WhatsApp Image 2024-01-12 at 9.08.21 AM Exclusive

అమలాపురంలో అవకాశమివ్వండి…

వచ్చే ఎన్నికల్లోఅవకాశం కల్పిస్తే ప్రజలకు సేవకుడుగా పని చేసి అమలాపురం నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి లోకి తీసుకు వస్తానని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు పచ్చిమాల శ్రీనివాసరావు అన్నారు.

WhatsApp Image 2024-01-11 at 8.22.06 PM (1) Exclusive

కళ్యాణ్ సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారిద్దరూ… వర్తమాన రాజకీయ అంశాలు గురించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. 2024 వ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.

OIP (2) Exclusive

కాకినాడలో అంబేద్కర్ ఫోటో ప్రదర్శన ఏర్పాటు…

విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు, ముఖ్యమైన ఘట్టాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రధర్శనకు జిల్లా […]

wp6714288 Exclusive

ప్రత్తిపాడు మండలాన్ని సమీక్షంచిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు…

ఆంద్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం, గిరిజన గ్రామాల్లో సంబందిత అధికారులతో కలిసి సమీక్షంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారించే విదంగా పనిచేస్తుందని అన్నారు. దాని దిశగా కృషి చేస్తుందని తెలిపారు. తదనంతరం అధికారులతో కలిసి ప్రతీ ఇంటికీ వేళ్లీ వారి సమస్యలను, ప్రభుత్వం అమలు చేస్తున్న […]

951724-citu Viral

సమ్మో చేస్తున్న వారిని ప్రభుత్వ గుర్తించాలి…. -శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు-

రాష్ట్రంలో తమ న్యాయమయిన డిమెండ్ల కోసం పోరాటం చేస్తున్న మున్సిపల్, అంగన్వాడి, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కారించాలని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందరాని గుర్తుచేశారు. కాని వారి సేవలను గుర్తించి ఒక్క […]

WhatsApp Image 2024-01-11 at 6.41.21 PM Kakinada

16 రోజుకు చేరుకున్న న్యాయవాదుల నిరాహారదీక్ష…

ఏ.పీ. భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల చేస్తున్న రిలే నిరాహారదీక్ష 16 వ రోజు కి చేరుకుంది. ప్రజల ఆస్తులకు నష్టం కలిగేవిదంగా ఏ.పీ. ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని దాన్ని రద్దు చేసేవరకు పోరాడతామని న్యాయవాదులు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-01-11 at 6.33.04 PM Viral

నల్లచట్టంపై పోరాటం…

ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికి ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతామని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముత్తంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ చట్టం ప్రమాద తీవ్రతను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల మేలుకన్నా వారి స్వలాభం కోసమే చట్టాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ చట్టం వల్ల ప్రతి సాధారణ పౌరుడు తన ఆస్తి కి దూరమయ్యే […]

WhatsApp Image 2024-01-11 at 5.57.09 PM Viral

తుని మండలం శ్రీ వివేక స్కూల్ లో సంక్రాంతి వేడుకలు…

కాకినాడ జిల్లా తుని మండలం టి. వెంకటాపురం గ్రామంలో గల శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యాసాధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లొ స్కూల్ విద్యార్థులు రకరకాల వేషధారణలతో, బసవన్నల గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసు పాటలతో, సిరులు కురిపించే వరికుప్పల అందాలతో ఆకాటుకుంది. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ సాధనాల సూరిబాబు, అకాడమిక్ డైరెక్టర్ జి. కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా […]

10-accident-chennai-IndiaInk-superJumbo Viral

తృటిలో ప్రమాదం తప్పిన చెన్నై-హైదరాబాద్ ఎక్స్ ప్రస్…

చెన్నై నుంచి హైదరాబాద్ వెల్లే రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అందులో ఉన్నవారిని బటకి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలాపారు. చెన్నైలోని డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ […]

sp Viral

ఎస్పీ సతీష్ కుమార్ అకస్మిక తనిఖీ…!!!

కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కాకినాడ అర్బన్ లో శాంతి భద్రతల దృష్య కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్.హెచ్.ఎ. లతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహణ సజావుగా పూర్తి చేసే అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ లక్ష్యాల నివేదికల దృష్య కాకినాడలో 1టౌన్, 2టౌన్, 3టౌన్, పోర్ట్, ఇంద్రపాలెం శాంతి భద్రతల విభాగాల పోలీస్ స్టేషన్లను సమిక్షించామని […]