nirmala-1 Exclusive

మధ్యతరగతి వారికి పన్ను ఉపశమనం…

2024 లోక్‌సభ ఎన్నికలు దృష్య కొన్ని నెలల ముందు భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించబోతున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే పన్ను చెల్లింపుదారులు బడ్జెట్ నుండి కొంత ఉపశమనం పొందే అవకాశముంది.ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను రాయితీని పెంచే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఇస్తూ చర్చలకు దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తుల […]

in Sport

క్రికేటర్ ఇషాన్ కిషన్ గైర్హాజర్ పై నెటిజన్ ఆగ్రహం…

అఫ్ఘానిస్థాన్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు BCCI ఎట్టకేలకు జట్టును ప్రకటించింది. ఆట యొక్క పొటి ఫార్మాట్ కోసం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు భారత జట్టులో తిరిగి రావడంతో అభిమానులు చాలా థ్రిల్ అయ్యారు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గైర్హాజరు కావడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎంపిక కోసం అందుబాటులో ఉన్నప్పటికీ BCCI కిషన్‌ను తొలగించిందని మరియు వారు KL రాహుల్, […]

OIP (7) Viral

భారతదేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదు…

భారతదేశంలో గత 24 గంటల్లో 605 తాజా COVID-19 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 4,002కి పెరిగాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.5 కోట్లకు పైగా (4,50,18,792) ఉందని తెలిపింది. నాలుగు కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,33,396గా నమోదైందని వెళ్లడిందించి. కేరళ నుండి ఇద్దరు మరియు కర్నాటక, త్రిపురలలో ఒక్కొక్కటి గత 24 గంటల్లో నివేదించబడిందని తెలిపారు. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య […]

1200px-Aerial_view_of_NICE_Road_toll_booth Exclusive

రూ. 688 కోట్లతో అక్కడ హైవే ఆధునీకరణ…???

బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 […]

751031-rayudu-pti Viral

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాక్యలు…

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) నుండి రాజకీయ రంగంలోకి చేరిన 10 రోజులకే నిష్క్రమించారు. రాయుడు మాట్లాడుతూ… క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను వెళ్లడించారు. ప్రత్యేకించి దుబాయ్‌లోరాబోయే సీజన్ ఇండియన్ లీగ్ T20 (ILT20) కారణం వలన రాజకీయ అనుబంధాల నుండి తప్పుకుంటున్నానని పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన క్రికెటర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాయుడు పోస్ట్ ప్రకారం, లీగ్ నియమాలు క్రియాశీల రాజకీయ నాయకులు ఆటగాళ్లుగా పాల్గొనడాన్ని […]

WhatsApp Image 2024-01-08 at 9.38.17 AM Viral

శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రభంజనం

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎస్.ఐ. అభ్యర్థులు ఎంపికతో అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో శ్యామ్‌ ఇంస్టీట్యూట్ దంపతుల అంకితభావాన్ని, వారి త్యాగాన్ని కాకినాడ రూరల్ ఎం.పీ. వంగా గీత ప్రశంసించారు.

WhatsApp Image 2024-01-07 at 5.36.05 PM Viral

చైతన్య బస్సు యాత్ర ప్రారంభం…

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 7.02.27 PM Viral

సామర్లకోట మండలంలో గడ్డివామి దగ్ధం….

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

WhatsApp Image 2024-01-07 at 5.39.39 PM Exclusive

కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎస్మా ప్రతుల దగ్నం…

సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి అధ్యక్షతన ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానించారు. చట్టబద్ధంగా పోరాడే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి జగన్ ప్రభుత్వం తన భయాన్ని బయట పెట్టుకుందని కేంద్ర కార్మిక సంఘాలు ఎస్మా ప్రతులను అంగన్వాడీ దీక్షా శిబిరంవద్ద ధగ్నం చేశారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ […]