190723usamn-khawaja-sr1 Sport

స్టీవ్ స్మిత్ పై ఆస్ట్రేలియా ఓపెనర్ వ్యాక్యలు…

టెస్టు జట్టులో డేవిడ్ వార్నర్ పాత్రను స్టీవ్ స్మిత్ సమర్థంగా చేపట్టడంపై స్టార్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో అంతర్భాగంగా ఉన్న ఖవాజా టెస్ట్ జట్టులో స్మిత్ స్థిరపడిన పాత్రకు అంతరాయం కలిగించకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు. చాలా మంది టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఓపెనింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ… స్మిత్‌ను అతని సంప్రదాయ నం. 4 స్థానం నుంచి తరలించడం తెలివితక్కువ పనని […]

WhatsApp Image 2024-01-09 at 7.26.04 PM Exclusive

ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం…

జగ్గంపేట మండలం లో ఎ.డి.ఏ. డివిజన్ పరిధిలో వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆవగాహన కార్యాక్రమానికి రీజనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డరేటర్ అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రకృతి వ్యవసయం ఎలా చేయాలో ఈ సదస్సులో వారికి వివరించారు. స్థానిక గ్రామ సంఘం పరిధిలో ఉన్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పూర్తి స్తాయిలో చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని వాటికి సంబందించిన ప్రణాళికలు […]

WhatsApp Image 2024-01-09 at 3.18.22 PM Viral

పర్మినెంట్ చేయండి లేదా వేతనాలు పెంచండి… -తాటిపాక మధు-

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం వెంటనే విరమించే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు తాడేపల్లి ప్యాలెస్ కి వస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి మోకాళ్ళతో నడుస్తూ కమిషనర్ చాంబర్ వరకు నిరసన […]

WhatsApp Image 2024-01-09 at 4.30.31 PM Exclusive

భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని…!!! -కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు కావలసిన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో జే.సీ. అధ్యక్షతన జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ రెండోవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జే.సీ. మాట్లాడుతూ… ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా కమిషనర్ సమాచార పౌర సంబంధాలు విజయవాడ నుండి ఇప్పటి వరకు […]

WhatsApp Image 2024-01-09 at 4.28.24 PM Exclusive

పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలి…. -తోకల ప్రసాద్-

ఏ.పీ. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టిడిలో ముఖ్య అతిథులుగా కిర్ల కృష్ణారావు, ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ… పనివేళలు సక్రమంగా అమలు చేయాలని, పండగ జాతీయ సెలవులు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. వారితో వెట్టి చాకిరి […]

WhatsApp Image 2024-01-09 at 5.21.02 PM Viral

ఉపాధ్యాయుల పీ.ఎఫ్., ఏ.పీ.జీ.ఎల్.ఐ. సొమ్ము ఇవ్వండి…

కేవలం ఉపాధ్యాయులు దాచుకున్న PF, APGLI, సంబంధిత సొమ్ము ఇవ్వమని విజయవాడ అడగడానికి వెళ్లినవారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. D. A లు ఇస్తామన్నవి ఇవ్వండి అని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెళ్లిబుచ్చారు.

AA1mFBHY Sport

క్రికేట్ ప్లేయర్ షమీకు అర్జున అవార్డు…

ఢిల్లీలో ప్రెసిడెంట్ ముర్ము జాతీయ క్రీడా గౌరవాలను ప్రదానం చేయడంతో మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డును అందించారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించిన తర్వాత షమీ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫార్సు చేసింది. షమీ కేవలం 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌ లో అత్యుత్తమ బౌలర్‌గా ప్రపంచ కప్ 2023ని ముగించాడు.

WhatsApp Image 2024-01-09 at 10.20.21 AM Trending News

అన్ని వర్గాలకు జనసేన అండ…

రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు జనసేన అండగా ఉంటుందని కాకినాడ జనసేన ఇంఛార్జి ముత్తా శశిధర్‌ అన్నారు. కాకినాడలోని పలు వార్డుల్లో నాయిబ్రాహ్మిణ కుటుంభాలతో ఆయన సంభాషించి వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారధ్యంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి జనసేన పనిచేస్తుందన్నారు.

WhatsApp Image 2024-01-09 at 10.17.01 AM Exclusive

అర్జీదారులు అధికమవుతున్నారు…

ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌ (జగనన్నకు చెబుదాం) కార్యక్రమానికి అర్జీదారులు క్రమంగా పెరుగుతున్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానప్పుడే కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తుంటారన్న విషయం తెలిసిందే. జగనన్నకు చెబుదాం సమస్యలు పరిష్కారం కావటం లేదనేందుకు ఇదొక నిదర్శనమని అర్జీదారులు చెబుతున్నారు.

WhatsApp Image 2024-01-09 at 10.15.02 AM Exclusive

స్పెషల్‌ స్టేటస్‌ ఎందుకు సాదించలేకపోయారు..?

తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు స్పెషల్‌ స్టేటస్‌ను సాదించలేకపోయారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జేడీ శీలం ప్రశ్నించారు.