WhatsApp Image 2024-01-10 at 7.08.41 PM Viral

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్రలో ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశివ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రోడ్డు పైన నిలిపి ఉన్న ఒక వాహనాన్ని అటువైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దానితో ఆ కారు గాల్లో పల్టీలుకొట్టుకుంటూ ఎగిరిపడింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చేందాడు. సమాచామందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాదితుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతు చేందిన వాడు లాతూర్ జిల్లా […]

jl Viral

16వ అంతస్తు నుంచి దూకి కుటుంబం ఆత్మహత్య…

ఢిల్లీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక తల్లి తన బిడ్డతో కలిసి తను నివాసముటున్న అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానిక బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఆ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఆమె కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో భాదపడుతూ… మనస్థాపానికి గురయ్యి 16 వ […]

hero-bg Viral

భారతదేశంలో మరో కొత్త కోవిడ్ కేసులు నమోదు…

భారతదేశంలో గత 24 గంటల్లో 605 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫెక్షన్ యొక్క క్రియాశీల కేసులు సంఖ్య 3,643 కు తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం… దేశంలో గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయని వీటిలో కర్ణాటక మరియు కేరళ నుండి ఇద్దరు చొప్పున మరణించారని వెళ్లడించింది. మంగళవారం కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు అస్సాం నుండి మొత్తం ఆరు మరణాలు నమోదయ్యాయి.

WhatsApp Image 2024-01-10 at 2.08.53 PM Travel

ప్రభుత్వం పంతాలు మాని సమ్మె విరామించాలి…

మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ముఖ్యమంత్రి పంతం విడనాడీ సమ్మెను పరిష్కరించాలని AITUC రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయం సమీపంలో మునిసిపల్ ఆర్జేడి కార్యాలయాన్ని వందలాదిమంది కార్మికులు ముట్టడించారు. అంతకుముందు స్థానిక రెల్లిపేట నుండి ప్రారంభమైన ప్రదర్శన సెల్టన్ సెంటర్ ఆర్టిసి బస్టాండ్ మీదుగా ఆర్జేడి కార్యాలయంకు చేరుకొoది.ఈ సందర్బంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ… సమ్మెను వెంటనే పరిష్కారం చేయకపోతే […]

OIF (1) TECH

భారత్ లో ప్రారంభమయిన ఆసూస్ రోగ్ ఫోన్ 8 సరీస్…

భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో ఆసూస్ సంస్థ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ రోగ్-8 సిరీస్‌ను ప్రవేశ పెట్టింది. ఇది కొత్త డిజైన్ తో మరింత శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రానున్నట్టు తెలిపింది. ఇది మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించనుంది. ROG 8 సిరీస్ గరిష్టంగా 24 GB LPDDR5X RAM మరియు 1 TB UFS 4.0 నిల్వతో అందించబడుతుంది. రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 14-ఆధారిత ROG UIతో పని చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 65W హైపర్ […]

OIP (10) Exclusive

గుజరాత్‌లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం…

గుజరాత్ వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్‌కు ముందు ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైందని కేంద్ర మంత్రి మోడీ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయని కేంద్ర ప్రభుత్వం వెళ్లడించింది. ప్రధాన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ను ఘనంగా ప్రారంభించారు. గుజరాత్‌లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం పలికారు.

th (1) Viral

లార్డ్‌రామ్ అఖిలేష్‌ను పిలుస్తాడో లేదో చూద్దాం…

మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పక్కకు తప్పుకోవడంతో రామమందిరం రాజకీయాలకు ఆహ్వానం పలికికట్టయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ లార్డ్‌రామ్ అఖిలేష్‌ను పక్కన పెట్టిన తర్వాత రాజకీయల్లో మంట చెలరేగింది. అంతేకాకుండా రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య నగరం అంతటా జనవరి 17 వ తేదీకి ముందుగా షెడ్యూల్ చేయాల్సిన రామ్ లల్లా విగ్రహం ఊరేగింపును రద్దు చేయాలని నిర్ణయించింది. జనవరి 22న జరగనున్న పవిత్రోత్సవం పర్యటనకు లార్డ్‌రామ్ అఖిలేష్‌ను పిలుస్తాడో లేదో అనే […]

WhatsApp Image 2024-01-10 at 10.33.20 AM Exclusive

రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడి… -ఏఐటియుసి కార్యదర్శి తోకల ప్రసాద్-

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాకినాడ కమిటీ సభ్యులు చలో రాజమండ్రి బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, […]

OIP (9) Exclusive

రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీనే ఎక్కువ పాపులర్…

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఆయన పార్టీ షో-కాజ్ జారీ చేసింది. 52 ఏళ్ల జూనియర్ చిదంబరం లోక్‌సభ సభ్యుడుగా వ్యవరిస్తున్నారు. ఒక తమిళ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో అతను దావా వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు యూనిట్ షోకాజ్ జారీ చేసింది.

WhatsApp Image 2024-01-10 at 10.13.15 AM Exclusive

పురాతన పద్ధతులతో సంక్రాంతి సంబరాలు…

సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, హరిదాసు, గ్రామీణ, పల్లె పడుచుల వేషదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనేక మంది విద్యార్థలు లుంగీ, షర్టు, భుజాన టవల్‌ దరించి ఉత్సాహంగా పాల్లొన్నారు. పాడిపంటలతో దాన్యపు రాసులతో సిరులొలికే గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అట్టిరీతిగా స్కూలు ఆవరణను తీర్చిదిద్దారు. […]