WhatsApp Image 2024-01-09 at 10.12.27 AM Viral

ఐదు దశాబ్దాలుగా మానవతా సేవలు…

గత ఏభై సంవత్సరాలుగా మానవతా స్వచ్చంద సేవాసమితి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సామాజిక సేవారంగాలలో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ . బాలయోగి అన్నారు.

WhatsApp Image 2024-01-09 at 10.09.19 AM Exclusive

వై నాట్‌ 175 ఛాలెంజ్‌ ఫెయిల్‌…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు ఓటములు ఆయా పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలను బట్టి ప్రభావం అవుతుంటాయి. అయితే అధికార వైఎస్‌ఆర్‌సీ పార్టీ ఇటీవల అనుసరించిన విధానాలు కొంత మేరకు ఓటమి భయంతో చేపట్టినట్టుగా స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అనుసరించిన విధానం సరైనది అయితే అభ్యర్థులు ఎవరైనా గెలిచితీరుతారు, అటువంటప్పుడు పాత అభ్యర్థులను మార్చాల్సిన పనిలేదు. కాగా ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్‌ నాయకులకు స్థాన భ్రంశం కల్పించడం వెనుక ఓటమి భయం […]

WhatsApp Image 2024-01-08 at 9.30.51 PM Viral

తెలుగుదేశం పిలుస్తోంది… కదలి రా…

రా… కదలిరా… తెలుగుదేశం పిలుస్తోంది అనే నినాదంతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగు సినీనట చక్రవర్తి ఎన్‌.టి.ఆర్‌. పిలుపుతో జనవరి 10న కాకినాడ జిల్లా తునిలో జరపతలపెట్టిన టీడీపీ – జనసేన సంయుక్త కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.

WhatsApp Image 2024-01-08 at 9.07.41 PM Exclusive

కాజులూరులో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు…

సావిత్రీబాయి పూలే 193వ జయంతి ఉత్సవాన్ని కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూలు గ్రౌండ్లో కాజులూరు మండల యూ.టీ.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా యూ.టీ.ఎఫ్. సభ్యులు, ఉపాద్యాయులు పెద్ద ఎత్తున హాజరై తమ ఐక్యతను కనబరిచారు. ఈ జయంతి వేడుకలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వీ. రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం, పూర్వపు కార్యదర్శి వర్మ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, తదితర ప్రముఖులు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఐ.వీ. రావు […]

WhatsApp Image 2024-01-08 at 8.54.13 PM Exclusive

కాకినాడ గణపతిపీఠంలో ఘనంగా గోపూజ…

సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యఅగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగిగణపతిపీఠం పేర్కొంది. ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారివీధిలోని భోగిగణపతిపీఠం లో శ్రీవారి 8వ అన్నసమారాధన జరిగింది. అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు ముమ్మారు ప్రదిక్షణ లతో ఆగమ శాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… తిరుమల […]

WhatsApp Image 2024-01-08 at 5.10.22 PM Exclusive

ఢిల్లీ రైతు ఉద్యమ స్పూర్తితో…. ముందుకు నడుద్దం…!!!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. దేనికి తలవంచని మోడీని మెడలు వంచిన ఘనత ఢిల్లీ రైతు ఉద్యమానికి దక్కుతుందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 450 రైతు సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిందన్నారు. 13 నెలలుగా నిర్విరామంగా నిద్రాహారాలు మాని రైతులు చేసిన పోరాటానికి మోడీ తలవంచక […]

947e8202-b1ab-4c3c-a107-d2550718878b Viral

రాజమండ్రిలో కదం తొక్కిన రైతాంగం…

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభను రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించారు. ఈ మహాసభను రైతులు మున్సిపల్ స్టేడియం నుండి శ్యామల సెంటర్ మీదుగా వెళ్లి డీలక్స్ సెంటర్, విజయ థియేటర్ రోడ్డు, గోదావరి గట్టు మీదుగా రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది రైతులు విచ్చేసి కదం తొక్కారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి […]

AA1mCwnP TECH

Vivo Y28 5G ధరను వెళ్లడించిన Vivo సంస్థ…. ధర ఎంతంటే…

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo భారతదేశంలో Vivo Y28 5Gని ఇటీవల విడుదల చేసింది. బ్రాండ్ ప్రకారం, ఇది Y సిరీస్‌లో అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ లైనప్. ఇది రూ. 20,000 కంటే తక్కువ ధర కేటగిరీలో ఉంది మరియు డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ మరియు 90Hz డిస్‌ప్లేతో షిప్పింగ్ చేయబడనుందని వెళ్లడించింది. Vivo Y28 5G వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి..4GB + 128GB – రూ. 13,9996GB + […]

WhatsApp Image 2024-01-08 at 5.07.23 PM Exclusive

ప్రత్తిపాడులో న్యాయవాదులు నిరసన…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లాండ్ టైటిలింగ్ ఆక్ట్ 17/2023 వలన ప్రజలకు న్యాయవాదులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ప్రత్తిపాడు న్యాయవాదులు అన్నవరం గ్రామంలో నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు తొలత పావాంచ నుంచి బయలు దేరి చిన రావి చెట్టు సెంటర్ వరకు నడుస్తూ నినాదాలు చేసారు. ఈ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలంటూ వారి యొక్క భావాలను వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు […]

WhatsApp Image 2024-01-08 at 4.55.39 PM Exclusive

ఐదు దశాబ్దాల మానవతా సేవలు ప్రశంస నీయం… -జస్టిస్ ఎన్. బాలయోగి-

అమలాపురంలో హైస్కూల్ ఆవరణలో జరిగిన మానవతా స్వచ్చంద సేవాసమితి 49 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జస్టిస్ ఎన్. బాలయోగి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… గత ఏభై సంవత్సరాలుగా మానవతా స్వచ్చంద సేవాసమితి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక ,సామాజిక సేవారంగాలలో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజి న్యాయ మూర్తి ఎన్. బాలయోగి అన్నారు . మానవతా సంస్థ […]