్టరేట్ ఎదుట సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్ది, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. కలక్టరేట్ వద్ద దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఎండలోనే ఫుట్ పాత్ పై దీక్షలను కొనసాగించారు. అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీలపై జీ.వో. నెంబర్-2 ఎస్మా ప్రయోగించడం […]

uphc-full-form Exclusive

దుమ్ములపేటలో కొత్త యూ.పీ.హెచ్. ప్రారంభం…

దుమ్ములపేట లో యుపీహెచ్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, తదితరులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దుమ్ములపేట లో వైఎస్సార్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (యుపీహెచ్సీ) ని 1.89 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించారని అన్నారు. తారకరామా నగర్, దుమ్ములపేట వాసులకు వైద్య […]

ప్రజలే చెబుతారు అభివృద్ది కోసం…

కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్‌ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్‌ పెంచడం ఇష్టంలేదని అపహాస్యం చేశారు. అందుకే చర్చకు రాదలచుకోలేదని వెల్లడించారు. నీలాంటి అజ్ఞానులతో మాట్లాడనని ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడలోని 43 డివిజన్‌ ప్రజలు అభివృద్దికోసం వివరిస్తారని వెల్లడించారు.

AA1mxOnj TECH

స్నాప్‌డ్రాగన్ 695తో మోటో G34 5G ప్రారంభం… దీని ప్రైస్ ఎంతంటే…?

మోటోరోల తన తాజా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Moto G34 5Gని భారతదేశంలో జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపింది. మోటోరోల సంస్థ ఈ మొబైల్ ను రూ. 12,000 లోపు ధరతో, అనేక ఇతర ప్రీమియం ఫీచర్లతో పాటు 5G పనితీరును కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో కలిగిన హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో […]