WhatsApp Image 2024-01-12 at 5.35.41 PM Trending News

అమలాపురంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర…!!!

అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు మరియు రాష్ట్ర నాయకులు రఘురామరాజు టెక్కలి నుండి కుప్పం వరకు టిఎన్టియుసి బస్సు యాత్ర కొనసాగించారు. ఈ సందర్బంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు మాట్లాడుతూ… కార్మికులందరినీ ఐకమత్యంగా కలిపి కార్మిక నాయకులు యొక్క అవసరాలు […]

OIF Movies

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గుంటూరు కారం మూవీ…

మహేష్ బాబు హీరో గా, శ్రీ లీలా హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించి గుంటూరు కారం సినిమా జనవరి-12-2024న థియేటర్లలో రిలీస్ అయ్యి బాక్స ఆఫీస్ ను బద్దలగొట్టింది. హారిక మరియూ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధా కృష్ణ, తెలుగు చిత్రం గుంటూరు కారం విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్క రోజులోనే రూ. 50 కోట్లను తెచ్చిపెట్టింది. ప్రారంభ నివేదికల నుండి గుంటూరు […]

th Viral

అత్యంత మురికిగా ఉన్న 10 భారతీయ నగరాలు ఇవే…???

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా భారతదేశంలోనే అత్యంత మురికి నగరం అని ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ లో వెళ్లడయ్యింది. ముఖ్యంగా 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన 10 మురికి నగరాలు అన్నీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని తెలిపింది. కళ్యాణి, మధ్యగ్రామ్, కృష్ణానగర్, అసన్సోల్, రిష్రా, బిధాన్‌నగర్, కంచరపరా, కోల్‌కతా, భట్పరా కేటగిరీలో హౌరా తర్వాత దేశంలోని అత్యంత మురికి నగరాలుగా సర్వేలో తేలింది. పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుల […]

Indian-Railways-non-performer-or-corrupt-official-every-three-days Exclusive

రైలు ప్రయాణాలపై 55 శాతం రాయితీ… – రైల్వే మంత్రి –

రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్లు, మీడియా వ్యక్తులకు ప్రీ-కోవిడ్ ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలనే డిమాండ్ల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆయన అహ్మదాబాద్‌లో కొనసాగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని సంబందిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మీడయా తో మాట్లాడుతూ… వారు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా భారతీయ రైల్వే ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణీకుడికి రైలు […]

OIP (5) Exclusive

24 గంటల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదు….!!! మరణాలేన్నంటే…???

భారతదేశంలో 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు కొత్తగా 609 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్-19 కేసులు 3,368 వద్ద చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఆరు మరణాలు నమోదయ్యాయని… కర్ణాటక నుండి ఒకటి, కేరళ నుండి రెండు మరియు పశ్చిమ బెంగాల్ నుండి మూడు సంబంవించాయని వెళ్లడించింది. దేశం మొత్తం మరణాల సంఖ్య 5,33,412 […]

OIP (4) Exclusive

25 మందికి నూతన వస్త్రాలు పంపిణీ… -వజ్రాకూటం గ్రామ సర్పంచ్-

శంఖవరం మండలంలోని వజ్రాకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు సంక్రంతి సందర్బంగా 25 మంది స్థానికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రజల మనిషిగా, ప్రజా సేవకై నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తూ గ్రామ ప్రథమ పౌరుడుగా బాధ్యతలు అందిస్తూ తోటి వ్యక్తులకు ఎంతో కొంత సహాయం చేయాలని సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఉందులో భాగంగా తన పంచాయతీ పరిధిలో పని చేస్తున్న సిబ్బందితోపాటు వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, […]

WhatsApp Image 2024-01-12 at 11.41.58 AM Kakinada

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రమాలిక

కాకినాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత విశేషాల ఫోటీ ప్రదర్శనను కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రారంభించారు. జనవరి 19న జరగబోవు 125 అడుగుల విగ్రహావిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు.

OIP (3) Exclusive

31వ రోజుకు చేరుకు చేరుకున్న అంగన్వాడిల సమ్మె…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఇందుకు మద్దతుగా ఆశ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ర్యాలీగా అంగన్వాడి సమ్మె శిభిరం వరకు వచ్చి తమ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నార్ల ఈశ్వరి, ప్రధాన కార్యదర్శులు చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ… అంగన్వాడిలపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైకరి న్యాయమయినది కాదని అన్నారు. అంగన్వాడిల పోరాటం 31 వ తేదీకి చేరుకున్నా […]

table-tennis Exclusive

మధ్య ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడలకు వైష్ణవి సూర్య ఎంపిక…

గౌతమీ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన వైష్ణవి సూర్య తన క్రీడా నైపుణ్యంతో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యిందని టేబుల్ టెన్నిస్ కోచ్ వి.టి.వి. సుబ్బారావు తెలియజేశారు. తను 2024 జనవరి13 నుండి 19 వరకు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహింపబడు 67వ స్కూల్ నేషనల్ అండర్ 19 బాలికల టేబుల్ టెన్నిస్ క్రీడల జట్టు పాల్గొనుందని తెలిపారు. ఆమె రాష్ట్రంలో జరిగిన క్రీడలో ఆడి తన నైపుణ్యంతో […]

25e7e7acc95c0ec01ea5f2208e5cc5d5 Eluru

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు…

ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ రేమెళ్ళ మల్లికార్జునరావు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బిళ్ళతో ముగ్గులు అక్కడివారిని ఆకాట్టుకున్నాయి. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న మాట్లాడుతూ… సాహిత్య అకాడమీ సాంస్కృతి సంక్రాంతి […]